2015年7月26日 星期日

2015-07-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న 100మంది తెలుగువారు, టిడిపి నేతలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 100 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని ...

అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విభజనపై బొత్స సంచలనం, లేదంటే సీమని వదిలేస్తారు: బాబుకు డిఎల్ షాక్   
Oneindia Telugu
కడప/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూల కారణం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించారు. బొత్స ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది ప్రజా పాలన కాదని, రాజకీయ వ్యాపారం అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ...

ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది : డీఎల్   సాక్షి
ప్రత్యేక రాయలసీమతోనే సీమ అభివృద్ధి: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆంధ్రా సిబ్బందికి తెలంగాణ సత్కారం, ప్రశంసలు   
Oneindia Telugu
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ సర్కార్‌ సముచిత సత్కారం చేసింది. గోదావరి మహాపుష్కరాల్లో పారిశుధ్య సేవలందించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 450 మంది పారిశుధ్య సిబ్బంది భద్రాచలం వచ్చి.. విశిష్ట సేవలందించారు. సేవలకు గుర్తింపుగా వీరికి చీరలు, పంచెలు అందించాలని మంత్రి తుమ్మల ...

ఆంధ్ర సిబ్బందికి తెలంగాణ సత్కారం!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రైవేట్ బస్సు బోల్తా: ఆరుగురికి తీవ్ర గాయాలు   
సాక్షి
బండిఆత్మకూరు(కర్నూలు): కర్నూలు జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. నాగార్జున ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తోంది. జిల్లాలోని బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా, 34 మంది స్వల్పంగా గాయపడ్డారు.
కర్నూలు : ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 12 మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆగస్టు 15 నుంచి 'గ్రామజ్యోతి పథకం'   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 26: గ్రామీణ ప్రాంతాల సమగ్ర సమీకృత అభివృద్ధి కోసం ఆగస్టు 15న 'గ్రామజ్యోతి పథకం'ను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనిపై పంచాయతీరాజ్ శాఖపై సీఎం కేసీఆర్ ఆశాఖ మంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులతో మాట్లాడుతూ ఆగస్టు 15న గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించాలని ...

'గ్రామజ్యోతి' విధివిధానాల కోసం సబ్ కమిటీ: సీఎం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ఇద్దరు సిఎంలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనతో తెలుగు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో పాల్వాయి మాట్లాడుతూ.. ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ఇద్దరు సిఎంలు ...

పాలమూరు ఎత్తిపోతలపై అనుమానాలు అక్కర్లేదు   సాక్షి
ఉనికి కోసమే విమర్శలు: జూపల్లి, అణచివేస్తున్నారన్న రావుల   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఏపీకి ప్రత్యేక హోదా కోసం11న రాష్ట్ర బంద్'   
సాక్షి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం తాము మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. దీనిలో భాగంగా ఆగస్టు 11న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నామని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ...

ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టండి   ప్రజాశక్తి
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించపోతే ఉద్యమిస్తాం: సీపీఐ   ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదా కోసం ఎపి బంద్   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎదురు దాడితో ఎదుగుదాం.. అన్ని పార్టీలనూ నిలదీద్దాం క్షమాపణ అవసరమే లేదు: నేతలకు ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ విభజనలో కాంగ్రెస్‌ ఎటువంటి తప్పూ చేయలేదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పారు. విభజన విషయంలో కాంగ్రె్‌సను తప్పుబడుతున్న బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఎదురు దాడి చేయలేకపోతున్న పార్టీ నేతలను తప్పుబట్టారు. విభజనపై క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేద న్నారు. ఇటీవల అనంతపురం పర్యటనకు వచ్చిన ...


ఇంకా మరిన్ని »   


తెలంగాణలో మళ్లీ రాహుల్‌ పర్యటన   
ప్రజాశక్తి
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పర్యటించ నున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభు త్వంపై పోరును ఉదృతం చేయాలని భావిస్తున్న తెలం గాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ రాహుల్‌ గాంధీ చేత పలు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశం జరిగింది. రాహుల్‌ ...

వరంగల్ కు రాహుల్ గాంధీ   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
విద్యార్థి కిడ్నాప్‌.. కిడ్నాపర్ల అరెస్ట్‌?   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌: స్కూల్‌కు వెళ్లిన తమ కుమారుడు... ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ బాలుని కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈలోపు... గుర్తుతెలియని వ్యక్తులనుంచి తండ్రికి ఫోన్లు ప్రారంభమయ్యాయి. బాలుడు తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, ...

బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్   సాక్షి
కిడ్నాపైన బాలుడు వంశీకృష్ణ సురక్షితం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言