2015年7月14日 星期二

2015-07-15 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
ఇండియన్‌ బర్గర్‌కు ఒబామా ఫిదా   
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్‌, జూలై 14: భారత సంతతికి చెందిన ఓ 9ఏళ్ల బాలిక చేసిన క్వినో బర్గర్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఫిదా అయ్యారు. అల్లం, జీలకర్ర, గరంమసాలా వంటి భారతీయ దినుసులతో చేసిన ఈ బర్గర్‌ ఒబామాకు తెగ నచ్చేసింది. చికాగోకు చెందిన శ్రేయా పటేల్‌ వైట్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన 'కిడ్స్‌ స్టేట్‌ డిన్నర్‌'లో పాల్గొంది. తన టేబుల్‌ వద్దకు ఒబామా రాగానే ఆమె ...

శ్రేయా గరం మసాలా.. ఒబామా ఫ్యామిలీ ఫిదా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మళ్లీ ఉల్లంఘిస్తే పాక్‌కు తగిన గుణపాఠం   
Namasthe Telangana
నాసిక్: సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. తగిన గుణపాఠం చెప్తామని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. కశ్మీర్ భారత్‌లో భాగమని పునరుద్ఘాటించారు. నాసిక్‌కు సమీపంలోని త్రయంబకేశ్వర్‌లో మంగళవారం కుంభమేళా ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరైన రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల రష్యాలో పాక్ ప్రధాని ...

ఉల్లంఘిస్తే తగిన గుణపాఠం: పాక్‌కి రాజ్‌నాథ్ వార్నింగ్   Oneindia Telugu
'తగిన గుణపాఠం చెబుతాం'   సాక్షి
నాసిక్‌ కుంభమేళాలోనూ అప శృతి   Vaartha
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
నవాజ్‌తో భేటీ సమర్థనీయమేనా?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పట్ల 'లోపభూయిష్టమైన' విధానాన్ని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముంబయి తీవ్రవాద దాడుల (26/11) కేసులో భారత్ 'మరిన్ని సాక్ష్యాధారాలు' అందజేయాలని, ఇరు దేశాల మధ్య నలుగుతున్న కీలక సమస్యల్లో కాశ్మీరు సమస్యే అత్యంత ప్రధానమైనదని ...

దార్శనికతతోనే ఈ ముందడుగు   సాక్షి
పాక్ మళ్ళీ మాట మార్చింది   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాస్ట్లీ బెగ్గర్...! రూ.10 కోట్లకు పడగలెత్తాడు! ఎక్కడ..?   
వెబ్ దునియా
అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్న సొమ్మెంతో. తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? ఒక విదేశీయుడు కువైట్‌లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బిచ్చగాడి ఖాతాలో 10కోట్లు!   ఆంధ్రజ్యోతి
అక్కడ బిచ్చమెత్తడం పెద్ద నేరం   ప్రజాశక్తి
యాచకుడి బ్యాంకు ఖాతాలో రూ. 10కోట్లు!   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఉగ్రవాదులను మీ ప్లేన్లో తీసుకురండి': మోడీకి అజాం   
Oneindia Telugu
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్‌కు తీసుకు ...

మోదీగారూ... ఆ తీవ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి.. అజం ఖాన్   వెబ్ దునియా
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'   సాక్షి
మోదీజీ.. పాక్ ఉగ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి: అజం ఖాన్   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐఎస్ జిహాదీని పెళ్లాడిన 16 ఏళ్ల బ్రిటన్ బాలిక అమీరా అబ్బాసి   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలైన అమీరా అబ్బాసి అనే 16 ఏళ్ల బాలిక ఓ ఐఎస్ జిహాదీని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రిటన్‌ను వీడిన అబ్బాసి.. లండన్‌లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జాతీయుడైన అబ్దుల్లా ...

ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అణు ఒప్పందం ఖరారు   
ప్రజాశక్తి
వియన్నా : ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఇరాన్‌కు, ఆరు అగ్ర రాజ్యాలకు మధ్య సుదీర్ఘ చర్చల అనంతం మంగళవారం ఒక కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని కుదించుకోవాలి. అందుకు ప్రతిగా ఇరాన్‌పై ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించు కుంటాయి. ఇరాన్‌ దౌత్యవేత్త ఒకరు మంగ ళవారం ఈ విషయం వెల్లడించారు. ''ఇన్నాళ్ళు చేసిన కఠోరమైన కృషికి తగిన ...

కుదిరిన ఇరాన్ అణు ఒప్పందం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మళ్లీ జలమయమవుతున్న భూమి... అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడి   
వెబ్ దునియా
భయటకు కనిపించే భూమి అంతా మరుగై మళ్లీ జలమయమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూమి, నీరు అంశంపై వారు అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆ నివేదిక వివరాలను ఇటీవల జనరల్ నేచర్ జియోసైన్స్ అనే పత్రికలో వెల్లడించింది. తద్వారా భూమిపై మట్టి మందం శాతం తగ్గుతూ వస్తోందని తెలిసింది. దీంతో మరో రెండు బిలియన్ సంవత్సరాల్లో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
రెస్టారెంట్లో దుస్తులు విప్పి సెక్స్, వీడియో తీశారు   
Oneindia Telugu
బీజింగ్: చైనాలోని ఓ రెస్టారెంటులో షాకింగ్. బిజీగా ఉన్న రెస్టారెంటులో ఓ జంట అందరిముందే శృంగారం చేసుకున్నారు. ఇది అక్కడున్న వారిని షాకింగ్‌కు గురి చేసింది. వెయిటర్స్ డ్రింక్స్ సర్వీస్ చేస్తుండగానే ఇది జరిగింది. దానిని కొందరు వీడియో తీశారు. అయితే, వారు మరో రూంలో ఉండటంతో అస్పష్టంగా కనిపించారు. గ్లాస్ విండో నుండి వారి శృంగారం ...

రెస్టారెంట్‌లో బహిరంగంగా.. అంతా విప్పేసి సెక్స్‌లోకి దిగిన జంట.. అవాక్కైన కస్టమర్లు..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


అగ్ని పర్వత విస్ఫోటనాలతో భూతాపం తగ్గుదల   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : భూతాపం(గ్లోబల్ వార్మింగ్)తగ్గుదలకు అగ్ని పర్వత విస్ఫోటనాలు కారణభూతమవుతున్నాయని ఓ పరిశోధన తేల్చింది. వోల్కానిక్ ఎరోసాల్స్ సహజ సిద్ధ గొడుగులా వ్యవహరిస్తూ పదేళ్ళుగా హరిత గృహ వాయువులు పెంచుతున్న ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. స్ట్రాటో ఆవరణంలోని కింది భాగంలో ఇటీవలి కాలంలో అగ్ని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言