ఆంధ్రజ్యోతి
అనంతపురం : రాహుల్గాంధీ పాదయాత్రపై చంద్రదండు నిరసన
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 : అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో చంద్రదండు కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది.
అనంతలో రాహుల్.. మొదలైన రభససాక్షి
అనంతలో అడుగుపెట్టిన రాహుల్: నిరసన, టీడీపీ నేతల అరెస్టుOneindia Telugu
నేడు అనంతపురం జిల్లాకు రానున్న రాహూల్.. 10కే పాదయాత్రవెబ్ దునియా
Namasthe Telangana
Teluguwishesh
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 : అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో చంద్రదండు కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది.
అనంతలో రాహుల్.. మొదలైన రభస
అనంతలో అడుగుపెట్టిన రాహుల్: నిరసన, టీడీపీ నేతల అరెస్టు
నేడు అనంతపురం జిల్లాకు రానున్న రాహూల్.. 10కే పాదయాత్ర
Oneindia Telugu
మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
సాక్షి
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ...
మునిసిపల్ జీతాలు పెంచలేంఆంధ్రజ్యోతి
పన్నులు పెంచకుండా జీతాల పెంపు అసాధ్యం!Namasthe Telangana
పన్ను పెంచితే తప్ప ఉద్యోగుల జీతాలు పెంచలేం!: సీఎం కెసిఆర్Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ...
మునిసిపల్ జీతాలు పెంచలేం
పన్నులు పెంచకుండా జీతాల పెంపు అసాధ్యం!
పన్ను పెంచితే తప్ప ఉద్యోగుల జీతాలు పెంచలేం!: సీఎం కెసిఆర్
వెబ్ దునియా
పుష్కరాలకు వెళ్లేందుకు సండ్ర వీరయ్యకు ఏసిబి కోర్టు అనుమతి
ప్రజాశక్తి
గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు టిడిపి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్యకు ఏసిబి ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని అభ్యరిస్తూ వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తి విచారించారు. వీరయ్య పిటిషన్ పై పుష్కరాలకు వెళ్లేందుకు తమకు ...
పుష్కరాలు, టీటీడీ సమావేశాలకు సండ్ర వెళ్లొచ్చు: ఏసీబీ కోర్టు అనుమతివెబ్ దునియా
గోదావరి పుష్కరాలకు సండ్రకు అనుమతిVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు టిడిపి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్యకు ఏసిబి ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని అభ్యరిస్తూ వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తి విచారించారు. వీరయ్య పిటిషన్ పై పుష్కరాలకు వెళ్లేందుకు తమకు ...
పుష్కరాలు, టీటీడీ సమావేశాలకు సండ్ర వెళ్లొచ్చు: ఏసీబీ కోర్టు అనుమతి
గోదావరి పుష్కరాలకు సండ్రకు అనుమతి
సాక్షి
వారంలోగా ఉస్మానియా ఖాళీ
సాక్షి
వారసత్వ కట్టడాల పేరుతో రోగులు, వైద్యులు, నర్సులను చంపుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయిస్తా. ఇందు కోసం అవసరమైతే గవర్నర్, హైకోర్టు సీజే, ఎంసీఐతో స్వయం గా మాట్లాడుతా. ఆస్పత్రి పరిస్థితిని వివరిస్తా'అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యమంత్రి ...
ఉస్మానియా ఆస్పత్రి వారంలో ఖాళీ!ఆంధ్రజ్యోతి
ఉస్మానియా ఆస్పత్రిలో భయానక పరిస్థితులు, తరలిస్తాం: కెసిఆర్Oneindia Telugu
ఉస్మానియా ఆస్పత్రి భవనాలు కూలిపోతాయ్.. వేరే చోటికి తరలిస్తాం : కేసీఆర్వెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
వారసత్వ కట్టడాల పేరుతో రోగులు, వైద్యులు, నర్సులను చంపుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయిస్తా. ఇందు కోసం అవసరమైతే గవర్నర్, హైకోర్టు సీజే, ఎంసీఐతో స్వయం గా మాట్లాడుతా. ఆస్పత్రి పరిస్థితిని వివరిస్తా'అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యమంత్రి ...
ఉస్మానియా ఆస్పత్రి వారంలో ఖాళీ!
ఉస్మానియా ఆస్పత్రిలో భయానక పరిస్థితులు, తరలిస్తాం: కెసిఆర్
ఉస్మానియా ఆస్పత్రి భవనాలు కూలిపోతాయ్.. వేరే చోటికి తరలిస్తాం : కేసీఆర్
ఆంధ్రజ్యోతి
ర్యాగింగ్ పేరిట లైంగిక వేధింపులు
ఆంధ్రజ్యోతి
గుంటూరు: బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో... ర్యాంగింగ్తో పాటు అనేక అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. కుల రక్కసి గణాలకు అధ్యాపకులే అధిపతులై అకృత్యాలను పెంచి పోషిస్తున్న తీరు బండారం బయట పడుతోంది. అమాయకురాలైన రిషికేశ్వరిని లైంగిక వేధించి, లొంగనందుకు ర్యాగింగ్ ముసుగులో ఆమెను అర్థనగ్నంగా సెల్ఫోన్లో ...
రిషికేశ్వరి మృతి, విద్యార్థుల పరస్పర దాడి: ఒక్కరు చనిపోతే ఇంతనా? ఆ వ్యక్తులు..Oneindia Telugu
కొత్త కోణాలు.. రిషికేశ్వరీని సీనియర్లు.. వేధించారా.. అర్థనగ్నంగా హాస్టల్లో తిప్పారా..వెబ్ దునియా
నాగార్జున వర్సిటీలో ప్రిన్సిపాల్ సస్పెన్షన్Namasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు: బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో... ర్యాంగింగ్తో పాటు అనేక అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. కుల రక్కసి గణాలకు అధ్యాపకులే అధిపతులై అకృత్యాలను పెంచి పోషిస్తున్న తీరు బండారం బయట పడుతోంది. అమాయకురాలైన రిషికేశ్వరిని లైంగిక వేధించి, లొంగనందుకు ర్యాగింగ్ ముసుగులో ఆమెను అర్థనగ్నంగా సెల్ఫోన్లో ...
రిషికేశ్వరి మృతి, విద్యార్థుల పరస్పర దాడి: ఒక్కరు చనిపోతే ఇంతనా? ఆ వ్యక్తులు..
కొత్త కోణాలు.. రిషికేశ్వరీని సీనియర్లు.. వేధించారా.. అర్థనగ్నంగా హాస్టల్లో తిప్పారా..
నాగార్జున వర్సిటీలో ప్రిన్సిపాల్ సస్పెన్షన్
వెబ్ దునియా
మీకెందుకు భయం...? కోర్టు చెప్పినట్లు వారంలో కాల్డేటా ఇవ్వండి..! సుప్రీం
వెబ్ దునియా
సుప్రీం కోర్టులో సర్వీసు ప్రొవైడర్లకు చుక్కెదురయ్యింది. విజయవాడ న్యాయస్థానం చెప్పినట్లు నడుచుకోవాలని వారిని ఆదేశించింది. కోర్డు ఎలా చెబితే అలా నడుచుకోండి. మీరు భయపడాల్సిన పని లేదు. ఎవరో ఏదో చెప్పారని, ఆదేశించారని కాల్డేటా ఇవ్వమంటే ఎలా న్యాయ ఆదేశాల ముందు మరేవీ చెల్లవు. విజయవాడ న్యాయస్థానం ఆదేశించినట్లుగా వారంలోపు ...
వారంలో డేటా ఇవ్వండిసాక్షి
కాల్డేటా వివరాలివ్వండిAndhrabhoomi
వారంలో కాల్డేటాప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సుప్రీం కోర్టులో సర్వీసు ప్రొవైడర్లకు చుక్కెదురయ్యింది. విజయవాడ న్యాయస్థానం చెప్పినట్లు నడుచుకోవాలని వారిని ఆదేశించింది. కోర్డు ఎలా చెబితే అలా నడుచుకోండి. మీరు భయపడాల్సిన పని లేదు. ఎవరో ఏదో చెప్పారని, ఆదేశించారని కాల్డేటా ఇవ్వమంటే ఎలా న్యాయ ఆదేశాల ముందు మరేవీ చెల్లవు. విజయవాడ న్యాయస్థానం ఆదేశించినట్లుగా వారంలోపు ...
వారంలో డేటా ఇవ్వండి
కాల్డేటా వివరాలివ్వండి
వారంలో కాల్డేటా
Telugu Popular
హైదరాబాద్లో 19వ బాలల చలనచిత్రోత్సవాలు
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : హైదరాబాద్లో 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎండీ బీపీ ఆచార్య తెలిపారు. ఈ ఉత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ థియేటర్తోపాటు మరో 12 థియేటర్లలో బాలల చిత్రాలు ప్రదర్శించనున్నట్లు ...
నవంబర్లో హైదరాబాద్లో బాలల చలన చిత్రోత్సవాలుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : హైదరాబాద్లో 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎండీ బీపీ ఆచార్య తెలిపారు. ఈ ఉత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ థియేటర్తోపాటు మరో 12 థియేటర్లలో బాలల చిత్రాలు ప్రదర్శించనున్నట్లు ...
నవంబర్లో హైదరాబాద్లో బాలల చలన చిత్రోత్సవాలు
Oneindia Telugu
తొక్కిసలాటపై హర్షకుమార్ వైపు..!: బోయపాటికేం పని: హర్ష కొడుకు
Oneindia Telugu
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన పైన తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ గురువారం నాడు చెప్పారు. అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...
'ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారు'సాక్షి
పుష్కరఘాట్ తొక్కిసలాటకు నా తండ్రి కారణమెలా అవుతారు : హర్షకుమార్ తనయుడువెబ్ దునియా
హైదరాబాద్ : రాజమండ్రి ఘటనపై హైకోర్టుకు వెళతా - మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు ...ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన పైన తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ గురువారం నాడు చెప్పారు. అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...
'ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారు'
పుష్కరఘాట్ తొక్కిసలాటకు నా తండ్రి కారణమెలా అవుతారు : హర్షకుమార్ తనయుడు
హైదరాబాద్ : రాజమండ్రి ఘటనపై హైకోర్టుకు వెళతా - మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు ...
Oneindia Telugu
మోడీపై రాహుల్ శివాలు, హోదా కోసం ఏపీ ఎంపీలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై గురువారం మండిపడ్డారు. వ్యాపం, లలిత్ గేట్ వివాదం పైన ప్రధాని స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ తప్పు చేశారన్నారు. కేంద్రం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వ్యాపం, లలిత్ గేట్ కేసుల్లో బిజెపి ...
లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలు : రాహుల్ గాంధీ ధ్వజంవెబ్ దునియా
రాహుల్ డైరక్ట్ అటాక్ఆంధ్రజ్యోతి
రాజీనామా తర్వాతే చర్చప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై గురువారం మండిపడ్డారు. వ్యాపం, లలిత్ గేట్ వివాదం పైన ప్రధాని స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ తప్పు చేశారన్నారు. కేంద్రం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వ్యాపం, లలిత్ గేట్ కేసుల్లో బిజెపి ...
లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలు : రాహుల్ గాంధీ ధ్వజం
రాహుల్ డైరక్ట్ అటాక్
రాజీనామా తర్వాతే చర్చ
సాక్షి
టిడిపి ఎమ్.పిలు ఎందుకు ధర్నా చేశారంటే
News Articles by KSR
తెలుగుదేశం ఎమ్.పిల గుట్టును అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి రట్టు చేశారు. జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాదానం ఇవ్వడానికే టిడిపి ఎమ్.పిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారని ఆయన మొహమాటం లేకుండా చేప్పేశారు.ప్రజా ప్రతినిధులు చేసే ధర్నాలన్ని కంటితుడుపు చర్యలేనని ఆయన ...
ప్రత్యేక హోదానా.. వంకాయా.. ధర్నా ఉత్తుత్తిదే.. పవన్ నోరు మాయించడానికే : జేసీ ...వెబ్ దునియా
విభజన సమస్యలు పరిష్కరించాలిప్రజాశక్తి
పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే: ప్రత్యేకహోదాపై జెసి సంచలనంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలుగుదేశం ఎమ్.పిల గుట్టును అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి రట్టు చేశారు. జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాదానం ఇవ్వడానికే టిడిపి ఎమ్.పిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారని ఆయన మొహమాటం లేకుండా చేప్పేశారు.ప్రజా ప్రతినిధులు చేసే ధర్నాలన్ని కంటితుడుపు చర్యలేనని ఆయన ...
ప్రత్యేక హోదానా.. వంకాయా.. ధర్నా ఉత్తుత్తిదే.. పవన్ నోరు మాయించడానికే : జేసీ ...
విభజన సమస్యలు పరిష్కరించాలి
పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే: ప్రత్యేకహోదాపై జెసి సంచలనం
沒有留言:
張貼留言