వెబ్ దునియా
కాల్ డేటా ఇవ్వాల్సిందే కుదురదంటే ఎలా..? కోర్టు కామెంట్
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు సర్వీస్ ప్రొవైడర్ల తీరును తప్పుబట్టింది. కాల్ డేటా రికార్డును సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద వస్తుందని మండిపడింది. సర్వీస్ ప్రొవైడర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారును ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిచ్చురేగుతోంది. ఈనెల 24వ ...
కాల్డేటా ఇవ్వాల్సిందే.. సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశం ట్యాపింగ్ జరగలేదంటే ...ఆంధ్రజ్యోతి
సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు తీసుకోండిAndhrabhoomi
కేసు పెడతామని తెలంగాణ హెచ్చరించింది: ఫోన్ ట్యాపింగ్పై సర్వీస్ ప్రొవైడర్లుOneindia Telugu
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు సర్వీస్ ప్రొవైడర్ల తీరును తప్పుబట్టింది. కాల్ డేటా రికార్డును సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద వస్తుందని మండిపడింది. సర్వీస్ ప్రొవైడర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారును ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిచ్చురేగుతోంది. ఈనెల 24వ ...
కాల్డేటా ఇవ్వాల్సిందే.. సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశం ట్యాపింగ్ జరగలేదంటే ...
సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు తీసుకోండి
కేసు పెడతామని తెలంగాణ హెచ్చరించింది: ఫోన్ ట్యాపింగ్పై సర్వీస్ ప్రొవైడర్లు
Oneindia Telugu
అన్యాయం జరిగితే ఊరుకోం: సబిత, సిఎంకు కార్మికుల కృతజ్ఞతలు
Oneindia Telugu
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మెదక్ జిల్లా వరకు వచ్చే ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాకు ఎందుకు రాదో ప్రభుత్వం చెప్పాలని సబిత ...
'డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలే'సాక్షి
కేసీఆర్కు ఆ విషయం ముందే తెలియదా?: సబితమ్మ సూటి ప్రశ్నవెబ్ దునియా
ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోం: సబితాఆంధ్రజ్యోతి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మెదక్ జిల్లా వరకు వచ్చే ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాకు ఎందుకు రాదో ప్రభుత్వం చెప్పాలని సబిత ...
'డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలే'
కేసీఆర్కు ఆ విషయం ముందే తెలియదా?: సబితమ్మ సూటి ప్రశ్న
ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోం: సబితా
వెబ్ దునియా
యాసిన్ భత్కల్ పారిపోతాడా...! చర్లపల్లె జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాలు
వెబ్ దునియా
ఏనాడైనా ఐఎస్ఐఎస్ చర్లపల్లి జైలు గోడలను బద్ధలుకొట్టి తనను విడిపించుకుపోతారనే యాసిన్ భత్కల్ మాటలు నిజమవుతాయా..! హైదరాబాదులోని చర్లపల్లి జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో ఆక్టోపస్ బలగాలు మోహరించడాన్ని చూస్తే నిజమేనేమోననిపిస్తుంది. ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి సుశిక్షితులైన ఆక్టోపస్ సిబ్బంది చర్లపల్లి జైలు చుట్టూ మోహరించడానికి ...
చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏనాడైనా ఐఎస్ఐఎస్ చర్లపల్లి జైలు గోడలను బద్ధలుకొట్టి తనను విడిపించుకుపోతారనే యాసిన్ భత్కల్ మాటలు నిజమవుతాయా..! హైదరాబాదులోని చర్లపల్లి జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో ఆక్టోపస్ బలగాలు మోహరించడాన్ని చూస్తే నిజమేనేమోననిపిస్తుంది. ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి సుశిక్షితులైన ఆక్టోపస్ సిబ్బంది చర్లపల్లి జైలు చుట్టూ మోహరించడానికి ...
చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్
ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాకు సంబంధించి 60 శాతం పని పూర్తి
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూలై 17: ప్రత్యేక హోదాకు సంబంధించి 60 శాతం పని పూర్తయిందని, నెలన్నరలో మిగతా పనిని పూర్తిచేస్తామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూమి డీనోటిఫైకి పర్యావరణ శాఖ ...
'కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉంది'సాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం.. నెలన్నరే... ఆపై వచ్చేస్తుంది.. సుజనా చౌదరివెబ్ దునియా
నెలన్నరలో ప్రత్యేక హోదాప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూలై 17: ప్రత్యేక హోదాకు సంబంధించి 60 శాతం పని పూర్తయిందని, నెలన్నరలో మిగతా పనిని పూర్తిచేస్తామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూమి డీనోటిఫైకి పర్యావరణ శాఖ ...
'కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉంది'
ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం.. నెలన్నరే... ఆపై వచ్చేస్తుంది.. సుజనా చౌదరి
నెలన్నరలో ప్రత్యేక హోదా
సాక్షి
సచివాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
సాక్షి
మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం సచివాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా తాము నిరసనకు దిగామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్మికులందరికీ ప్రభుత్వం వేతనాల ...
కాంగ్రెస్ ధర్నా ఎవరికోసం?Namasthe Telangana
కాంగ్రెస్ ధర్నా, కడుపు నిండా భోజనమని తలసాని, పార్టీ మార్పుపై జానాOneindia Telugu
కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ... సచివాలయం ముందు కాంగ్రెస్ నేతల ధర్నా..వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం సచివాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా తాము నిరసనకు దిగామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్మికులందరికీ ప్రభుత్వం వేతనాల ...
కాంగ్రెస్ ధర్నా ఎవరికోసం?
కాంగ్రెస్ ధర్నా, కడుపు నిండా భోజనమని తలసాని, పార్టీ మార్పుపై జానా
కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ... సచివాలయం ముందు కాంగ్రెస్ నేతల ధర్నా..
Oneindia Telugu
విపత్తు పునరుద్ధరణ: ఏపికి ప్రపంచ బ్యాంక్, కేంద్రం బాసట
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విపత్తు పునరుద్ధరణ పనులకు ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచాయి. విపత్తు పునరుద్ధరణ పనులకుగాను ప్రపంచ బ్యాంకు సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.1500 కోట్లకుపైగా) రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది. గురువారం నార్త్బ్లాక్లో జరిగిన ...
ఆంధ్రప్రదేశ్ విపత్తు పునరుద్దరణకు రూ.1500 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులువెబ్ దునియా
ఏపీకి విపత్తు పునరుద్ధరణ..తెలుగువన్
వరల్డ్ బ్యాంకు నుండి ఏపీకి 250 మిలియన్ డాలర్ల రుణం...ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విపత్తు పునరుద్ధరణ పనులకు ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచాయి. విపత్తు పునరుద్ధరణ పనులకుగాను ప్రపంచ బ్యాంకు సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.1500 కోట్లకుపైగా) రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది. గురువారం నార్త్బ్లాక్లో జరిగిన ...
ఆంధ్రప్రదేశ్ విపత్తు పునరుద్దరణకు రూ.1500 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు
ఏపీకి విపత్తు పునరుద్ధరణ..
వరల్డ్ బ్యాంకు నుండి ఏపీకి 250 మిలియన్ డాలర్ల రుణం...
Oneindia Telugu
ప్రత్యూషతో స్వయంగా మాట్లాడతాం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషతో స్వయంగా తాము మాట్లాడదలచామని, ఆమెను సోమవారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె మేనమామను కూడా కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. ప్రత్యూష ...
ప్రత్యూషను కోర్టులో హాజరుపరచండిNamasthe Telangana
అందరున్నా:ప్రత్యూషపై కోర్టు విచారం, మోడీ 'బేటీ బచావో', తండ్రి జీతం సగంOneindia Telugu
ప్రత్యూషతో మాట్లాడతాం : జస్టిస్ బొసాలేప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషతో స్వయంగా తాము మాట్లాడదలచామని, ఆమెను సోమవారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె మేనమామను కూడా కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. ప్రత్యూష ...
ప్రత్యూషను కోర్టులో హాజరుపరచండి
అందరున్నా:ప్రత్యూషపై కోర్టు విచారం, మోడీ 'బేటీ బచావో', తండ్రి జీతం సగం
ప్రత్యూషతో మాట్లాడతాం : జస్టిస్ బొసాలే
వెబ్ దునియా
బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ మృతి
సాక్షి
జంగారెడ్డి గూడెం: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్ఎన్డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళుతున్న బస్సును ఆపి తనిఖీ చేయగా జారీ చేసిన టికెట్ల కంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఆర్టిసి అధికారుల వేధింపులు..ప్రజాశక్తి
బస్సులోంచి దూకేసిన మహిళా కండెక్టర్ మృతి: రిమార్స్క్ రాశారని?వెబ్ దునియా
స్క్వాడ్కు దొరికిపోయి బస్సు నుండి దూకేసిన మహిళా కండక్టరుAndhrabhoomi
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
జంగారెడ్డి గూడెం: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్ఎన్డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళుతున్న బస్సును ఆపి తనిఖీ చేయగా జారీ చేసిన టికెట్ల కంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఆర్టిసి అధికారుల వేధింపులు..
బస్సులోంచి దూకేసిన మహిళా కండెక్టర్ మృతి: రిమార్స్క్ రాశారని?
స్క్వాడ్కు దొరికిపోయి బస్సు నుండి దూకేసిన మహిళా కండక్టరు
Oneindia Telugu
ప్రత్యూషను కంటికి రెప్పలా చూసుకుంటా, ఆ సవతి తల్లి ఒక ఆడదేనా: పోసాని
Oneindia Telugu
తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19ఏళ్ల ప్రత్యూషకు అన్నీ తానై చూసుకుంటానని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ముందుకొచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన ...
ప్రత్యూషకు అన్నీ నేనై ఉంటా: పోసానిసాక్షి
ప్రత్యూషాను ఆదుకుంటా... పరుచూరి బ్రదర్స్ దయతో ఇంతవాడినయ్యా : పోసానివెబ్ దునియా
వద్దనేంత వరకు ప్రత్యూషకు అండగా ఉంటా...ఆ తల్లి ఆడదేనా..పోసాని ఫైర్Palli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19ఏళ్ల ప్రత్యూషకు అన్నీ తానై చూసుకుంటానని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ముందుకొచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన ...
ప్రత్యూషకు అన్నీ నేనై ఉంటా: పోసాని
ప్రత్యూషాను ఆదుకుంటా... పరుచూరి బ్రదర్స్ దయతో ఇంతవాడినయ్యా : పోసాని
వద్దనేంత వరకు ప్రత్యూషకు అండగా ఉంటా...ఆ తల్లి ఆడదేనా..పోసాని ఫైర్
సాక్షి
సమ్మె వెనుక కొన్ని సంఘాలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు తాను స్వయంగా హామీ ఇవ్వగా ఈ క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని పనికిమాలిన సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించి సమ్మెకు ఉసిగొల్పాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్, బోనాలు, పుష్కరాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులు సమ్మె చేయడం గౌరవంగా ...
పుష్కరాలపై సమీక్ష: 'కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల కుట్ర'Oneindia Telugu
జీహెచ్ఎంసీలో సమ్మె విరమించిన కార్మికులు... కార్మికులకు దశలవారీగా డబుల్బెడ్రూం ...ఆంధ్రజ్యోతి
సమ్మె వెనక ఆంధ్రా నేతల హస్తముందట.. కేసీఆర్ కొత్త పాట..వెబ్ దునియా
Vaartha
ప్రజాశక్తి
అన్ని 50 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు తాను స్వయంగా హామీ ఇవ్వగా ఈ క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని పనికిమాలిన సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించి సమ్మెకు ఉసిగొల్పాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్, బోనాలు, పుష్కరాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులు సమ్మె చేయడం గౌరవంగా ...
పుష్కరాలపై సమీక్ష: 'కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల కుట్ర'
జీహెచ్ఎంసీలో సమ్మె విరమించిన కార్మికులు... కార్మికులకు దశలవారీగా డబుల్బెడ్రూం ...
సమ్మె వెనక ఆంధ్రా నేతల హస్తముందట.. కేసీఆర్ కొత్త పాట..
沒有留言:
張貼留言