2015年7月19日 星期日

2015-07-20 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒకరు కాదు ఇద్దరు మంత్రులకు ముడుపులు   
Namasthe Telangana
పనాజీ, జూలై 19: గోవా నీటి సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారంలో అమెరికా సంస్థ లూయిస్ బెర్గర్ నుంచి గతంలో ఇద్దరు మాజీ మంత్రులు ముడుపులు పొందారని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను కేటాయించడానికి అప్పటి ప్రజాపనులశాఖ మంత్రితోపాటు మరో మంత్రికి ...

ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు.. తప్పును అంగీకరించిన అమెరికా సంస్థ.. ఫైన్   వెబ్ దునియా
భారత్‌లో అమెరికా కంపెనీ రూ.6 కోట్ల లంచం   ఆంధ్రజ్యోతి
గోవా, గౌహతి ప్రాజెక్టుల కోసం అమెరికన్‌ కంపెనీ ముడుపులు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈద్..మిఠాయిలు వద్దన్న పాక్..   
ప్రజాశక్తి
ఢిల్లీ : రంజాన్‌ ఈద్‌ పర్వదినం పురస్కరించుకుని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బిఎస్‌ఎఫ్‌ తరపున ఇచ్చిన మిఠాయిని పాకిస్తాన్‌ రేంజర్లు తిరస్కరించారు. పండుగల సందర్భాల్లో వాఘా, జమ్ము సరిహద్దులో రెండు దేశాల భద్రతా దళాలు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితి. ఎప్పటిలాగే తాము స్వీట్‌ తీసుకెళ్లగా పాకిస్తాన్‌ రేంజర్లు తిరస్కరించినట్లు- అమృత్‌సర్ సెక్టార్‌కు ...

భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్   సాక్షి
ఈద్ మిఠాయిలు చేదెక్కాయి!   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇరాక్‌లో ఐఎస్ నరమేధం   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ నెత్తుటేరులు పారించింది. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడి వందలాది మందిని బలిగొంది. తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్సులో శుక్రవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ...

మూడు టన్నుల పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడి   ఆంధ్రజ్యోతి
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి   Andhrabhoomi
ఐఎస్ఐఎస్ కారు బాంబు పేలుడు: 100 మంది మృతి   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సొలోమన్ దీవుల్లో భూకంపం   
Namasthe Telangana
సిడ్నీ, జూలై 18: సొలోమన్ దీవుల్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సొలొమన్ దీవుల రాజధాని హొనియారాకు 583 కిలోమీటర్లు, దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 78 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే శనివారం తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేమని పసిఫిక్ సునామీ ...

సోలోమన్ దీవుల్లో భూకంపం   సాక్షి
అమెరికా సమీపంలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు..   వెబ్ దునియా
సోలమన్ దీవుల్లో భూకంపం..   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొడుకు కన్నా కారు ముఖ్యమన్న తల్లి   
సాక్షి
జివూ: కళ్ల ముందు కన్నకొడుకు ఆపదలో చిక్కుకున్నా ఆ తల్లి మనసు కరగలేదు. కన్నకొడుకు ప్రాణాల కంటే ఖరీదైన కారుకే ఆమె విలువ ఇచ్చింది. చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్ లోని జివూ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బీఎండబ్ల్యూ కారులో చిక్కుకుపోయాడు. కారు తలుపులు ...

ఆమె తల్లేనా...? అందరిది ఇదే ప్రశ్న...! ఏం.. ఎందుకు? ఎక్కడ?   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 80 మంది మృతి   
Namasthe Telangana
బాగ్దాద్ : ఇరాక్‌లో మరోసారి రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 80 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ముస్లింలు షాపింగ్ కోసమని అక్కడికి వచ్చారు. భారీ ఎత్తున జనాలు రావడంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి ...

బాంబులతో దద్దరిల్లిన నైజీరియా...రెండు ఆత్మాహుతి దాడులు.. 50 మంది బలి   వెబ్ దునియా
నైజీరియాలో జంట పేలుళ్లు, 64 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్   
సాక్షి
లండన్: ఓపెన్ గంగ్నామ్ స్టైల్ అనే పాట మీకు గుర్తుండే ఉందికదా.. ఇప్పటికీ పార్టీల్లో, పెళ్లిల్లో, ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో ఈ పాట లేదంటే అక్కడ హుషారే లేదన్నట్లు. అంత కిర్రాక్ పాటను పాడి అందరి గుండెల్లో నిలిచిపోయిన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చైనాలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోల్స్ రాయస్ వేగంగా ఓ ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది   
సాక్షి
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ...

నైజీరియాకు ఐరాస మద్ధతు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చికెన్ తింటే రొమ్ములు వస్తాయా...! చైనాలో ఏం జరిగింది..?   
వెబ్ దునియా
అతనికి చికెన్ అంటే చచ్చేంత ఇష్టం. రకరకాలుగా వండుకుని తింటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళితే చాలు ఇక చికెనే చికెన్.. వయస్సు 26 యేళ్ళు.. నవయువకుడు. కానీ చికెన్ తినీతిని అతని చెస్ట్ అమ్మాయిల తరహాలో తయారయ్యింది. రొమ్ములు పెరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా హడలిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. చైనాలోని బీజింగ్‌లో ఒక వ్యక్తి(26)కి చికెన్‌ అంటే చాలా ...

చికెన్‌ తింటే రొమ్ములు పెరిగాయి   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
431 మంది ఉగ్రవాదుల అరెస్ట్!   
సాక్షి
రియాద్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు అనుబంధగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక సంస్థను సౌదీ పోలీసులు గుర్తించారు. ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటున్న 431 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువశాతం సౌదీవాసులే ఉన్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ...

431 మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言