2015年7月22日 星期三

2015-07-23 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఎపి రాజధానికి కొత్త కంపెనీ-జపాన్ షరతు   
News Articles by KSR
ఎపి ప్రభుత్వం సింగపూర్,జపాన్ లతో కలిసి అమరావతి పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తుందన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. ఇందులో సింగపూర్ కు ఏభై శాతం వాటా వుండవచ్చని, ఎపికి ఇరవై ఐదు శాతం వాటా తీసుకోవచ్చని, ఎపి తన వాటాగా భూములను అప్పగిస్తుందని చెబుతున్నారు.అయితే ఇవి ప్రబుత్వాల పరంగా ఉంటాయా?లేక ఆ దేశాలలోని సంస్థల పరగా ఒప్పందం ఉంటుందా ...

అమరావతి అండ్ కోలో జపాన్.. అయితే ఓ కండిషన్? ఏపీ ఒప్పుకుంటుందా?   వెబ్ దునియా
అమరావతి అండ్ కో: పెట్టుబడులపై జపాన్ షరతేంటీ?   Oneindia Telugu
ఏపీ రాజధాని& కో.. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం సింగపూర్‌/జపాన్‌కు 50% వాటా.. ఏపీకి 25 ...   ఆంధ్రజ్యోతి
Teluguwishesh   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!   
సాక్షి
బీజింగ్: బహిరంగ చుంబనాలకు దిగితే చర్యలు తప్పవని చైనా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సబ్ వేలో హద్దులు దాటితే దండన తప్పదని ప్రకటించారు. పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటే విచారిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వద్దంటున్నారు... వాయువ్య చైనాలోని లియోనిన్ ప్రావిన్స్ షన్ యాంగ్ సబ్ వే ట్రైయిన్ లో ఓ యువజంట ముద్దులాడుకుంటూ వీడియోకు ...

బహిరంగంగా చుంబనాలు వద్దు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..   వెబ్ దునియా
రైల్లో ముద్దులొద్దు: యువతకు పోలీసుల వార్నింగ్   Oneindia Telugu
రైళ్ళలో ముద్దులు వద్దన్న పోలీసులు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఓ పొరపాటు.. బామ్మను గర్భవతిని చేసింది!   
సాక్షి
లండన్ : బ్రిటన్ లో 99 ఏళ్ల వయసున్న బామ్మ.. గర్భవతి అయ్యిందంటూ ఆస్పత్రి నుంచి లేఖ వచ్చింది. దాంతో ఆమె కంగారుపడి.. ఈ పొరపాటు ఎలా జరిగిందోనని ఆరా తీసింది. వెస్ట్ ససెక్స్ ప్రాంతంలోని బోగ్నర్ రెజిస్ కు చెందిన డోరిస్ ఐలింగ్ అనే బామ్మకు ఫరేహామ్ కమ్యూనిటీ ఆస్పత్రి నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో ఆమె వయసు, పుట్టిన తేదీ అన్నీ సరిగ్గానే ఉన్నాయి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది!   
సాక్షి
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్‌కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపుపోయి బాధ పడుతున్న ఫ్లిన్‌కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమేరాను ...

కళ్ళజోడుకు ఓ చిన్న కెమెరా...! కంటి చూపు ఖాయం..!! బ్రిటన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీకి పాక్ ప్రధాని ప్రత్యేక కానుక   
సాక్షి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈద్ కానుకగా మామిడి పళ్ల బుట్టను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల సరిహద్దు వద్ద భారత జవాన్లు ఈద్ కానుకగా ఇచ్చిన మిఠాయిలు తీసుకునేందుకు పాకిస్థాన్ బలగాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ ...

మోదీకి మామిడిపండ్లు పంపిన షరీఫ్   Namasthe Telangana
రంజాన్ కానుకగా మోడీకి షరీఫ్ మామిడి పండ్లు: పాకిస్థాన్‌కు ఇది మామూలే..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
3 గంటల్లో రెండంతస్తుల విల్లా కట్టేశారు!   
సాక్షి
బీజింగ్: రెండంతస్తుల ఇళ్లు కట్టడానికి ఎంత లేదన్నా ఆరు నెలలు పడుతుంది. కానీ మూడు గంటలలోపు రెండంతస్తుల విల్లా కట్టేసి ఔరా అనిపించారు. 3డీ ప్రింటింగ్ తో నిమిషాల్లో విల్లా నిర్మించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంటీరియర్, ప్లంబింగ్, వైరింగ్ సహా పనులన్నీ పూర్తి చేసి అందమైన విల్లా రూపొందించారు. వాయువ్య చైనా షాంఝి ...

మూడుగంటల్లో విల్లా!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏలియన్స్ ఉన్నారా...! కనుక్కోవాల్సిందే.. !! వంద మిలియన్ డాలర్ల ఖర్చు   
వెబ్ దునియా
అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నారా...! ఈ విషయం చెప్పగానే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఉంటే వారు ఎలా ఉంటారు. ఎలా తింటారు..? ఏ గ్రహానికి చెందిన వారు ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చుకోవాలని ఉంటుంది. ముందు వారు ఉన్నారో లేరో తెలుసుకుంటే ఈ సందేహాలను తీర్చుకోవడం చాలా సులభం మరి వారిని కనుక్కోవాలంటే అంత సులువా..? ఈ దిశగా పరిశోధనలు ప్రారంభం ...

ఆచూకీ కోసం 640 కోట్లు!   Oneindia Telugu
గ్రహాంతరజీవుల అన్వేషణ   ప్రజాశక్తి
గ్రహాంతర జీవుల కోసం రూ. 650 కోట్లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
20 లక్షల మొబైల్స్‌ అమ్మకంపై వివో కన్ను   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : చైనా కంపెనీ వివో.. ఈ ఏడాది భారత మార్కెట్లో 20 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగానే కొత్త మొబైల్స్‌ను విడుదల చేయనుంది. అమ్మకాలు పెంచుకోవడానికి రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ధర ఉన్న మొబైల్స్‌ను తేవాలన్న వ్యూహంతో కంపెనీ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ 10వేల రూపాయలకన్నా తక్కువ ధర తో ఉన్న ...

మార్కెట్లోకి వివో 'ఎక్స్‌5 ప్రో'   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి   
సాక్షి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ ఉత్తర ప్రావిన్స్ ఫర్యాబ్ లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మరణించారని... మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. అల్మర్ జిల్లాలో మార్కెట్ వద్ద ఈ రోజు ఉదయం ఈ దాడి చోటు చేసుకుందని వివరించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారని పేర్కొంది.
ఆప్ఘన్‌లో ఆత్మాహుతి దాడి   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
120 కోట్ల డాలర్ల కుంభకోణంలో తోషిబా సిఇఒ ఔట్‌   
ఆంధ్రజ్యోతి
టోక్యో : లేని లాభాలు వచ్చినట్టు చూపిస్తూ భారీ ఎత్తున పద్దు పుస్తకాల్లో మసిపూసి మారేడు కాయ చేసినందుకు బాధ్యత వహిస్తూ జపాన్‌కు చెందిన తోషిబా కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హిసావో తనాకా రాజీనామా చేశారు. తన రాజీనామా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనాకా ఈ పరిణామానికి విచారపూర్వకంగా అర నిమిషం పాటు ...

తోషిబా సీఈవో హిసావో రాజీనామా   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言