2015年7月21日 星期二

2015-07-22 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
'చర్చకు ఒప్పుకోం, రాజీనామా చేయాల్సిందే'   
సాక్షి
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్' వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని సీపీఎం స్పష్టం చేసింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో చర్చిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో ...

లలిత్ గేట్‌లో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందే : దద్ధరిల్లిన రాజ్యసభ   వెబ్ దునియా
రాజ్యసభ రేపటికి వాయిదా   Vaartha
పెద్దల ఫైర్‌   ప్రజాశక్తి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి   
Kandireega   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పార్టీలో లోక్‌పాల్ పెట్టుకుందాం: బిజెపి సీనియర్ నేత శాంతకుమార్   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై 21: అవినీతిపరుల చీడ నుంచి బీజేపీని ప్రక్షాళనం చేద్దామని, అందుకోసం పార్టీలోనే ఒక లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామంటూ లేఖాస్త్రంతో పిలుపునిచ్చి కలకలం రేపారు పార్టీ సీనియర్ నేత శాంతకుమార్. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న మధ్యప్రదేశ్‌లోని వ్యాపం తరహా కుంభకోణాల వల్ల బిజెపి నేతలందరూ అవమానభారంతో ...

సిగ్గుపడ్తున్నా:అమిత్‌షాకు సీనియర్ నేత షాకింగ్ లేఖ   Oneindia Telugu
'లెటర్ బాంబు' పేల్చిన బీజేపీ సీనియర్ నేత   సాక్షి
పార్టీ పరువు తీస్తున్నారు.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ విమర్శల లేఖ   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యాకూబ్‌ మెమన్‌కు ఉరే!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 21: ఉరి - ఊపిరి మధ్య ఊగిసలాడుతున్న యాకూబ్‌ మెమన్‌కు.... ఉరే ఖరారైంది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్షను మరోమారు ఖరారు చేసింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ను మంగళవారం కొట్టివేసింది. దీంతో...ఈనెల 30వ తేదీన యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ...

30నే ఉరి శిక్ష   Andhrabhoomi
పుట్టిన తేదీనాడే యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష   Oneindia Telugu
ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
లోక్ సభ వాయిదా   
సాక్షి
ఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకుండానే లోక్ సభ వాయిదా పడింది. మంగళవారం ఉదయం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన ప్రారంభమైన లోక్ సభలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా పీఎస్ ఎల్ వీ విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు, వింబుల్డన్ విజేతలకు పార్లమెంటు అభినందనలు ...

లోక్‌సభ రేపటి(బుధవారం)కి వాయిదా   ఆంధ్రజ్యోతి
లోక్ సభ రేపటికి వాయిదా   Kandireega
లోక్‌సభ రేపటికి వాయిదా   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


నడిరోడ్డులో నగ్నంగా మహిళ తల నరికేశారు   
Oneindia Telugu
గౌహతి: చేతబడులు చేస్తున్నదని, మంత్రాలు వేయ్యడం వలన గ్రామస్తులు అనారోగ్యానికి గురి అవుతున్నారని అనుమానిస్తూ 60 సంవత్సరాల మహిళను అతి దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డు మీద నిలబెట్టి తల నరికి ఊరేగించిన సంఘటన అసోంలో జరిగింది. అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని బీమజులి అనే గిరిజన గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలోని స్థానిక ...

మంత్రాల పేరుతో వృద్ధురాలి తల నరికివేత   సాక్షి
చేతబడులు నేపంతో మహిళ హ‌త్య‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ముంబై చెప్పుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ చెప్పుల దుకాణంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమీపంలోని దుకాణాలకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
యాకుబ్ మెమెన్‌కు జులై 30న ఉరిశిక్ష!   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : వందలాది మందిని పొట్టన పెట్టుకున్న యాకుబ్ మెమెన్(53)కు జులై 30న ఉరిశిక్ష పడనుంది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో మమెన్ పిటిషన్ దాఖలు చేశారు. మెమెన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ...

మెమెన్ కు ఉరి శిక్ష ఖరారు   Teluguwishesh
ముంబై పేలుళ్ల దోషికి ఊరిశిక్ష   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


మధ్యప్రదేశ్ అసెంబ్లీలో వ్యాపంపై రభస   
Andhrabhoomi
భోపాల్, జూలై 21: మధ్యప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం వ్యాపం కుంభకోణంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల అరుపులు, కేకలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వ్యాపం కుంభకోణం అంశాన్ని లేవనెత్తి అధికార పక్షంపై దాడికి దిగడం, దీంతో అధికార బిజెపి సభ్యులు ఎదురు దాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఎలాంటి కార్యకలాపాలు ...

వ్యాపం కుంభకోణంపై మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ వాయిదా   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


గ్యాంగ్ రేప్ చేసి శరీరాన్ని రెండు ముక్కలు చేశారు   
Oneindia Telugu
ఆగ్రా: శ్రీమంతుల ఆగడాలకు ఒక దళిత మహిళ బలైపోయింది. మహిళపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు అతి దారుణంగా శరీరాన్ని రెండు ముక్కలు చేశారు. తరువాత రెండు భాగాల మీద కిరోసిన్, లెదర్ సంచులు వేసి దారుణంగా నిప్పంటించి కాల్చేసిన సంఘటన ఆగ్రా శివార్లలో జరిగింది. డీఐజీ లక్ష్మి సింగ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆగ్రా సమీపంలోని గ్వాలియర్ ...


ఇంకా మరిన్ని »   


టోల్ వద్దన్నా వసూలు.. భారీ ట్రాఫిక్   
సాక్షి
పశ్చిమగోదావరి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో తణుకు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కలెక్టర్ ఆదేశాలు కూడా లెక్కచేయకుండా టోల్ గేట్ వద్ద ఫీజులు వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. తణుకు జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తణుకు టోల్‌గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌జాం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言