సాక్షి
కార్మికుడి మృతితో ప్రధాని కలత
సాక్షి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో ...
ప్రధాని వారణాసి పర్యటన రద్దుNamasthe Telangana
ప్రధాని వారణాసి పర్యటన మరోసారి రద్దుప్రజాశక్తి
కార్మికుడి మృతితో ప్రధాని పర్యటన రద్దుఆంధ్రజ్యోతి
Vaartha
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
వారణాసి: తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ తలపెట్టిన బహిరంగ సభను అర్ధంతరంగా రద్దుచేశారు. భారీవర్షాలు కురవడంతోపాటు, సభకు వేదికైన డీఎల్డబ్ల్యూ మైదానంలో ఒక కార్మికుడు కరెంటు షాక్తో మరణించడంతో మోదీ వారణాసిలో గురువారంనాటి కార్యక్రమాలను రద్దుచేశారు. మైదానంలో కార్మికుడి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ కలతచెందారని, దీంతో ...
ప్రధాని వారణాసి పర్యటన రద్దు
ప్రధాని వారణాసి పర్యటన మరోసారి రద్దు
కార్మికుడి మృతితో ప్రధాని పర్యటన రద్దు
Oneindia Telugu
వ్యాపం స్కాంలో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఆర్జీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...
వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగుతెలుగువన్
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దుసాక్షి
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్వెబ్ దునియా
Vaartha
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ...
వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు
'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
వ్యాపం కేసుపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదట: సుప్రీంలో సీబీఐ పిటిషన్
Oneindia Telugu
హైదరాబాద్ స్త్రీకి అవుగుండె: చెన్నై డాక్టర్ల ప్రతిభ
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను ...
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితంసాక్షి
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...వెబ్ దునియా
వినూత్న శస్త్రచికిత్స.. వృద్దురాలికి అవుగుండెతో ప్రాణం పోసిన వైద్యులుTeluguwishesh
Telangana99
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను ...
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం
వృద్ధురాలికి ప్రాణం పోసిన ఆవుగుండె కవాటాలు... సరికొత్త ఆపరేషన్ చేసిన చెన్నై ...
వినూత్న శస్త్రచికిత్స.. వృద్దురాలికి అవుగుండెతో ప్రాణం పోసిన వైద్యులు
Vaartha
పాక్ కాల్పులపై భారత్ అత్యవసర భేటీ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. పాక్ రేంజర్స్ కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా, పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆక్నూర్, ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో ...
శాంతి బాటపై తూటాలుసాక్షి
పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడ్డ పాకిస్తాన్... నలుగురికి గాయాలులవెబ్ దునియా
సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనికుల కాల్పులు నలుగురికి గాయాలుఆంధ్రజ్యోతి
Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. పాక్ రేంజర్స్ కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా, పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆక్నూర్, ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో ...
శాంతి బాటపై తూటాలు
పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడ్డ పాకిస్తాన్... నలుగురికి గాయాలుల
సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనికుల కాల్పులు నలుగురికి గాయాలు
Namasthe Telangana
ఢిల్లీలో ఆటో డ్రైవర్పై అత్యాచారయత్నం
Namasthe Telangana
న్యూఢిల్లీ : మహిళలపై అత్యాచారాలు చేయడం చూశాం.. కానీ మగాళ్లపై అత్యాచారాలు చేయడం చూడలేదు. ఆటో డ్రైవర్పై ఓ మహిళ అత్యాచారం చేసేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం.. ప్రాంతం దక్షిణ ఢిల్లీలోని సాకేత్. రేణు లాల్వానీ(32) అనే మహిళ ఓ ఆటో వద్దకు వచ్చింది. అర్జున్నగర్ వస్తావా అని ఆటో డ్రైవర్ను అడిగింది. సాకేత్ నుంచి ...
నాతో సెక్స్లో పాల్గొంటావా? లేదా? ఆటో డ్రైవర్ను వేధించిన ఢిల్లీ మహిళ.. అరెస్టు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : మహిళలపై అత్యాచారాలు చేయడం చూశాం.. కానీ మగాళ్లపై అత్యాచారాలు చేయడం చూడలేదు. ఆటో డ్రైవర్పై ఓ మహిళ అత్యాచారం చేసేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం.. ప్రాంతం దక్షిణ ఢిల్లీలోని సాకేత్. రేణు లాల్వానీ(32) అనే మహిళ ఓ ఆటో వద్దకు వచ్చింది. అర్జున్నగర్ వస్తావా అని ఆటో డ్రైవర్ను అడిగింది. సాకేత్ నుంచి ...
నాతో సెక్స్లో పాల్గొంటావా? లేదా? ఆటో డ్రైవర్ను వేధించిన ఢిల్లీ మహిళ.. అరెస్టు!
ఆంధ్రజ్యోతి
తాజ్మహల్ సాక్షిగా గొంతులు కోసుకున్న ప్రేమికులు
ఆంధ్రజ్యోతి
ఆగ్రా, జూలై 16: అతను హిందూ యువకుడు.. ఆమె ముస్లిం యువతి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. యథాప్రకారంగానే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఎదురెదురుగా కూర్చుని బ్లేడుతో ఒకరి గొంతు ఒకరు కోసుకున్నారు. అదీ.. ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ ఆవరణలో. డెహ్రాడూన్కు చెందిన రఘువీర్ సింగ్ (25), ఆగ్రాకు చెందిన షబ్నమ్ అలీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
తాజ్మహల్ సాక్షిగా పెళ్లికి అంగీకరించలేదని ఒకరి గొంతు ఒకరు కోసుకున్న ప్రేమికులు!వెబ్ దునియా
తాజ్ వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయత్నంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆగ్రా, జూలై 16: అతను హిందూ యువకుడు.. ఆమె ముస్లిం యువతి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. యథాప్రకారంగానే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఎదురెదురుగా కూర్చుని బ్లేడుతో ఒకరి గొంతు ఒకరు కోసుకున్నారు. అదీ.. ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ ఆవరణలో. డెహ్రాడూన్కు చెందిన రఘువీర్ సింగ్ (25), ఆగ్రాకు చెందిన షబ్నమ్ అలీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
తాజ్మహల్ సాక్షిగా పెళ్లికి అంగీకరించలేదని ఒకరి గొంతు ఒకరు కోసుకున్న ప్రేమికులు!
తాజ్ వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
Oneindia Telugu
లాలూ-నితీష్ తిట్లు చూడండి!: బిజెపి 'హైటెక్ వీడియో'
Oneindia Telugu
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అత్యధిక ఎమ్మెల్సీలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ.. తమను దెబ్బతీసేందుకు మిత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లను దెబ్బతీసేందుకు మంచి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీహార్ ఎన్నికల్లో నిన్నటి వరకు లాలూ, నితీశ్లు బద్ద శత్రువులు. ఇప్పుడు బిజెపిని ఓడించేందుకు వారు ఒక్కటయ్యారు.
బీహార్లో ప్రచారానికి బీజేపీ సిద్ధం... లాలూ - నితీష్ తిట్ల పురాణ క్లిప్పింగ్స్తోనే...వెబ్ దునియా
నితీశ్, లాలూ తిట్ల పురాణం క్లిప్స్తో.. బీహార్లో బీజేపీ హైటెక్ రథయాత్రఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అత్యధిక ఎమ్మెల్సీలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ.. తమను దెబ్బతీసేందుకు మిత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లను దెబ్బతీసేందుకు మంచి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీహార్ ఎన్నికల్లో నిన్నటి వరకు లాలూ, నితీశ్లు బద్ద శత్రువులు. ఇప్పుడు బిజెపిని ఓడించేందుకు వారు ఒక్కటయ్యారు.
బీహార్లో ప్రచారానికి బీజేపీ సిద్ధం... లాలూ - నితీష్ తిట్ల పురాణ క్లిప్పింగ్స్తోనే...
నితీశ్, లాలూ తిట్ల పురాణం క్లిప్స్తో.. బీహార్లో బీజేపీ హైటెక్ రథయాత్ర
వెబ్ దునియా
సొంత డ్రోన్నే కూల్చేసిన పాక్...భారత్ స్పష్టం..
వెబ్ దునియా
భారత సైన్యానికి చెందిన డ్రోన్ ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు రెండు రోజుల క్రితం కలకలం రేపాయి. నియంత్రణ రేఖ ఆవల ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పాక్ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించినందునే భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను కూల్చివేశామని పాకిస్థాన్ అంతర్గత సేవలు- ప్రజా సంబంధాల శాఖ ప్రకటించినట్లు ...
భారత్-పాక్ మధ్య మరో వివాదంఆంధ్రజ్యోతి
స్పై డ్రోన్: భారత రాయబారికి పాక్ సమన్లుOneindia Telugu
కొనసాగుతున్న పాకిస్తాన్ కుయుక్తులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత సైన్యానికి చెందిన డ్రోన్ ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు రెండు రోజుల క్రితం కలకలం రేపాయి. నియంత్రణ రేఖ ఆవల ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పాక్ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించినందునే భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను కూల్చివేశామని పాకిస్థాన్ అంతర్గత సేవలు- ప్రజా సంబంధాల శాఖ ప్రకటించినట్లు ...
భారత్-పాక్ మధ్య మరో వివాదం
స్పై డ్రోన్: భారత రాయబారికి పాక్ సమన్లు
కొనసాగుతున్న పాకిస్తాన్ కుయుక్తులు
Oneindia Telugu
అమ్మా! ఈ పేర్లు ఏంటి?: మండిపడిన విజయ్ కాంత్
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లును మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతిపక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కడ చూసినా అమ్మా బోర్డులు, ఏ టీవీ చూసినా అమ్మ, ఏ పథకం పేరు చూసినా అమ్మా అని ముందు ఉందని మండిపడ్డారు. నిత్యం అమ్మా అమ్మా అంటు భజన చేస్తున్నారని ...
మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరిచిపోయారు: విజయకాంత్ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లును మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతిపక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కడ చూసినా అమ్మా బోర్డులు, ఏ టీవీ చూసినా అమ్మ, ఏ పథకం పేరు చూసినా అమ్మా అని ముందు ఉందని మండిపడ్డారు. నిత్యం అమ్మా అమ్మా అంటు భజన చేస్తున్నారని ...
మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరిచిపోయారు: విజయకాంత్
ఆంధ్రజ్యోతి
యువతిపై మూడేళ్లుగా కానిస్టేబుల్ అత్యాచారం
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై 16: మూడేళ్లుగా పోలీస్ కానిస్టేబుల్ మనీశ్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని 24 ఏళ్ల యువతి తిలక్ మార్గ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మత్తుమందు కలిపిన ద్రావణం ఇచ్చి మొదటిసారి తనపై అతడి ఇంట్లోనే అత్యాచారం చేశాడని, ఆ సమయంలో వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడని వెల్లడించింది. వీడియో ఇచ్చేస్తానంటూ ...
పోలీసోడు...! మూడేళ్ళుగా అత్యాచారం..!! ఎక్కడ..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై 16: మూడేళ్లుగా పోలీస్ కానిస్టేబుల్ మనీశ్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని 24 ఏళ్ల యువతి తిలక్ మార్గ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మత్తుమందు కలిపిన ద్రావణం ఇచ్చి మొదటిసారి తనపై అతడి ఇంట్లోనే అత్యాచారం చేశాడని, ఆ సమయంలో వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడని వెల్లడించింది. వీడియో ఇచ్చేస్తానంటూ ...
పోలీసోడు...! మూడేళ్ళుగా అత్యాచారం..!! ఎక్కడ..?
沒有留言:
張貼留言