2015年7月12日 星期日

2015-07-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఎల్లలులేని ఉగ్రవాదంపై ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాలి : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో అనేక కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఇందులోభాగంగా.. కిర్గిజ్‌స్థాన్‌తో నాలుగు ఒప్పందాలను చేసుకున్నారు. ఇందులో అత్యంత ప్రధానమైనది ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనడం. ఎల్లలులేని ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. అలాగే, అంతర్జాతీయ ...

కిర్గి‌జిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదం:మోడీ   ప్రజాశక్తి
కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదం: మోడీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్టీఆర్ భవన్‌పై వెనక్కి: ప్లేస్, టైం మీరు చెప్పినా సరే... జూపల్లి మళ్లీ   
Oneindia Telugu
మహబూబ్ నగర్: పాలమూరు ప్రాజెక్టులపై టిడిపి నేతలతో చర్చించేందుకు తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగచర్చకు నేను సిద్ధమేనని, మీరు సిద్ధమేనా? నేను చెప్తున్న మూడు ...

సవాల్‌పై తగ్గేది లేదు : జూపల్లి   ఆంధ్రజ్యోతి
సవాల్‌కు కట్టుబడి ఉన్నా: జూపల్లి   సాక్షి
టీ టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి బహిరంగ లేఖ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనాకు ఇదేం పాడుబుద్ధి..? ఇస్రో వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.   
వెబ్ దునియా
భారత్‌తో పోటీ పడేందుకు ఉవ్విళ్ళూరుతున్న చైనా మరోమారు తన పాడుబుద్ధిని బయట పెట్టినట్టుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగానికి చెందిన యాంత్రిక్స్‌ వెబ్‌సైట్‌ ఆదివారం హ్యాకింగ్‌కు గురైంది. ఇది చైనా పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితమే తొలిసారి బ్రిటన్‌కు చెందిన ఐదు వాణిజ్య ...

'ఇస్రో యాంత్రిక్స్'పై హ్యాకర్ల దాడి   సాక్షి
ఇస్రో వెబ్‌సైట్‌ హ్యాక్‌..చైనాపైనే అనుమానాలు   ఆంధ్రజ్యోతి
బ్రిటన్ ఉపగ్రహాలు పంపిన రెండ్రోజులకే: ఇస్రో 'యాంత్రిక్స్'ను హ్యాక్ చేసిన చైనా ...   Oneindia Telugu
Andhrabhoomi   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ములాయం సింగా..! మజాకా...!! తనను ఎదిరించిన అధికారిపై రేప్ కేసు   
వెబ్ దునియా
సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత ములాయం సింగ్‌‌ను ఎదిరించిన పాపానికి ఓ ఐపీఎస్ అధికారికి తిప్పలు తప్పడం లేదు. ములాయం తనను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఐజీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఐపీఎస్‌ అధికారి అమితాబ్ ఠాకూర్ తనపై అత్యాచారం చేశారని గోమతి నగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిరాదు ...

ఐజీ అమితాబ్ ఠాకూర్‌పై లైంగికదాడి కేసు   Namasthe Telangana
ఐజీపై అత్యాచారం కేసు   సాక్షి
ములాయం నన్ను బెదిరిస్తున్నాడు- ఐపీఎస్ అధికారి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
హర్షకుమార్ అరెస్ట్, రాజమండ్రి జైలుకి తరలింపు   
తెలుగువన్
అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవుల శ్మశానవాటిక కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులు తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొంటానని ...

హర్షకుమార్ అరెస్టు.. జైలుకు తరలింపు   Andhrabhoomi
'సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌'   ఆంధ్రజ్యోతి
నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన హర్ష కుమార్: ఉద్రిక్తత, అరెస్టు   Oneindia Telugu
ప్రజాశక్తి   
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబుపై తెలంగాణలో మరో కేసు... బాలకృష్ణకు లోక్‌ అదాలత్‌ నోటీసులు   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోకేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు యత్నించిందని వికీలీక్స్ వెల్లడించడంతో దాని ఆధారంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ఆ రాష్ట్ర న్యాయవాదులు కేసు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలదోసేందుకు చేసిన కుట్రలో ...

బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు   సాక్షి
ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు నోటీసులు   Palli Batani
బాలకృస్ణ కు నోటీసు ఇస్తే పని జరుగుతుందా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదు, బాబే కోట్లు ఖర్చు చేస్తున్నారు: కవిత   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు అన్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే ఫోన్ల ట్యాపింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలు ...

ఎవరి ఫోన్లను ట్యాపింగ్‌ చేయలేదు: ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు కుట్రలు సాగవు : ఎంపీ కవిత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


పుష్కర స్నానంతో పునీతులు కండి   
సాక్షి
విజయనగరం టౌన్: ప్రజలందరూ గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించి పునీతులు కావాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లా నుంచి ప్రారంభమైన శోభాయాత్రను కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ...

గోదారి తీరం.. శోభాయమానం   Andhrabhoomi
విజయనగరంలో గోదావరి పుష్కర శోభా యాత్ర..   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పుష్కరాలలో హెలి టూరిజం.. భక్తులకు హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టే అవకాశం   
వెబ్ దునియా
లక్షలాది మంది జనం.. గొదావరి నది నీరు... ఇలా ప్రవహిస్తుంటే భక్తులు స్నానమాచర్చిస్తున్న దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో.. అనుకుంటున్నారా.. అయితే పుష్కరాలలో మీ కోరిక తీరబోతోంది. ఆ అవకాశాన్ని ఏపీ టూరిజం శాఖ ప్రవేశపెడుతోంది. గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ ...

పుష్కర శోభ   సాక్షి
పుష్కరాల్లో హెలికాప్టర్ టూర్.. 10 నిమిషాలకు 2 వేలు   ఆంధ్రజ్యోతి
పుష్కర పిలుపు!   Andhrabhoomi
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అల్లా దయతోనే తెలంగాణ.. నేను తెలంగాణ వాడినే కాదు.. మీవాడినీ.. ఇఫ్తార్ విందులో ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉద్యమంలో ఎంతమంది పోరాటం చేసినా అల్లా దయ, ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధ్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 'నేను తెలంగాణ వాడినే కాదు.. మీ వాడిని కూడా' అంటూ ముస్లింలకు భరోసా ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన 'దావత్‌-ఎ-ఇఫ్తార్‌'కు ఆయన ...

నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు   సాక్షి
జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు   Namasthe Telangana
సాయంత్రం నిజాంకాలేజీ మైదానంలో ఇఫ్తార్ విందు   Vaartha

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言