వెబ్ దునియా
అతనో కాస్ట్లీ బెగ్గర్...! రూ.10 కోట్లకు పడగలెత్తాడు...! అదెలా...? ఎక్కడ..?
వెబ్ దునియా
అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్న సొమ్మెంతో. తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? ఒక విదేశీయుడు కువైట్లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బిచ్చగాడి ఖాతాలో 10కోట్లుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్న సొమ్మెంతో. తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? ఒక విదేశీయుడు కువైట్లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బిచ్చగాడి ఖాతాలో 10కోట్లు
Oneindia Telugu
రివర్స్: నారా లోకేష్కు ఒబామాను కలిసిన చిక్కు!
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్కు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను కలిసిన చిక్కులు వచ్చిపడ్డాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. ఒబామాతో ఫోటో కోసం డెమెక్రటికి పార్టీ ఎన్నికల నిధికి చట్టవిరుధ్ధంగా లోకేష్ విరాళం ఇచ్చారని రాసింది. ఒబామాను కలిసేందుకు లోకేశ్ పెట్టిన ఖర్చే ...
ఒబామాను కలిసేందుకు నారా లోకేష్ 10 వేల డాలర్లు ఖర్చు... అమెరికాలో కేసు?వెబ్ దునియా
ఒబామకు లోకేష్ విరాళం వివాదం అవుతుందాNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్కు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను కలిసిన చిక్కులు వచ్చిపడ్డాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. ఒబామాతో ఫోటో కోసం డెమెక్రటికి పార్టీ ఎన్నికల నిధికి చట్టవిరుధ్ధంగా లోకేష్ విరాళం ఇచ్చారని రాసింది. ఒబామాను కలిసేందుకు లోకేశ్ పెట్టిన ఖర్చే ...
ఒబామాను కలిసేందుకు నారా లోకేష్ 10 వేల డాలర్లు ఖర్చు... అమెరికాలో కేసు?
ఒబామకు లోకేష్ విరాళం వివాదం అవుతుందా
సాక్షి
న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటల్లోనే
సాక్షి
బోస్టన్: గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ లగ్జరీ విమానాన్ని బోస్టన్కు చెందిన సైయిక్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది. న్యూయార్క్ నుంచి లండ న్కు సాధారణంగా 8 గంటలు పడుతుందనీ, ఇందులో కేవలం 3 గంటల వ్యవధిలో చేరుకోవచ్చని వెల్లడించింది. 'ఎస్-512' జె ట్ను 2013లో రూపకల్పన చేశారు. ఇందులో మార్పులు చేసి విమానం బరువు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బోస్టన్: గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ లగ్జరీ విమానాన్ని బోస్టన్కు చెందిన సైయిక్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది. న్యూయార్క్ నుంచి లండ న్కు సాధారణంగా 8 గంటలు పడుతుందనీ, ఇందులో కేవలం 3 గంటల వ్యవధిలో చేరుకోవచ్చని వెల్లడించింది. 'ఎస్-512' జె ట్ను 2013లో రూపకల్పన చేశారు. ఇందులో మార్పులు చేసి విమానం బరువు ...
సాక్షి
వాట్సప్ పై త్వరలో నిషేధం?
సాక్షి
లండన్ : సోషల్ మీడియా, ఆన్ లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్ లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్ చాట్ ...
వాట్సాప్పై నిషేధం?ఆంధ్రజ్యోతి
'పారదర్శకత లేదు: త్వరలో 'వాట్సప్'పై నిషేధం'Oneindia Telugu
యూకేలో వాట్స్ యాప్పై నిషేధం: కోడ్ భాషలో మెసేజ్లే కారణంవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : సోషల్ మీడియా, ఆన్ లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్ లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్ చాట్ ...
వాట్సాప్పై నిషేధం?
'పారదర్శకత లేదు: త్వరలో 'వాట్సప్'పై నిషేధం'
యూకేలో వాట్స్ యాప్పై నిషేధం: కోడ్ భాషలో మెసేజ్లే కారణం
సాక్షి
బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ నగరంలో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షమీమ్ తాలూక్దార్ అనే పారిశ్రామికవేత్త తన ఇంటి వద్ద చేపట్టిన ఉచిత దుస్తుల పంపిణీ భారీ తొక్కిసలాటకు దారితీసింది. 25 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
25కు చేరిన బంగ్లాదేశ్ మృతుల సంఖ్యవెబ్ దునియా
కానుకల కోసం వెళ్లి 25 మంది మృతిఆంధ్రజ్యోతి
తొక్కిసలాటలో 24 మంది మృతిAndhrabhoomi
Oneindia Telugu
Vaartha
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ నగరంలో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షమీమ్ తాలూక్దార్ అనే పారిశ్రామికవేత్త తన ఇంటి వద్ద చేపట్టిన ఉచిత దుస్తుల పంపిణీ భారీ తొక్కిసలాటకు దారితీసింది. 25 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
25కు చేరిన బంగ్లాదేశ్ మృతుల సంఖ్య
కానుకల కోసం వెళ్లి 25 మంది మృతి
తొక్కిసలాటలో 24 మంది మృతి
వెబ్ దునియా
పైకప్పు కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు బలి
Oneindia Telugu
పేషావర్: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరణించిన వారిలో పిల్లలతో పాటు మహిళ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను శుక్రవారం పని మీద బయటకు వెళ్లాడు.
పాకిస్తాన్లో ఇంటి పైకప్పు కూలి.. ఐదుగురు మృతివెబ్ దునియా
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతిసాక్షి
ఇంటి పైకప్పు కూలి కుటుంబంలో 5గురి మృతిVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పేషావర్: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరణించిన వారిలో పిల్లలతో పాటు మహిళ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను శుక్రవారం పని మీద బయటకు వెళ్లాడు.
పాకిస్తాన్లో ఇంటి పైకప్పు కూలి.. ఐదుగురు మృతి
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతి
ఇంటి పైకప్పు కూలి కుటుంబంలో 5గురి మృతి
సాక్షి
ద్రోన్ దాడుల్లో ఐఎస్ అగ్రనేత హతం
సాక్షి
కాబుల్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైమానిక దళాలు జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ పరిధిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అధినేత హఫీజ్ సయీద్ మరణించినట్టు నిఘా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన నన్ ఘర్ హర్ ప్రావిన్స్ లో శుక్రవారం చోటుచేసుకుంది. హఫీజ్ సయీద్ తో పాటు ఐఎస్ తో సంబంధం ఉన్న ...
పాకిస్థాన్ ఇసిస్ విభాగం చీఫ్ హఫీజ్ సయీద్ ఖాన్ హతంవెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ఐఎస్ ఛీఫ్ హతంఆంధ్రజ్యోతి
ఐఎస్ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్ఖాన్ హతంNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
కాబుల్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైమానిక దళాలు జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ పరిధిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అధినేత హఫీజ్ సయీద్ మరణించినట్టు నిఘా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన నన్ ఘర్ హర్ ప్రావిన్స్ లో శుక్రవారం చోటుచేసుకుంది. హఫీజ్ సయీద్ తో పాటు ఐఎస్ తో సంబంధం ఉన్న ...
పాకిస్థాన్ ఇసిస్ విభాగం చీఫ్ హఫీజ్ సయీద్ ఖాన్ హతం
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ఐఎస్ ఛీఫ్ హతం
ఐఎస్ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్ఖాన్ హతం
ఆంధ్రజ్యోతి
ఎంపీ కొడుకును అమ్మాయిలు చావగొట్టారు
సాక్షి
లండన్: ముగ్గురు అమ్మాయిల చేతిలో ఎంపీ కొడుకు చావుదెబ్బలు తిన్న ఘటన లండన్ లో జరిగింది. బ్రిటన్ లోని కన్సర్వేటివ్ పార్టీ మహిళా ఎంపీ విక్టోరియా బోర్విక్ కొడుకు టామ్ బోర్విక్(27) ను దారుణంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం టామ్ కనీసం మెడ అటు, ఇటు కూడా కదపలేకుండా, శరీరం మొత్తం ప్యాక్ ...
ఎంపీ కొడుకును తరుముతూ కొట్టిన అమ్మాయిలుఆంధ్రజ్యోతి
ఎంపి కొడుకును అమ్మాయిలు చావబాదారుVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: ముగ్గురు అమ్మాయిల చేతిలో ఎంపీ కొడుకు చావుదెబ్బలు తిన్న ఘటన లండన్ లో జరిగింది. బ్రిటన్ లోని కన్సర్వేటివ్ పార్టీ మహిళా ఎంపీ విక్టోరియా బోర్విక్ కొడుకు టామ్ బోర్విక్(27) ను దారుణంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం టామ్ కనీసం మెడ అటు, ఇటు కూడా కదపలేకుండా, శరీరం మొత్తం ప్యాక్ ...
ఎంపీ కొడుకును తరుముతూ కొట్టిన అమ్మాయిలు
ఎంపి కొడుకును అమ్మాయిలు చావబాదారు
సాక్షి
కాఫీకి ఏ పాపం తెలియదు..
సాక్షి
లండన్: రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధ, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఒక అధ్యయనంలో చదువుతాం. ఆ వెంటనే రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వేరే అధ్యయనం వెలువడుతుంది. ఒక్కోసారి వీటిలో ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ...
నో ప్రాబ్లమ్...! షుగర్ పేషంట్లు కాఫీ తాగేయవచ్చు..!!వెబ్ దునియా
కాఫీ తాగితే గుండె వ్యాధులు దూరమా!Vaartha
కాఫీ మధుమేహాన్ని పెంచదట!ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధ, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఒక అధ్యయనంలో చదువుతాం. ఆ వెంటనే రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వేరే అధ్యయనం వెలువడుతుంది. ఒక్కోసారి వీటిలో ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ...
నో ప్రాబ్లమ్...! షుగర్ పేషంట్లు కాఫీ తాగేయవచ్చు..!!
కాఫీ తాగితే గుండె వ్యాధులు దూరమా!
కాఫీ మధుమేహాన్ని పెంచదట!
సాక్షి
ప్రాణం తీసిన పెప్పర్ స్ప్రే
సాక్షి
అలబామా: పెప్పర్ స్ప్రే చేసి అరెస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన అమెరికాలోని అలబామాలో శుక్రవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాలు..ఆంథోనీ డివైన్ వేర్(35) అనే వ్యక్తి ఓ ఇంటి ముందు గన్ తో సంచరిస్తున్నాడన్న సమాచారం రావడంతో అటబామా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆంథోనీ పక్కనే ఉన్న ...
ప్రాణం తీసిన పెప్పర్ స్ప్రేVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
అలబామా: పెప్పర్ స్ప్రే చేసి అరెస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన అమెరికాలోని అలబామాలో శుక్రవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాలు..ఆంథోనీ డివైన్ వేర్(35) అనే వ్యక్తి ఓ ఇంటి ముందు గన్ తో సంచరిస్తున్నాడన్న సమాచారం రావడంతో అటబామా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆంథోనీ పక్కనే ఉన్న ...
ప్రాణం తీసిన పెప్పర్ స్ప్రే
沒有留言:
張貼留言