సాక్షి
సౌతాఫ్రికాను చిత్తు చేసిన బంగ్లా
ఆంధ్రజ్యోతి
మిర్పూర్: సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య బంగ్లా.. దక్షిణాఫ్రికాపై ఏకపక్ష విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ముస్తా ఫిజుర్ (3/38), నాసిర్ హుస్సేన్ (3/28) దెబ్బకు టాస్ ...
బంగ్లా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుసాక్షి
సౌతాఫ్రికాకు షాక్ప్రజాశక్తి
రెండో వన్డేలో బంగ్లా ఘన విజయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మిర్పూర్: సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య బంగ్లా.. దక్షిణాఫ్రికాపై ఏకపక్ష విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ముస్తా ఫిజుర్ (3/38), నాసిర్ హుస్సేన్ (3/28) దెబ్బకు టాస్ ...
బంగ్లా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాకు షాక్
రెండో వన్డేలో బంగ్లా ఘన విజయం
Vaartha
సానియాకు సెలబ్రిటీల అభినందనలు
సాక్షి
ముంబై: వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సానియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. వింబుల్డన్ విజయానికి సానియా అర్హురాలని షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. సానియా విజయం తనకు సంతోషం ...
సానియామీర్జాకు సిఎం కేసీఆర్ అభినందనలుVaartha
సానియా, మార్టినా హింగీస్ లకు రాష్ట్రపతి శుభాకాంక్షలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సానియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. వింబుల్డన్ విజయానికి సానియా అర్హురాలని షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. సానియా విజయం తనకు సంతోషం ...
సానియామీర్జాకు సిఎం కేసీఆర్ అభినందనలు
సానియా, మార్టినా హింగీస్ లకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
ఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆంధ్రజ్యోతి
హయత్నగర్ : బండ్లగూడ డిపో నుంచి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ కె.బాబూనాయక్ తెలిపారు. 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాలకు డిపో నుంచి 16 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. 14వ తేదీ నుంచి నాగోల్ ఎక్స్రోడ్ నుంచి బస్సులు బాసరకు బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణికులు కోరితే ...
పుష్కరాలకు భారీగా రవాణా వసతులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హయత్నగర్ : బండ్లగూడ డిపో నుంచి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ కె.బాబూనాయక్ తెలిపారు. 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాలకు డిపో నుంచి 16 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. 14వ తేదీ నుంచి నాగోల్ ఎక్స్రోడ్ నుంచి బస్సులు బాసరకు బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణికులు కోరితే ...
పుష్కరాలకు భారీగా రవాణా వసతులు
సాక్షి
పేస్ జోడీదే 'మిక్స్డ్' టైటిల్
సాక్షి
లండన్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో 16వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్లో 'మిక్స్డ్' డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట 6-1, 6-1తో పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్గా ...
చరిత్ర సృష్టించిన హైదరాబాదీAndhrabhoomi
వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్లో పేస్ జోడీ విజయంNamasthe Telangana
నా కల నెరవేరింది: సానియా మీర్జాఆంధ్రజ్యోతి
Oneindia Telugu
వెబ్ దునియా
Vaartha
అన్ని 34 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో 16వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్లో 'మిక్స్డ్' డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట 6-1, 6-1తో పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్గా ...
చరిత్ర సృష్టించిన హైదరాబాదీ
వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్లో పేస్ జోడీ విజయం
నా కల నెరవేరింది: సానియా మీర్జా
Teluguwishesh
వృద్ద జంటకు లేటుగా తగిలిన అదృష్టం..
Teluguwishesh
అదృష్టం ఉంటే కొండల మధ్యలో వున్న బంగారమైనా మీ దరికి చేరుతుందంటూ పెద్దలు చెప్పే నానుడి వారి పాలిట నిజమైంది. అడపాదడపా టిక్కెట్లు కొంటూ ఆశగా ఎదురుచూసి భంగపాటుకు గురైనా.. అలవాటుగా మారిన టిక్కెట్లు కొనే పని మాత్రం మానని ఆ జంటకు లేటు వయస్సులో అదృష్టం కలసివచ్చింది. అయితే ఈ విషయాన్ని కూడా వారు లేటుగానే చూసుకున్నారు. తీరా ప్రైజ్ ...
అదృష్టం తలుపుతడితే.. ఆలస్యంగా తెరిచారుఆంధ్రజ్యోతి
అదృష్టం తలుపుకొడితే...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
అదృష్టం ఉంటే కొండల మధ్యలో వున్న బంగారమైనా మీ దరికి చేరుతుందంటూ పెద్దలు చెప్పే నానుడి వారి పాలిట నిజమైంది. అడపాదడపా టిక్కెట్లు కొంటూ ఆశగా ఎదురుచూసి భంగపాటుకు గురైనా.. అలవాటుగా మారిన టిక్కెట్లు కొనే పని మాత్రం మానని ఆ జంటకు లేటు వయస్సులో అదృష్టం కలసివచ్చింది. అయితే ఈ విషయాన్ని కూడా వారు లేటుగానే చూసుకున్నారు. తీరా ప్రైజ్ ...
అదృష్టం తలుపుతడితే.. ఆలస్యంగా తెరిచారు
అదృష్టం తలుపుకొడితే...
తొలి గేమ్ ఆడిన సత్నామ్
ఆంధ్రజ్యోతి
లాస్వెగాస్: ప్రఖ్యాత బాస్కెట్బాల్ టోర్నీ ఎన్బీఏలో భారత ఆటగాడు సత్నామ్ సింగ్ తొలిసారిగా బరిలోకి దిగాడు. ఎన్బీఏ సమ్మర్ లీగ్లో న్యూ ఒలీన్స్తో జరిగిన గేమ్లో డల్లాస్ మావరిక్స్ తరపున సత్నామ్ ఆడాడు. కేవలం 10 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్న సత్నామ్.. నాలుగు పాయింట్లు సాధించాడు. మూడు రీబౌండ్లతోపాటు మరో పాయింటు సాధించేందుకు పాస్ ...
ఎన్బిఎలో సత్నమ్ తొలి మ్యాచ్ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లాస్వెగాస్: ప్రఖ్యాత బాస్కెట్బాల్ టోర్నీ ఎన్బీఏలో భారత ఆటగాడు సత్నామ్ సింగ్ తొలిసారిగా బరిలోకి దిగాడు. ఎన్బీఏ సమ్మర్ లీగ్లో న్యూ ఒలీన్స్తో జరిగిన గేమ్లో డల్లాస్ మావరిక్స్ తరపున సత్నామ్ ఆడాడు. కేవలం 10 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్న సత్నామ్.. నాలుగు పాయింట్లు సాధించాడు. మూడు రీబౌండ్లతోపాటు మరో పాయింటు సాధించేందుకు పాస్ ...
ఎన్బిఎలో సత్నమ్ తొలి మ్యాచ్
వింబుల్డన్ విజేత జకోవిచ్
ఆంధ్రజ్యోతి
లండన్: వింబుల్డన్ అసలు సిసలు సమరంలో జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఫెదరర్పై 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో కెరీర్లో 9వ గ్రాండ్శ్లామ్ మూడవసారి వింబుల్డన్ టైటిల్ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. జకోవిచ్ గెలుపుపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ముచ్చటగా మూడోసారిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లండన్: వింబుల్డన్ అసలు సిసలు సమరంలో జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఫెదరర్పై 7-6, 6-7, 6-4, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో కెరీర్లో 9వ గ్రాండ్శ్లామ్ మూడవసారి వింబుల్డన్ టైటిల్ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. జకోవిచ్ గెలుపుపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ముచ్చటగా మూడోసారి
దారులన్నీ భద్రాద్రి వైపే
Andhrabhoomi
ఖమ్మం, జూలై 12: నూతన తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళాను మరిపించే స్థాయిలో గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన దారులన్నీ భద్రాద్రి వైపే సాగుతున్నాయి. ఏ మార్గం నుంచి వెళ్ళే వాహనమైనా భద్రాచలం వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా కన్పిస్తోంది. పవిత్ర పావని గోదావరి ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
ఖమ్మం, జూలై 12: నూతన తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళాను మరిపించే స్థాయిలో గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన దారులన్నీ భద్రాద్రి వైపే సాగుతున్నాయి. ఏ మార్గం నుంచి వెళ్ళే వాహనమైనా భద్రాచలం వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా కన్పిస్తోంది. పవిత్ర పావని గోదావరి ...
సాక్షి
రహానే అర్ధసెంచరీ
సాక్షి
హరారే: జింబాబ్వే తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే అర్ధ సెంచరీ సాధించాడు. 73 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 10 అర్థ సెంచరీ కావడం విశేషం. టీమిండియ30 ఓవర్లలో వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. మురళీ విజయ్ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రహానే చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంకా మరిన్ని »
సాక్షి
హరారే: జింబాబ్వే తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే అర్ధ సెంచరీ సాధించాడు. 73 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 10 అర్థ సెంచరీ కావడం విశేషం. టీమిండియ30 ఓవర్లలో వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. మురళీ విజయ్ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రహానే చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు.
సాక్షి
టీమిండియాదే వన్డే సిరీస్
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండోదీ మనోళ్లదే!ఆంధ్రజ్యోతి
సిరీస్ మనదేప్రజాశక్తి
వనే్డ సిరీస్ భారత్ వశంAndhrabhoomi
వెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండోదీ మనోళ్లదే!
సిరీస్ మనదే
వనే్డ సిరీస్ భారత్ వశం
沒有留言:
張貼留言