2015年7月12日 星期日

2015-07-13 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎన్టీఆర్ భవన్‌పై వెనక్కి: ప్లేస్, టైం మీరు చెప్పినా సరే... జూపల్లి మళ్లీ   
Oneindia Telugu
మహబూబ్ నగర్: పాలమూరు ప్రాజెక్టులపై టిడిపి నేతలతో చర్చించేందుకు తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగచర్చకు నేను సిద్ధమేనని, మీరు సిద్ధమేనా? నేను చెప్తున్న మూడు ...

సవాల్‌కు కట్టుబడి ఉన్నా: జూపల్లి   సాక్షి
సవాల్‌పై తగ్గేది లేదు : జూపల్లి   ఆంధ్రజ్యోతి
టీ టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి బహిరంగ లేఖ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎల్లలులేని ఉగ్రవాదంపై ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాలి : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో అనేక కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఇందులోభాగంగా.. కిర్గిజ్‌స్థాన్‌తో నాలుగు ఒప్పందాలను చేసుకున్నారు. ఇందులో అత్యంత ప్రధానమైనది ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనడం. ఎల్లలులేని ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. అలాగే, అంతర్జాతీయ ...

కిర్గి‌జిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదం:మోడీ   ప్రజాశక్తి
కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదం: మోడీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబుపై తెలంగాణలో మరో కేసు... బాలకృష్ణకు లోక్‌ అదాలత్‌ నోటీసులు   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోకేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు యత్నించిందని వికీలీక్స్ వెల్లడించడంతో దాని ఆధారంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ఆ రాష్ట్ర న్యాయవాదులు కేసు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలదోసేందుకు చేసిన కుట్రలో ...

ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు నోటీసులు   Palli Batani
బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు   సాక్షి
బాలకృస్ణ కు నోటీసు ఇస్తే పని జరుగుతుందా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
హర్షకుమార్ అరెస్ట్, రాజమండ్రి జైలుకి తరలింపు   
తెలుగువన్
అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవుల శ్మశానవాటిక కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులు తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొంటానని ...

హర్షకుమార్ అరెస్టు.. జైలుకు తరలింపు   Andhrabhoomi
'సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌'   ఆంధ్రజ్యోతి
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు రిమాండ్‌   ప్రజాశక్తి
Oneindia Telugu   
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదు, బాబే కోట్లు ఖర్చు చేస్తున్నారు: కవిత   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు అన్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే ఫోన్ల ట్యాపింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలు ...

ఎవరి ఫోన్లను ట్యాపింగ్‌ చేయలేదు: ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు కుట్రలు సాగవు : ఎంపీ కవిత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పుష్కరాలలో హెలి టూరిజం.. భక్తులకు హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టే అవకాశం   
వెబ్ దునియా
లక్షలాది మంది జనం.. గొదావరి నది నీరు... ఇలా ప్రవహిస్తుంటే భక్తులు స్నానమాచర్చిస్తున్న దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో.. అనుకుంటున్నారా.. అయితే పుష్కరాలలో మీ కోరిక తీరబోతోంది. ఆ అవకాశాన్ని ఏపీ టూరిజం శాఖ ప్రవేశపెడుతోంది. గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ ...

పుష్కర శోభ   సాక్షి
పుష్కరాల్లో హెలికాప్టర్ టూర్.. 10 నిమిషాలకు 2 వేలు   ఆంధ్రజ్యోతి
పుష్కర పిలుపు!   Andhrabhoomi
ప్రజాశక్తి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అల్లా దయతోనే తెలంగాణ.. నేను తెలంగాణ వాడినే కాదు.. మీవాడినీ.. ఇఫ్తార్ విందులో ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉద్యమంలో ఎంతమంది పోరాటం చేసినా అల్లా దయ, ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధ్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 'నేను తెలంగాణ వాడినే కాదు.. మీ వాడిని కూడా' అంటూ ముస్లింలకు భరోసా ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన 'దావత్‌-ఎ-ఇఫ్తార్‌'కు ఆయన ...

నిజాం కాలేజీలో టీ సర్కార్ ఇఫ్తార్ విందు   సాక్షి
జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు   Namasthe Telangana
సాయంత్రం నిజాంకాలేజీ మైదానంలో ఇఫ్తార్ విందు   Vaartha

అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాజా దాడి చేస్తే.. దళిత సర్పంచ్‌ భర్తపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం   
ఆంధ్రజ్యోతి
మొన్న... 'నువ్వు నన్ను తాకవద్దు' అంటూ ఒక దళిత డీఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హూంకరింపు! నిన్న... ఇసుక అక్రమ రవాణాను నిలువరించిన తహసీల్దారుపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి!.. నేడు... ఇసుక రవాణాలో వాటాలు తెగకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చిందులు! 'నువ్వు దూరంగా ఉండు. నాతో మాట్లాడే స్థాయి ...

తెలుగు తమ్ముళ్ల రౌడీ రాజ్యం   సాక్షి
ఎమ్మెల్యే దాడిశెట్టిపై ఇసుక మాఫియా దాడి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


పుష్కర స్నానంతో పునీతులు కండి   
సాక్షి
విజయనగరం టౌన్: ప్రజలందరూ గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించి పునీతులు కావాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లా నుంచి ప్రారంభమైన శోభాయాత్రను కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ...

గోదారి తీరం.. శోభాయమానం   Andhrabhoomi
విజయనగరంలో గోదావరి పుష్కర శోభా యాత్ర..   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్ పార్టీలోకి వెళ్లడం లేదు: రాజకీయాలకంటే రాయపాటే ముఖ్యమన్న డొక్కా   
Oneindia Telugu
గుంటూరు: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని శనివారం మీడియాకు తెలిపారు. తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినేని, ఇంకా ఎంతో అధ్యయనం ...

వైకాపాలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారు: డొక్కా మాణిక్యవరప్రసాద్   వెబ్ దునియా
తూచ్.. వైసీపీలోకి వెళ్లడం లేదు: డొక్కా   ఆంధ్రజ్యోతి
వైయస్సార్ సిపీ లో వెళ్ల‌ను: మాజీ మంత్రి డొక్కా   ప్రజాశక్తి
Palli Batani   
Teluguwishesh   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言