2015年7月11日 星期六

2015-07-12 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
ఎంపీ కొడుకును అమ్మాయిలు చావగొట్టారు   
సాక్షి
లండన్: ముగ్గురు అమ్మాయిల చేతిలో ఎంపీ కొడుకు చావుదెబ్బలు తిన్న ఘటన లండన్ లో జరిగింది. బ్రిటన్ లోని కన్సర్వేటివ్ పార్టీ మహిళా ఎంపీ విక్టోరియా బోర్విక్ కొడుకు టామ్ బోర్విక్(27) ను దారుణంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం టామ్ కనీసం మెడ అటు, ఇటు కూడా కదపలేకుండా, శరీరం మొత్తం ప్యాక్ ...

ఎంపీ కొడుకును తరుముతూ కొట్టిన అమ్మాయిలు   ఆంధ్రజ్యోతి
ఎంపి కొడుకును అమ్మాయిలు చావబాదారు   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం   
సాక్షి
కాబుల్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మరో కోలుకోలేని దెబ్బతగిలింది. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ముఖ్యనాయకుడిగా కొనసాగుతున్న హఫీజ్ సయీద్ ను శనివారం అమెరికా వైమానిక దళాలు హతమార్చాయి. పాక్ సరిహద్దులోని నంగార్హర్ ప్రావిన్స్ లో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం డ్రోన్లతో ...

ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ఐఎస్ ఛీఫ్ హతం   ఆంధ్రజ్యోతి
ఐఎస్ఐఎస్ కీలక నేత హఫీజ్ హతం   వెబ్ దునియా
ఐఎస్‌ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్‌ఖాన్ హతం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాఫీకి ఏ పాపం తెలియదు..   
సాక్షి
లండన్: రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధ, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఒక అధ్యయనంలో చదువుతాం. ఆ వెంటనే రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వేరే అధ్యయనం వెలువడుతుంది. ఒక్కోసారి వీటిలో ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ...

నో ప్రాబ్లమ్...! షుగర్ పేషంట్లు కాఫీ తాగేయవచ్చు..!!   వెబ్ దునియా
కాఫీ తాగితే గుండె వ్యాధులు దూరమా!   Vaartha
కాఫీ మధుమేహాన్ని పెంచదట!   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాట్సప్ పై త్వరలో నిషేధం?   
సాక్షి
లండన్ : సోషల్ మీడియా, ఆన్ లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్ లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్ చాట్ ...

వాట్సాప్‌పై నిషేధం?   ఆంధ్రజ్యోతి
'పారదర్శకత లేదు: త్వరలో 'వాట్సప్'పై నిషేధం'   Oneindia Telugu
యూకేలో వాట్స్ యాప్‌పై నిషేధం: కోడ్ భాషలో మెసేజ్‌లే కారణం   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పైకప్పు కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు బలి   
Oneindia Telugu
పేషావర్: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరణించిన వారిలో పిల్లలతో పాటు మహిళ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను శుక్రవారం పని మీద బయటకు వెళ్లాడు.
పాకిస్తాన్‌లో ఇంటి పైకప్పు కూలి.. ఐదుగురు మృతి   వెబ్ దునియా
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతి   సాక్షి
ఇంటి పైకప్పు కూలి కుటుంబంలో 5గురి మృతి   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బుల్డోజర్‌ను ఢీకొన్నకారు: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్‌బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలు   ఆంధ్రజ్యోతి
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం   సాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి   
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ నగరంలో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షమీమ్ తాలూక్‌దార్ అనే పారిశ్రామికవేత్త తన ఇంటి వద్ద చేపట్టిన ఉచిత దుస్తుల పంపిణీ భారీ తొక్కిసలాటకు దారితీసింది. 25 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
25కు చేరిన బంగ్లాదేశ్ మృతుల సంఖ్య   వెబ్ దునియా
కానుకల కోసం వెళ్లి 25 మంది మృతి   ఆంధ్రజ్యోతి
తొక్కిసలాటలో 24 మంది మృతి   Andhrabhoomi
Oneindia Telugu   
Vaartha   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: తమ రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు చేశారు. 'మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ ...

భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?   తెలుగువన్
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్ మంత్రి   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బద్దలైన అగ్నిపర్వతం: విమానాలు బంద్   
Oneindia Telugu
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు. శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం ...

బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే   సాక్షి
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ఎయిర్ పోర్టుల మూసివేత   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే...   
సాక్షి
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా రెండు కుక్కపిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు. తీరా చూస్తే అవి ఎలుగుబంట్లుగా మారిపోరాయి. ఏంటి.. ఆశ్చర్యపోయారా.. ఇలాగే బుర్ర గోక్కొని నోరు వెళ్లబెట్టాడు వాంగ్ కియూ. వాంగ్ కియూ కి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ ప్రాణం. అందరు జంతు ప్రేమికుల్లాగే తను పెంపుడు ...

కుక్కపిల్లలని పెంచితే...! ఎలుగుబంట్లయి కూర్చున్నాయి...!! ఎక్కడ..?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言