ఆంధ్రజ్యోతి
వింబుల్డన్ కిరీటం సెరెనా సొంతం
సాక్షి
లండన్: వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనమేమీ జరగలేదు. కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న స్పెయిన్ యువ టెన్నిస్ తార గాబ్రినె ముగురుజ కల ఫలించలేదు. కిరీటం పాత చాంపియన్ నే వరించింది. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ఆరోసారి వింబుల్డన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నూ, కెరీర్లో ఓవరాల్ గా 21వసారి గ్రాండ్ స్లామ్ ...
వింబుల్డన్ ఉమెన్స్ విజేత సెరెనా విలియమ్స్ఆంధ్రజ్యోతి
వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ సెరెనా కైవసంNamasthe Telangana
వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన 'నల్ల కలువ'Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనమేమీ జరగలేదు. కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న స్పెయిన్ యువ టెన్నిస్ తార గాబ్రినె ముగురుజ కల ఫలించలేదు. కిరీటం పాత చాంపియన్ నే వరించింది. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ఆరోసారి వింబుల్డన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నూ, కెరీర్లో ఓవరాల్ గా 21వసారి గ్రాండ్ స్లామ్ ...
వింబుల్డన్ ఉమెన్స్ విజేత సెరెనా విలియమ్స్
వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ సెరెనా కైవసం
వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన 'నల్ల కలువ'
Vaartha
జాతీయ టోర్నీలో పాల్గొంటా
Vaartha
న్యూఢిల్లీ : పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పేర్కొంది.కాగా కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో ఆమె ఆడటం లేదు.మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించింది.కేరళ మూలాలు ఉన్న ...
సమ న్యాయం జరగాలి..Andhrabhoomi
ఎంతకాలం ఈ వివక్ష..పురుషులతో సమానంగా ఇస్తేనే... దీపికవెబ్ దునియా
ప్రైజ్ మనీ సమానంగా ఇస్తేనే: దీపికఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పేర్కొంది.కాగా కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో ఆమె ఆడటం లేదు.మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించింది.కేరళ మూలాలు ఉన్న ...
సమ న్యాయం జరగాలి..
ఎంతకాలం ఈ వివక్ష..పురుషులతో సమానంగా ఇస్తేనే... దీపిక
ప్రైజ్ మనీ సమానంగా ఇస్తేనే: దీపిక
Namasthe Telangana
ఇవాళ భారత్ వర్సెస్ జింబాబ్వే రెండో వన్డే
Namasthe Telangana
హరారే: హరారే వేదికగా ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి వన్డేలో భారత్ 4 పరుగుల తేడాతో మొదటి వన్డే మ్యాచ్లో చెమటోడ్చి నెగ్గిన విషయం తెలిసిందే. ఇరు జట్లలో ఆడే ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి.
సిరీస్పై గురి..!ఆంధ్రజ్యోతి
సిరీస్ విజయంపై గురిసాక్షి
సిరీస్పై కన్నేసిన భారత్ప్రజాశక్తి
Vaartha
వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
Namasthe Telangana
హరారే: హరారే వేదికగా ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి వన్డేలో భారత్ 4 పరుగుల తేడాతో మొదటి వన్డే మ్యాచ్లో చెమటోడ్చి నెగ్గిన విషయం తెలిసిందే. ఇరు జట్లలో ఆడే ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి.
సిరీస్పై గురి..!
సిరీస్ విజయంపై గురి
సిరీస్పై కన్నేసిన భారత్
ఆంధ్రజ్యోతి
సానియా కల నిజమాయె...
ఆంధ్రజ్యోతి
నిరీక్షణ ఫలిచింది..! కల నిజమైంది..! మన హైదరాబాదీ సానియా మీర్జా అనుకున్నది సాధించింది..! భారత టెన్నిస్ స్టార్ సానియా.. వింబుల్డన్ మహిళల డబుల్స్లో విజేతగా నిలిచింది..! తద్వారా మహిళల డబుల్స్లో గ్రాండ్స్లామ్ నెగ్గాలన్న తన కలను సాకారం చేసుకుంది..! 2011లో ఫ్రెంచ్ ఓపెన్లో తుదిమెట్టుపై జారిపడ్డ సానియా.. నాలుగేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ...
వారెవ్వా... సానియాసాక్షి
వింబుల్డన్ మహిళల డబుల్స్ను దక్కించుకున్న సానియా జోడీNamasthe Telangana
16వ గ్రాండ్ స్లామ్పై దృష్టిప్రజాశక్తి
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నిరీక్షణ ఫలిచింది..! కల నిజమైంది..! మన హైదరాబాదీ సానియా మీర్జా అనుకున్నది సాధించింది..! భారత టెన్నిస్ స్టార్ సానియా.. వింబుల్డన్ మహిళల డబుల్స్లో విజేతగా నిలిచింది..! తద్వారా మహిళల డబుల్స్లో గ్రాండ్స్లామ్ నెగ్గాలన్న తన కలను సాకారం చేసుకుంది..! 2011లో ఫ్రెంచ్ ఓపెన్లో తుదిమెట్టుపై జారిపడ్డ సానియా.. నాలుగేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ...
వారెవ్వా... సానియా
వింబుల్డన్ మహిళల డబుల్స్ను దక్కించుకున్న సానియా జోడీ
16వ గ్రాండ్ స్లామ్పై దృష్టి
సాక్షి
చెత్రికి రూ.1.20 కోట్లు
సాక్షి
ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్కు చెందిన ముంబై సిటీ ఎఫ్సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్బాల్లో క్రేజీ ...
ఐఎస్ఎల్ వేలంలో ఛెత్రికి రూ.1.20 కోట్లుఆంధ్రజ్యోతి
'కోటీశ్వరుడు' చత్రీAndhrabhoomi
ఐఎస్ఎల్: కోటి పలికిన ఛెత్రి, వేలం పాట వివరాలుOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్కు చెందిన ముంబై సిటీ ఎఫ్సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్బాల్లో క్రేజీ ...
ఐఎస్ఎల్ వేలంలో ఛెత్రికి రూ.1.20 కోట్లు
'కోటీశ్వరుడు' చత్రీ
ఐఎస్ఎల్: కోటి పలికిన ఛెత్రి, వేలం పాట వివరాలు
సాక్షి
యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్దే...
సాక్షి
కార్డిఫ్: గత యాషెస్లో 0-5తో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తొలి టెస్టులోనే జూలు విదిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ను మరో రోజు మిగిలి ఉండగానే 169 పరుగుల తేడాతో గెలిచింది. 412 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్ను ఇంగ్లండ్ బౌలర్లు కుదురుకోనీయలేదు. ఫలితంగా 70.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ ...
ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీఆంధ్రజ్యోతి
తొలి టెస్టు ఇంగ్లండ్దేప్రజాశక్తి
ఆస్ట్రేలియా టార్గెట్ 412Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
కార్డిఫ్: గత యాషెస్లో 0-5తో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తొలి టెస్టులోనే జూలు విదిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ను మరో రోజు మిగిలి ఉండగానే 169 పరుగుల తేడాతో గెలిచింది. 412 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్ను ఇంగ్లండ్ బౌలర్లు కుదురుకోనీయలేదు. ఫలితంగా 70.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ ...
ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ
తొలి టెస్టు ఇంగ్లండ్దే
ఆస్ట్రేలియా టార్గెట్ 412
Vaartha
శ్రీలంకలో పర్యటన ఖరారు
Vaartha
న్యూఢిల్లీ : భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్ను బిసిసిఐ ఖరారు చేసింది. కాగా ఆగస్టులో టీమిండియా శ్రీలంక వెళుతుంది.శ్రీలంకతో మూడు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 12 నుంచి 16 వరకు గాలేలో, రెండవ టెస్ట్ ఆగస్టు 20 నుంచి 24 వరకు కొలంబో తమిళ్ యూనియన్ మైదానంలో చివరి టెస్ట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకు కొలంబో సింహలీస్ ...
లంక టూర్ షెడ్యూల్ ఖరారుఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్ను బిసిసిఐ ఖరారు చేసింది. కాగా ఆగస్టులో టీమిండియా శ్రీలంక వెళుతుంది.శ్రీలంకతో మూడు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 12 నుంచి 16 వరకు గాలేలో, రెండవ టెస్ట్ ఆగస్టు 20 నుంచి 24 వరకు కొలంబో తమిళ్ యూనియన్ మైదానంలో చివరి టెస్ట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకు కొలంబో సింహలీస్ ...
లంక టూర్ షెడ్యూల్ ఖరారు
Oneindia Telugu
వింబుల్డన్: భార్యతో సచిన్, ప్రేయసితో కోహ్లీ (ఫోటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: వింబుల్డన్కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతి ఏడాది హాజరుకావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా భార్య అంజలితో కలిసి సెంటర్ కోర్టులో పురుషుల సెమీఫైనల్స్ను ఆస్వాదించాడు. ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మతో కలిసి సచిన్ దంపతుల పక్కనే కూర్చొని మ్యాచ్ను ...
సచిన్-అంజలి, విరాట్ కోహ్లీ-అనుష్క పక్క పక్కనే కూర్చుని ఏం చేశారు?వెబ్ దునియా
వింబుల్డన్ లో సచిన్, కోహ్లీ సందడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వింబుల్డన్కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతి ఏడాది హాజరుకావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా భార్య అంజలితో కలిసి సెంటర్ కోర్టులో పురుషుల సెమీఫైనల్స్ను ఆస్వాదించాడు. ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మతో కలిసి సచిన్ దంపతుల పక్కనే కూర్చొని మ్యాచ్ను ...
సచిన్-అంజలి, విరాట్ కోహ్లీ-అనుష్క పక్క పక్కనే కూర్చుని ఏం చేశారు?
వింబుల్డన్ లో సచిన్, కోహ్లీ సందడి
ఫోన్ ట్యాపింగ్పై విశాఖలో సిట్ దర్యాప్తు
సాక్షి
విశాఖపట్నం(పెదవాల్తేరు): ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శనివారం విశాఖలో దర్యాప్తు చేసింది. జిల్లాలో ఆరు పోలీస్స్టేషన్లతోపాటు నగరంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులను పరిశీలించింది. ఫిర్యాదుదారులను విచారించింది. కైలాసగిరి జిల్లా పోలీస్ గెస్ట్హౌస్కు ...
విశాఖ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం(పెదవాల్తేరు): ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శనివారం విశాఖలో దర్యాప్తు చేసింది. జిల్లాలో ఆరు పోలీస్స్టేషన్లతోపాటు నగరంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులను పరిశీలించింది. ఫిర్యాదుదారులను విచారించింది. కైలాసగిరి జిల్లా పోలీస్ గెస్ట్హౌస్కు ...
విశాఖ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు
వెబ్ దునియా
మహిళా వికెట్ కీపర్కు మర్యాద లేదు.. ఆటోలోనే ఇంటికి..? ఏంటిది?
వెబ్ దునియా
భారత క్రికెట్లో పురుషులకు, మహిళలకు మధ్య ఎంతో వ్యత్యాసాలున్నాయని తేలిపోయింది. మహిళలకు గౌరవం, సమాన హక్కు అంటూ ప్రగల్భాలు పలికే వారంతా.. మహిళల పట్ల ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. విజయవాడ అమ్మాయి కల్పన భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్. ఇటీవలే ఆమె బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన ...
ఎదిగినా: తండ్రి ఆటోలో వచ్చిన భారత మహిళా క్రికెటర్Oneindia Telugu
తండ్రి ఆటోలోనే ఇంటికొచ్చిన వికెట్ కీపర్...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్లో పురుషులకు, మహిళలకు మధ్య ఎంతో వ్యత్యాసాలున్నాయని తేలిపోయింది. మహిళలకు గౌరవం, సమాన హక్కు అంటూ ప్రగల్భాలు పలికే వారంతా.. మహిళల పట్ల ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. విజయవాడ అమ్మాయి కల్పన భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్. ఇటీవలే ఆమె బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన ...
ఎదిగినా: తండ్రి ఆటోలో వచ్చిన భారత మహిళా క్రికెటర్
తండ్రి ఆటోలోనే ఇంటికొచ్చిన వికెట్ కీపర్...
沒有留言:
張貼留言