2015年7月3日 星期五

2015-07-04 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పిచ్చి ముదిరింది: తాత శవంతో సెల్ఫీ దిగాడు   
Oneindia Telugu
లండన్: సెల్ఫీల పిచ్చి యువతలో వింత దోరణులకు దారితీస్తోంది. సెల్ఫీల పిచ్చితో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ పిచ్చితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాత మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో ఉంటే.. మనవడైన ఓ యువకుడు ఆ తాత శవంతో సెల్పీ దిగాడు. అంతేగాక, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన దుబాయ్‌లో ...

తాత శవంతో సెల్ఫీ..   సాక్షి
సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట: తాత మృతదేహంతో సెల్ఫీ.. జైలు ఖాయమా?   వెబ్ దునియా
చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీ   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళను కౌగిలించుకుని.. పదవిని పోగొట్టుకున్న మంత్రి.. ఎవరు.. ఎక్కడ?   
వెబ్ దునియా
అధికారాన్ని అనుభవించే రాజకీయనేతలు క్షణికావేశంలో తమ విచక్షణను కోల్పోతున్నారు. ఫలితంగా లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. మంత్రి ఒకరు తన అధికారదర్పంతో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రిపదవిని పొగొట్టుకున్న ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. ఆ మంత్రి పేరు హరిప్రసాద్ పరాజులి. ఈయన నిర్వహిస్తూ వచ్చిన శాఖ వ్యవసాయం. సాధారణంగా ప్రతి యేడాది ...

స్త్రీలకు కౌగిలింత, నెట్లో అసభ్య ఫోటోలు: మంత్రి రిజైన్   Oneindia Telugu
కౌగిలించుకున్నాడు.. పదవికి రాజీనామా చేశాడు   ఆంధ్రజ్యోతి
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!   సాక్షి
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ.2200కోట్లకు టోపీ: యుఎస్‌లో ఆస్తలు జప్తు   
Oneindia Telugu
అహ్మదాబాద్: దేశంలోనే అతి పెద్ద వంచన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందడుగు వేసింది. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలలో ఆస్తులు సంపాదించిన సంస్థ మీద కఠిన చర్యలు తీసుకుంది. మొదటి సారి విదేశాలలలో ఉన్న రూ.1,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అహ్మదాబాద్ లోని జూం డెవలపర్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ ...

అమెరికాలో ఆస్తు‌లు అటాచ్ చేసిన ఈడీ   ప్రజాశక్తి
భారత ఈడీ.. 1000 కోట్ల అమెరికా భూమి జప్తు   ఆంధ్రజ్యోతి
తొలిసారిగా అమెరికాలో భూమిని జప్తు చేసిన ఈడి   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మొసలిని పెళ్లాడిన మేయర్, ముద్దు కూడా(వీడియో)   
Oneindia Telugu
మెక్సికో: మెక్సికోలోని శాన్‌పెడ్రో హ్యుమొలులాలో నగర మేయర్ అంగరంగ వైభవంగా వివాహాన్ని చేసుకున్నారు. ఇందులో కొత్తేముంది అందరిలాగే వివాహాన్ని చేసుకున్నాడు అనుకుంటే పొరపాటే. ఆ మేయర్ వివాహం చేసుకుంది ఏ అమ్మాయినో కాదు.. ఆయన వివాహమాడింది ఓ మొసలిని. మెక్సికన్ గ్రామం మేయర్ జోయల్ వాస్‌క్వెజ్ రోజస్, మొసలి జంట వివాహం ఘనంగా ...

మేయర్ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన భార్య.. అదీ మొసలితో..!?   వెబ్ దునియా
మొసలిని పెళ్లాడిన మేయర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మసీదులో మగాళ్లను.. ఇళ్లల్లో ఆడాళ్లను..   
సాక్షి
మైదుగురి: పవిత్ర రంజాన్ మాసం.. అందునా ప్రార్థనా సమయం కావడఅక్కడి మసీదులన్నీ కిక్కిరి పోయాయి. పొద్దంతా ఉపవాసం ఉండి ఆకలితో ఇంటికిరాబోతున్న భర్తలు, పిల్లల కోసం ఇళ్లల్లో మహిళలు వంటకు పునుకున్నారు. అంతలోనే భీకరంగా మొదలయ్యాయి.. అత్యాధునిక తుపాకుల చప్పుళ్ళు. చిన్నాపెద్దా తేడాలేదు. తుపాకికి అందినవాళ్లను అందినట్లే అనంతలోకానికి ...

నైజీరియాలో బోకోహరాం తీవ్రవాదుల నరమేధం... 150 మంది ఊచకోత   వెబ్ దునియా
నైజీరియాలో నరమేధం.. 150 మంది కాల్చివేత   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ. 2 లక్షల కోట్ల ఆస్తులు దానం... సౌదీ అరేబియా యువరాజు ఔదార్యం   
వెబ్ దునియా
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ (60) తనకున్న రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం దానం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల తలాల్ స్వయంగా ప్రకటించారు. ఈయన ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల పట్టికలో 34వ స్థానంలో ఉన్నారు. ఈయనకు సొంతంగా అనేక హోటళ్లు, కంపెనీలు ఉన్నాయి. తలాల్ ...

రూ. 2 లక్షల కోట్లు దానం చేసిన యువరాజు   Oneindia Telugu
యువరాజు ఔదార్యం   సాక్షి
2 లక్షల కోట్ల రూపాయలు దానం చేసేస్తాడట!   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోబో...! అది ఆట బొమ్మ కాదు...హంతకురాలు... కార్మికుడి పొట్ట‌పై కాలెట్టి చంపేసింది...!!   
వెబ్ దునియా
రోబో సినిమా త‌రువాత మ‌నుషుల మ‌నుగ‌డుకు వీటితో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చాలామంది హెచ్చ‌రించారు. అవి ఆట బొమ్మ‌లు కాద‌ని ఇష్టానుసారం అడుకోవ‌ద్ద‌ని చెబుతూనే ఉన్నారు. వారు చెప్పిన‌ట్లే ఓ రోబో కార్మికుడిని తొక్కి చంపేసింది. కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఈ సంఘ‌టన జ‌ర్మ‌నీలోని ఫోక్స్‌వ్యాగ‌న్ కంపెనీలో ...

రోబో చంపేసింది   Kandireega
మనిషిని చంపిన రోబో!   సాక్షి
వోక్స్‌వాగన్‌ కార్మికుడిని చంపిన రోబో   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బోకోహారం తీవ్రవాదుల దాడిలో 150 మంది మృతి   
Namasthe Telangana
నైజీరియా: బోకోహారంకు చెందిన తీవ్రవాదులు గడిచిన రాత్రి ఈశాన్య నైజీరియాలోని గ్రామాల్లోకి చొరబడి దాదాపు 150 మందిని చంపారు. మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న పిల్లలు, పెద్దలపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. పదుల సంఖ్యలో మిలిటెంట్లు బోర్నో రాష్ట్రంలోని మూడు గ్రామాలపై పడి ఈ విధ్వంసం సృష్టించారు. ఇండ్లకు నిప్పుపెట్టడం ...

బొకొహరం దాడుల్లో 150 మంది మృతి?   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో తెలుగు సంబరాలు షురూ తానా, నాట్స్ సభల్లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి   
ఆంధ్రజ్యోతి
(డెట్రాయిట్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ ద్వైవార్షిక మహాసభల ఆరంభం అదిరింది. డెట్రాయిట్‌ నగరంలోని కోబో సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం సినీ, రాజకీయ, కళా, వ్యాపార రంగాల ప్రముఖుల హాజరుతో సందడిగా మారింది. మూడురోజుల ఈ పండుగకు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబ ...

అక్కడ వారు...! ఇక్కడ వీరు...!! అమెరికాలో తెలుగు సంబరాలు అదుర్స్..!!!   వెబ్ దునియా
షాడో కాంబినేషన్: USA లో వెంకటేష్, తాప్సీ ఇలా (ఫొటో)   FIlmiBeat Telugu
అంగరంగ వైభవంగా తానా మహాసభలు ప్రారంభం   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోలమన్ దీవుల్లో భూకంపం   
Telangana99
సోలమన్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదు అయిందని యూఎస్ జియాలజిస్ట్ లు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదిక అందలేదని తెలిపారు. సోలమన్ దీవుల రాజధాని హోనియారాకు 334 కిలోమీటర్ల దూరంలో 8.9 కిలోమీటర్ల లోతున భూకంప ...

ఫిలిప్పీన్స్‌లో భూకంపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言