2015年7月3日 星期五

2015-07-04 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
మానవ మనుగడకు మొక్కలు నాటాలి   
Andhrabhoomi
చిన్నశంకరంపేట, జూలై 3: మానవ మనుగడ కోసం మొక్కలు నాటాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం నాడు హరితహాం క్రింద చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల ...

పచ్చనితోరణంలా 'హరితహారం'   సాక్షి
హరితహారంతో పచ్చని తెలంగాణ   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 46 వార్తల కథనాలు »   


సాక్షి
   
జ్వాలను 'టాప్'లో చేర్చండి!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టార్గెట్ ఒలింపిక్ పోడి యం (టాప్) పథకంలో గుత్తా జ్వాలకు చోటు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యేక లేఖ రాశారు. జ్వాలతో పాటు ఆమె డబుల్స్ భాగస్వామి అశ్విని పొన్నప్పలకు 'టాప్' ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. ఇటీవల కెనడా ఓపెన్ ...

గుత్తా జ్వాలను 'టాప్'లో చేర్చండి   Andhrabhoomi
సన్మానం: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాణిస్తామన్న జ్వాల   Oneindia Telugu
సీఎం కేసీఆర్‌ను కలిసిన గుత్తా జ్వాల   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒలింపిక్ బెర్త్ కోసం...   
సాక్షి
యాంట్‌వర్ప్ (బెల్జియం): మహిళల హాకీ జట్టుకు సువర్ణావకాశం.. 1980 తర్వాత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఆడేందుకు కేవలం మరో అడుగు దూరంలో ఉంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో భాగంగా ఐదు, ఆరు స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు నేడు (శనివారం) జపాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు ...

ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్స్ గెలిస్తేనే 'రియో'కు అర్హత   Andhrabhoomi
పాక్‌ ఆశలు గల్లంతు   ప్రజాశక్తి
అమ్మాయిలను ఊరిస్తున్న ఒలింపిక్స్‌..!   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎందుకిలా...నా'డల్'   
సాక్షి
రఫెల్ నాదల్... టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. రెండేళ్ల క్రితం ఏ టోర్నీలో అయినా నాదల్ ఎదురవుతున్నాడంటే వణికిపోయిన ప్రత్యర్థులు... ఇప్పుడు నాదల్‌తో మ్యాచ్ అంటే లైట్ తీసుకునే స్థితి వచ్చింది. ఈసారి వింబుల్డన్ రెండో రౌండ్‌లో డస్టిన్ బ్రౌన్ అనే అనామక క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. ఇక తనకు ఎదురులేని ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా ఈసారి ...

నా ప్రస్థానం ఆగదు   Andhrabhoomi
నాదల్‌కు కష్టకాలం   ప్రజాశక్తి
నాదల్ ఔట్   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెంగళూరు జట్టును అమ్మకానికి పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు ...

ఐపిఎల్‌ బరిలోకి జెఎస్‌డబ్ల్యు   ఆంధ్రజ్యోతి
అమ్మకానికి ఆర్‌సిబి: దక్కించుకోనున్న జిందాల్   thatsCricket Telugu
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హాకీ వరల్డ్ లీగ్‌: బెల్జియం చేతిలో భారత్ చిత్తు   
ఆంధ్రజ్యోతి
యాంట్వెర్ప్‌ (బెల్జియం): హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవడంలో సర్దార్‌ సేన విఫలమైంది. టీమిండియా చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. శుక్రవారం జరిగిన సెమీస్‌ పోరులో భారత్‌ 0-4తో ఆతిథ్య బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. వాన్‌ అబెల్‌ ఫ్లోరెంట్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో బెల్జియం విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై తిరుగులేని రికార్డును ...

భారత్‌కు చుక్కెదురు   సాక్షి
హాకీ వరల్డ్ పోటీలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్   వెబ్ దునియా
బెల్జియంతో పోరుకు సిద్ధం   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గంగూలీ ఆఫర్‌ను కాదనలేకపోయా..!   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: హైదరాబాదీ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా హైదరాబాద్‌ జట్టుకు బైబై చెప్పేశాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి అతడు బెంగాల్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. బెంగాల్‌కు ఆడాలంటూ భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చేసిన ప్రతిపాదనను కాదనలేకపోయానని ఈ సందర్భంగా ఓఝా చెప్పుకొచ్చాడు. 'బెంగాల్‌ తరఫున బరిలోకి దిగితే బాగుంటుందని గంగూలీ ...

గంగూలీ ఆఫర్ నచ్చింది.. అందుకే వెళ్తున్నా : ఓజా   Andhrabhoomi
గంగూలీ ఆఫర్‌, బెంగాల్‌కు ఆడనున్న ఓజా   Oneindia Telugu
బెంగాల్‌ జట్టులో ఓజా   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
నిజాయితీగా ఆడా: మోడీపై రైనా తర్వాత డ్వేన్ బ్రావో   
thatsCricket Telugu
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఆరోపణల పైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో స్పందించాడు. తాను క్రికెట్ ఎప్పుడూ నిజాయితీగానే ఆడానని చెప్పాడు. తాను తన అభిమానుల కోసం వివరణ ఇస్తున్నానని చెప్పాడు. క్రికెట్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పాడు. ఈ క్రికెట్ తనకు తన జీవితంలో ఎన్నో ఇచ్చిందన్నాడు.
ఎప్పుడూ తప్పు చేయలేదు   సాక్షి
నేనెలాంటి తప్పూ చేయలేదు   ఆంధ్రజ్యోతి
అక్రమాలకు పాల్పడలేదు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచకప్ ఫుట్‌బాల్ : ఇంగ్లండ్ అవుట్, ఫైనల్లో అమెరికా-జపాన్ ఢీ   
వెబ్ దునియా
మహిళల ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల్లో ఫైనల్లోకి ప్రవేశించాలనే ఇంగ్లండ్ జోరుకు బ్రేక్ పండింది. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆ దేశ క్రీడాకారిణి లారా బాసెట్ లక్షలాది మంది అభిమానుల ఆశలను నీరు గార్చింది. సొంత జట్టు ఓడిపోయేందుకు కారణమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, జపాన్ జట్లు పోటీ పడగా, నిర్ణీత 90 నిమిషాల్లో 1-1తో ...

ఇంగ్లండ్ సెల్ఫ్ గోల్   సాక్షి
టైటిల్‌ ఫైట్‌కు జపాన్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
గ్రౌండ్‌లో డ్రోన్ల కలకలం: మిలటరీకి సఫారీ జట్టు సారీ   
thatsCricket Telugu
ఢాకా: దక్షిణాఫ్రికా క్రికెట్ టీం గురువారం నాడు బంగ్లాదేశ్ మిలటరీకి క్షమాపణలు చెప్పింది. బంగ్లాదేశ్ మిర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో డ్రోన్లను ఉపయోగించినందుకు సఫారీ జట్టు క్షమాపణలు కోరింది. షేర్ ఎ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో బుధవారం ఓ డ్రోన్‌ ఆకాశంలో ఎగరడం కలకలం సృష్టించింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌ ...

మైదానంలో సఫారీ డ్రోన్   సాక్షి
దడపుట్టించిన డ్రోన్‌!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言