2015年7月3日 星期五

2015-07-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్ టి-రాజధాని మాత్రమే కాదు.. దేశానికే కీలకం.. పొరుగును ప్రేమించండి.. కలహం ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): 'పొరుగును ప్రేమించండి!'... ఇది రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హితవు! ఇంకొంచెం సూటిగా చెప్పాలంటే... వివాదాలు, విమర్శలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చేసిన సూచన! మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు వ్యాసాల సంకలనం 'ఉనికి' పుస్తకావిష్కరణ సభలో ప్రణబ్‌ పాల్గొన్నారు. శుక్రవారం ...

తగాదాలొద్దు: బాబు వర్సెస్ కెసిఆర్‌పై ప్రణబ్ పరోక్ష వ్యాఖ్య, హైద్రాబాద్ దేశానికే ...   Oneindia Telugu
విద్యాసాగర్ రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ   సాక్షి
ఇష్టమున్నా లేకున్నా కలిసి పని చేయాల్సిందే : కేసీఆర్‌ సమక్షంలో ప్రణబ్ ముఖర్జీ   వెబ్ దునియా
Palli Batani   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి   
సాక్షి
హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
భూమా నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ టు కోర్ట్ వయా ఆస్పత్రి   Teluguwishesh
కూతురుతో వాగ్వాదం, పోలీసులపై ఆగ్రహం: భూమా అరెస్ట్, ఉద్రిక్తం   Oneindia Telugu
భూమా నాగిరెడ్డి అరెస్టు   Andhrabhoomi
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం   
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు డివిజన్లలో మొత్తం 992 మందికిగాను 755 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.10 శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎన్నికలను ...

కర్నూలులో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం   Andhrabhoomi
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 99.35 శాతం పోలింగ్‌   ఆంధ్రజ్యోతి
ఉద్రిక్తత: పోలీసులతో భూమా అఖిల ప్రియ వాగ్వివాదం   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అది నల్లధనం, అడ్డంగా దొరికిన బాబును అరెస్టు చేయరేం?: జగన్ సూటి ప్రశ్న   
Oneindia Telugu
కాకినాడ: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కైనప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఆడియో టేపుల్లో అడ్డంగా ...

చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్   సాక్షి
ఎమ్మెల్యే కొనుగోలు కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8 : వైఎస్ జగన్   వెబ్ దునియా
తివారీకి ఒక నీతి,చంద్రబాబు కు మరో నీతా   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మానవ మనుగడకు మొక్కలు నాటాలి   
Andhrabhoomi
చిన్నశంకరంపేట, జూలై 3: మానవ మనుగడ కోసం మొక్కలు నాటాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం నాడు హరితహాం క్రింద చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల ...

పచ్చనితోరణంలా 'హరితహారం'   సాక్షి
హరితహారంతో పచ్చని తెలంగాణ   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 46 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఖమ్మం ఇంట్లోనే ఉంటా.. ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు సిద్ధం : సండ్ర   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు గాలిస్తూ వచ్చిన టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఖమ్మ ఇంట్లోనే ఉంటానని, ఏసీబీ ఎపుడు పిలిస్తే అపుడు వెళ్లి విచారణకు హాజరవుతానని ప్రకటించారు. తన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంటూ, విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు ...

సండ్ర విచారణకు రంగం సిద్ధం?   Andhrabhoomi
ఏసీబీకి సహకరిస్తా.. సండ్ర   తెలుగువన్
పిలిస్తే వస్తా!   సాక్షి
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి   
Oneindia Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రార్థిస్తే మంచిది, సెల్ఫీలు పెట్టండి: బాబు (పిక్చర్స్)   
Oneindia Telugu
రాజమండ్రి: రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్‌లో బుధవారం గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి నదిపైన పంటు మీద ఏర్పాటు చేసిన గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవ వేదికపై ఆయన ప్రసంగించారు. గోదావరి హారతిని ఇక నుండి ప్రతిరోజు నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో మరింత వినూత్నంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి   సాక్షి
పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి ఫిర్యాదులపై కఠిన చర్యలు : చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
చెప్పింది చేయండి   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే, లేదంటే...: జగన్ హెచ్చరిక   
Oneindia Telugu
విశాఖపట్నం: ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మరణించివారి కుటుంబాలకు మరో నాలుగు రోజుల్లో సహాయం అందించకపోతే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ...

తెలంగాణా ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని హీరోని చేస్తోందా?   తెలుగువన్
నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే.. లేకుంటే!   సాక్షి
ధవళేశ్వరం ప్రమాద బాధితులకు పరిహారమేది...? ఆందోళన తప్పదు.. జ‌గ‌న్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు   
Oneindia Telugu
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను ఆకర్షించే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపడుతున్నారు. రంజాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ...

రాజకీయ ఇఫ్తార్‌లు! - మొహమ్మద్‌ ఇర్ఫాన్‌   ఆంధ్రజ్యోతి
రంజాన్ తోఫా   Andhrabhoomi
కేసీఆర్ రంజాన్ కానుకలు   Telangana99
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్   
సాక్షి
హైదరాబాద్: వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లో గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. నూజివీడు ట్రిపుల్ ...

ఏపీ ఐఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం : మంత్రి గంటా ప్రకటన   వెబ్ దునియా
ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం   ఆంధ్రజ్యోతి
27 నుండి ఏపి ట్రిపుల్ ఐటి కౌనె్సలింగ్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言