2015年7月2日 星期四

2015-07-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


తెలుగువన్
   
ఆడియో, వీడియో అసలైందా: ఫోరెన్సిక్ తుది నివేదిక రెడీ, ఏసీబీ దూకుడు   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ తుది నివేదిక గురువారం కోర్టుకు అందింది. తుది నివేదికలో వీడియో, ఆడియో వివరాలను విశ్లేషించి పొందుపరిచింది. స్టీఫెన్ సన్‌ను రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. ఆడియో, వీడియో ఆధారాలను ఫోరెన్సిక్‌కు పంపించింది. వాటిని ...

ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదిక   తెలుగువన్
ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణుల సమావేశం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండేళ్ళు సజీవనం... ఆపై పరార్... ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన   
వెబ్ దునియా
నాలుగేళ్ళు ప్రేమించి... రెండేళ్లు సహజీవనం చేసిన తరువాత ఆ ప్రియుడికి ప్రియురాలపై మోజు తగ్గింది. డిఎస్సీ పరీక్షలు రాసి వస్తానంటూ కహానీలు చెప్పి ఆపై పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పి.లేవిడి గ్రామానికి చెందిన పెద్దింటి లిజి (22), గుమ్మ గ్రామానికి చెందిన నిమ్మక చంద్రకాంత్ (23) నాలుగేళ్లగా ప్రేమిం చుకున్నారు. పార్వతీపురంలో ...

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హేమమాలిని కారు డ్రైవర్ అరెస్టు   
సాక్షి
జైపూర్: సీనీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి మధుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా... దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ నాలుగేళ్ల బాలిక దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఎంపీ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో ప్రయాణించడం ...

రోడ్డు ప్రమాదంలో హేమమాలిని... ఒకరు మృతి (ఫొటోలు)   FIlmiBeat Telugu
నటి హేమమాలికి గాయాలు   News Articles by KSR
రోడ్డు ప్రమాదంలో నటి, ఎంపీ హేమమాలినికి గాయాలు   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేసీఆర్.. రంజాన్ కానుకలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, మత సామరస్యాన్ని దేశానికి చాటి చెప్పేలా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ముస్లిం సోదరుల గౌరవార్థం ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.26 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ...

రంజాన్ తోఫా   Andhrabhoomi
రాజకీయ ఇఫ్తార్‌లు! - మొహమ్మద్‌ ఇర్ఫాన్‌   ఆంధ్రజ్యోతి
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్ర   
సాక్షి
ముంబై: మదర్సాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఓ నిర్ణయానికి వచ్చింది. మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని రాష్ట్ర ...

మతబోధ మదరసాలకు గుర్తింపు రద్దు   Andhrabhoomi
మహారాష్ట్రలో మదర్సాల గుర్తింపు రద్దు !   Namasthe Telangana
ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు నిధులు కట్ : మహారాష్ట్ర సర్కారు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రేవంత్‌పై మూడు కేసులు   
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 2: జైలు నుంచి విడుదలైన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు రేవంత్‌రెడ్డి సహా పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలపై కేసులు నమోదయ్యాయి. కుషాయిగూడలో రెండు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఒకటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ర్యాలీకి అనుమతి లేకపోవడంతోపాటు చర్లపల్లి జైలు వద్ద పోలీసులపై ...

రేవంత్ వ్యాఖ్యలపై మూడు కేసులు   సాక్షి
రేవంత్ చుట్టూ కేసుల ఉచ్చు!   Namasthe Telangana
రేవంత్ రెడ్డిపై మరో మూడు కేసుల నమోదు   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎంపీల వేతనాలు 100% పెంపు!   
సాక్షి
... * సమావేశాల సమయంలో రోజు వారీ భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలి న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను వంద శాతం పెంచాలని ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. అలాగే.. మాజీ ఎంపీల పెన్షన్‌ను 75 శాతం పెంచాలని సూచించింది. మాజీ ఎంపీల జీవిత భాగస్వాముల (భార్య లేదా భర్త) స్థానంలో సహచరులకు సదుపాయాలు ...

ఎంపీల జీతభత్యాలు రెట్టింపు   Andhrabhoomi
ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్   Oneindia Telugu
ఎంపీల జీతాలు రెట్టింపు చేయండి   Namasthe Telangana
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాష్ట్రపతి వద్దకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు కోపమొచ్చింది   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కిరణ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి ఫిర్యాదులపై కఠిన చర్యలు : చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
మీడియా ముందే చర్యలు- బాబు వార్నింగ్   News Articles by KSR
పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయండి   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేంద్రమంత్రి కోసం విమానం నుండి దింపారు, వివరణ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివాదంలో చిక్కుకున్నారు. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంత్రి కోసం ఆలస్యం చేశారు. అంతేకాదు, ముగ్గురు ప్రయాణీకులను దించేశారు. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ కోసం విమానంలో ఎక్కి కూర్చున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఎయిర్ ఇండియా ...

మంత్రుల కోసం విమానాలు ఆపారా?   సాక్షి
ఏం... మంత్రుల కోసం ఎయిర్‌ఇండియా ఫ్లైట్స్ ఆపారా...? నివేదిక ఇవ్వండి...   వెబ్ దునియా
వివాదంలో ఇరుక్కున్న కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాంక్ ఎదుట రైతు ఆత్మహత్య, మామ వేధింపులతో కోడలు ఆత్మహత్య   
Oneindia Telugu
హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో విషాదం చోటు చేసుకుంది. సిండికేట్ బ్యాంకు ఎదుట పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతుకు ఆత్మహత్యకు కారణం బ్యాంకు మేనేజర్ వేధింపులే కారణమని తెలుస్తోంది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని సిండికేట్ బ్యాంకు మేనేజర్ శివశంకర్ వేధించడంతో తీవ్ర ...

మ'రుణ' శాసనం   సాక్షి
బ్యాంక్ మేనేజర్ వేధింపులతో రైతు ఆత్మహత్య   Namasthe Telangana
ఉరవకొండ: బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని యువరైతు ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言