వెబ్ దునియా
రోబో...! అది ఆట బోమ్మ కాదు...హంతకురాలు... కార్మికుడి పొట్టపై కాలెట్టి చంపేసింది...!!
వెబ్ దునియా
రోబో సినిమా తరువాత మనుషుల మనుగడుకు వీటితో ప్రమాదం పొంచి ఉందని చాలా మంది హెచ్చరించారు. అవి ఆట బొమ్మలు కాదని ఇష్టానుసారం అడుకోవద్దని చెబుతూనే ఉన్నారు. వారు చెప్పినట్లే ఓ రోబో కార్మికుడి తొక్కి చంపేసింది. కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఈ సంఘటన జర్మనీలోని ఫోక్స్వ్యాగన్ కంపెనీలో ...
మనిషిని చంపిన రోబో!సాక్షి
వోక్స్వాగన్ కార్మికుడిని చంపిన రోబోఆంధ్రజ్యోతి
మనిషిని చంపిన రోబో: దోషిగా తేలితే ఏ శిక్ష?Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రోబో సినిమా తరువాత మనుషుల మనుగడుకు వీటితో ప్రమాదం పొంచి ఉందని చాలా మంది హెచ్చరించారు. అవి ఆట బొమ్మలు కాదని ఇష్టానుసారం అడుకోవద్దని చెబుతూనే ఉన్నారు. వారు చెప్పినట్లే ఓ రోబో కార్మికుడి తొక్కి చంపేసింది. కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఈ సంఘటన జర్మనీలోని ఫోక్స్వ్యాగన్ కంపెనీలో ...
మనిషిని చంపిన రోబో!
వోక్స్వాగన్ కార్మికుడిని చంపిన రోబో
మనిషిని చంపిన రోబో: దోషిగా తేలితే ఏ శిక్ష?
Oneindia Telugu
పాకిస్థాన్ జైలులో 403 మంది భారతీయులు
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది. అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం ...
పాక్ జైళ్లలో 403 మంది భారతీయులుసాక్షి
మీ వాళ్ళు జైళ్ళలో 403 మంది ఉన్నారు...భారత్తో పాక్వెబ్ దునియా
ఆ 120 మంది పేర్లేవి? భారత్కు పాక్ ప్రశ్నఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది. అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం ...
పాక్ జైళ్లలో 403 మంది భారతీయులు
మీ వాళ్ళు జైళ్ళలో 403 మంది ఉన్నారు...భారత్తో పాక్
ఆ 120 మంది పేర్లేవి? భారత్కు పాక్ ప్రశ్న
భారత ఈడీ.. 1000 కోట్ల అమెరికా భూమి జప్తు
ఆంధ్రజ్యోతి
అహ్మదాబాద్: బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేసిన ఒక వ్యాపారికి సంబంధించిన కేసులో... అమెరికాలోని 1,280 ఎకరాల స్థలాన్ని ఇడి జప్తు చేసింది. నిందితులు విదేశాల్లో పోగేసిన ఆస్తుల జప్తునకు ఇడి ఉపక్రమించడం ఇదే మొదటిసారి. ఇడి జప్తు చేసిన భూమి విలువ 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థలం బ్యాంకు రుణ మోసం ...
తొలిసారిగా అమెరికాలో భూమిని జప్తు చేసిన ఈడిAndhrabhoomi
అమెరికాలో ఈడీ యాక్షన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అహ్మదాబాద్: బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేసిన ఒక వ్యాపారికి సంబంధించిన కేసులో... అమెరికాలోని 1,280 ఎకరాల స్థలాన్ని ఇడి జప్తు చేసింది. నిందితులు విదేశాల్లో పోగేసిన ఆస్తుల జప్తునకు ఇడి ఉపక్రమించడం ఇదే మొదటిసారి. ఇడి జప్తు చేసిన భూమి విలువ 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థలం బ్యాంకు రుణ మోసం ...
తొలిసారిగా అమెరికాలో భూమిని జప్తు చేసిన ఈడి
అమెరికాలో ఈడీ యాక్షన్
వెబ్ దునియా
అక్కడ వారు...! ఇక్కడ వీరు...!! అమెరికాలో తెలుగు సంబరాలు అదుర్స్..!!!
వెబ్ దునియా
అమెరికా అంతటా తెలుగు సంఘాలు మహాసభల పేరుతో సందడి చేస్తున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ మహాసభలను డెట్రాయిట్లోని కోబో సెంటర్లో జరుపుతుంటే... , ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్) 4వ మహాసభలు లాస్ఏంజెలెస్లోని అనహేం కన్వెన్షన్ సెంటర్లో అదరగొడుతున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులపాటు ఈ సభలను ...
అమెరికాలో తెలుగు సందడి షురూ.. డెట్రాయిట్లో తానా సభలు.. లాస్ఏంజెలెస్లో నాట్స్ ...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అంతటా తెలుగు సంఘాలు మహాసభల పేరుతో సందడి చేస్తున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ మహాసభలను డెట్రాయిట్లోని కోబో సెంటర్లో జరుపుతుంటే... , ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్) 4వ మహాసభలు లాస్ఏంజెలెస్లోని అనహేం కన్వెన్షన్ సెంటర్లో అదరగొడుతున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులపాటు ఈ సభలను ...
అమెరికాలో తెలుగు సందడి షురూ.. డెట్రాయిట్లో తానా సభలు.. లాస్ఏంజెలెస్లో నాట్స్ ...
వెబ్ దునియా
మహిళలను చూస్తే ఆ మంత్రికి అదే యావా...! అమాంతం కౌగిలించుకుంటాడు..!!
వెబ్ దునియా
అతగాడికి ఒళ్ళంతా అదో పిచ్చి... పైగా మంత్రి.. ఇక అడ్డులేదనుకుంటాడు. మహిళలు కనిపిస్తే చాలు కౌగిలించుకుంటాడు.. కాదంటే ముద్దు పెట్టుకుంటాడు. ఎంత వారించినా.. ఎందరున్నా అతనికి లెక్కలేదు. సిగ్గు అంతకంటే లేదు. వరినాట్ల పండగలో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రి పదవే పోగొట్టుకున్నాడు. ఇంత పిచ్చి ఉన్న మంత్రి నేపాల్ కేబినెట్లో ఉన్నాడు.
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతగాడికి ఒళ్ళంతా అదో పిచ్చి... పైగా మంత్రి.. ఇక అడ్డులేదనుకుంటాడు. మహిళలు కనిపిస్తే చాలు కౌగిలించుకుంటాడు.. కాదంటే ముద్దు పెట్టుకుంటాడు. ఎంత వారించినా.. ఎందరున్నా అతనికి లెక్కలేదు. సిగ్గు అంతకంటే లేదు. వరినాట్ల పండగలో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రి పదవే పోగొట్టుకున్నాడు. ఇంత పిచ్చి ఉన్న మంత్రి నేపాల్ కేబినెట్లో ఉన్నాడు.
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!
Oneindia Telugu
రూ. 2 లక్షల కోట్లు దానం చేసిన యువరాజు
Oneindia Telugu
సౌదీ: సౌదీ అరేబియా యువరాజు ప్రజలు క్షేమంగా సుఖసంతోషాలతో ఉండాలని కలలుకంటున్నారు. ఆ కల నెరవేరడానికి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న రూ. రెండు లక్షల కోట్ల ఆస్తిని సమాజసేవకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన ఔదార్యాన్ని చూపించారు. రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని చారిటీ ...
రెండు లక్షల కోట్ల దానం చేసిన సౌదీ యువరాజుప్రజాశక్తి
యువరాజు ఔదార్యంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
సౌదీ: సౌదీ అరేబియా యువరాజు ప్రజలు క్షేమంగా సుఖసంతోషాలతో ఉండాలని కలలుకంటున్నారు. ఆ కల నెరవేరడానికి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న రూ. రెండు లక్షల కోట్ల ఆస్తిని సమాజసేవకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన ఔదార్యాన్ని చూపించారు. రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని చారిటీ ...
రెండు లక్షల కోట్ల దానం చేసిన సౌదీ యువరాజు
యువరాజు ఔదార్యం
సాక్షి
ఫిలిప్పీన్స్లో పడవ మునిగి 38 మంది మృతి
సాక్షి
మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎం/బీ కిమ్ నిర్వాణ అనే ఈ పడవ ఆర్మాక్ నుంచి కామోట్స్ దీవులకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. పోర్టు నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పడవ ప్రమాదం పాలైంది.
ఫిలిప్పీన్స్లో నావ మునకప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎం/బీ కిమ్ నిర్వాణ అనే ఈ పడవ ఆర్మాక్ నుంచి కామోట్స్ దీవులకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. పోర్టు నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పడవ ప్రమాదం పాలైంది.
ఫిలిప్పీన్స్లో నావ మునక
సాక్షి
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు
సాక్షి
జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది.
ఇండోనేషియా విమాన ప్రమాదంలో పెరిగిన మృతులుNamasthe Telangana
ఇండోనేషియాలో ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 38 మంది మృతి...వెబ్ దునియా
ఇండోనేషియా విమానం ప్రమాదంలో 142కి చేరిన మృతులుAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది.
ఇండోనేషియా విమాన ప్రమాదంలో పెరిగిన మృతులు
ఇండోనేషియాలో ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 38 మంది మృతి...
ఇండోనేషియా విమానం ప్రమాదంలో 142కి చేరిన మృతులు
Oneindia Telugu
అమెరికా ఎంబసీ మా లక్ష్యం: తాలిబన్
Oneindia Telugu
కాబుల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగానే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తాలిబన్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం కాబూల్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని అఫ్ఘానిస్థాన్ పోలీస్ చీఫ్ జనరల్ అబ్దుల్ రెహమాన్ రహామి తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాది టయోట కరోలా కారులో వేగంగా ...
కాబూల్ లో మరోసారి పేలుడుసాక్షి
కాబూల్లో శక్తిమంతమైన పేలుడుఆంధ్రజ్యోతి
కాబుల్లో భారీ పేలుడుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబుల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగానే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తాలిబన్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం కాబూల్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని అఫ్ఘానిస్థాన్ పోలీస్ చీఫ్ జనరల్ అబ్దుల్ రెహమాన్ రహామి తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాది టయోట కరోలా కారులో వేగంగా ...
కాబూల్ లో మరోసారి పేలుడు
కాబూల్లో శక్తిమంతమైన పేలుడు
కాబుల్లో భారీ పేలుడు
'రాజధాని'లో చైనా బృందం పర్యటన
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు దక్షిణాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర మౌలిక సదుపాయాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన చైనాకు చెందిన దలియన్ వాండా గ్రూపు ఛైర్మన్ సభ్యులకు వివరించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో దలియన్ వాండా గ్రూపు ...
నవ్యాంధ్ర రాజధానిలో బహుళ అంతస్థులు, పోర్టుల నిర్మాణంపై చైనా ఆసక్తిఆంధ్రజ్యోతి
నేడు రాజధానిలో చైనా బృందం సర్వేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు దక్షిణాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర మౌలిక సదుపాయాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన చైనాకు చెందిన దలియన్ వాండా గ్రూపు ఛైర్మన్ సభ్యులకు వివరించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో దలియన్ వాండా గ్రూపు ...
నవ్యాంధ్ర రాజధానిలో బహుళ అంతస్థులు, పోర్టుల నిర్మాణంపై చైనా ఆసక్తి
నేడు రాజధానిలో చైనా బృందం సర్వే
沒有留言:
張貼留言