2015年7月2日 星期四

2015-07-03 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి
   
హేమమాలిని కారు డ్రైవర్ అరెస్టు   
సాక్షి
జైపూర్: సీనీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి మధుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా... దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ నాలుగేళ్ల బాలిక దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఎంపీ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో ప్రయాణించడం ...

రోడ్డు ప్రమాదంలో హేమమాలిని... ఒకరు మృతి (ఫొటోలు)   FIlmiBeat Telugu
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ హేమమాలినికి గాయలు... ఒకరి మృతి   వెబ్ దునియా
నటి హేమమాలికి గాయాలు   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్ర   
సాక్షి
ముంబై: మదర్సాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఓ నిర్ణయానికి వచ్చింది. మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని రాష్ట్ర ...

మతబోధ మదరసాలకు గుర్తింపు రద్దు   Andhrabhoomi
మహారాష్ట్రలో మదర్సాల గుర్తింపు రద్దు !   Namasthe Telangana
ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు నిధులు కట్ : మహారాష్ట్ర సర్కారు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎంపీల వేతనాలు 100% పెంపు!   
సాక్షి
... * సమావేశాల సమయంలో రోజు వారీ భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలి న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను వంద శాతం పెంచాలని ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. అలాగే.. మాజీ ఎంపీల పెన్షన్‌ను 75 శాతం పెంచాలని సూచించింది. మాజీ ఎంపీల జీవిత భాగస్వాముల (భార్య లేదా భర్త) స్థానంలో సహచరులకు సదుపాయాలు ...

ఎంపీల జీతభత్యాలు రెట్టింపు   Andhrabhoomi
ఎంపీల జీతాలు రెట్టింపు చేయండి   Namasthe Telangana
రెట్టింపు కానున్న ఎంపీల జీతాలు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు   ప్రజాశక్తి
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేంద్రమంత్రి కోసం విమానం నుండి దింపారు, వివరణ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివాదంలో చిక్కుకున్నారు. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంత్రి కోసం ఆలస్యం చేశారు. అంతేకాదు, ముగ్గురు ప్రయాణీకులను దించేశారు. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ కోసం విమానంలో ఎక్కి కూర్చున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఎయిర్ ఇండియా ...

మంత్రుల కోసం విమానాలు ఆపారా?   సాక్షి
ఏం... మంత్రుల కోసం ఎయిర్‌ఇండియా ఫ్లైట్స్ ఆపారా...? నివేదిక ఇవ్వండి...   వెబ్ దునియా
వివాదంలో ఇరుక్కున్న కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాకిస్థాన్ జైలులో 403 మంది భారతీయులు   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది. అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం ...

పాక్ జైళ్లలో 403 మంది భారతీయులు   సాక్షి
మీ వాళ్ళు జైళ్ళ‌లో 403 మంది ఉన్నారు...భార‌త్‌తో పాక్   వెబ్ దునియా
ఆ 120 మంది పేర్లేవి? భారత్‌కు పాక్ ప్రశ్న   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వివాదంలో చిక్కుకున్న డిఎంకె నేత స్టాలిన్‌   
ఆంధ్రజ్యోతి
చెన్నై, జులై 2 : కరుణానిధి కుమారుడు, డీఎంకే నేత స్టాలిన్‌ వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో సోమవారం నాడు ప్రారంభమైన మెట్రో రైల్లో ఆయన బుధవారం నాడు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ఆయన ఓ ప్రయాణీకుని చెంపపై కొట్టారు. అయితే తాను ఆ వ్యక్తిని కొట్టలేదని, తనకు దగ్గరగా వస్తుండడంతో వారించానని స్టాలిన్‌ తెలిపారు. ఆ వ్యక్తి మహిళా ప్రయాణికులకు ...

స్టాలిన్‌కు కోపం: చెంప చెల్లుమంది (వీడియో)   Oneindia Telugu
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్   సాక్షి
మెట్రో ప్రయాణికునికి స్టాలిన్‌ చెంపదెబ్బ!   ప్రజాశక్తి
Teluguwishesh   
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నకిలి సర్టిఫికెట్లు: 1400 మంది టీచర్లు రిజైన్   
Oneindia Telugu
పట్నా: నకిలి సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన టీచర్లు స్వచ్చందంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంటికి వెళుతున్నారు. బీహార్ లో స్వచ్చందంగా 1,400 మంది టీచర్లు తమ ఉద్యోగాలు వదిలి పెట్టి ఇంటికి వెళ్లారు. బీహార్ లో నకిలి సర్టిఫికెట్లు ఇచ్చి వేలాధిమంది టీచర్ ఉద్యోగాలు సంపాదించిన విషయం తెలిసిందే. నకిలి సర్టిఫికెట్లు ...

నకిలీ డిగ్రీలు..1400మంది టీచర్ల రాజీనామా   Namasthe Telangana
1400 మంది టీచర్ల రాజీనామా!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్ఫీ విత్ డాటర్ చిక్కు: డిగ్గీ రాజాతో ప్రేయసి ఫొటో   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్టు చేయండంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను చిక్కుల్లో పడేసింది. ఏడు పదుల వయస్సులో పడిన దిగ్విజయ్ సింగ్ నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఆ ...

అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే!   సాక్షి
సెల్ఫీ విత్ డాటర్ విభాగంలో డిగ్గీరాజా- అమృతా రాయ్‌ల సెల్ఫీ ఫోటో.. పప్పులో..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
హిమాచల్‌లో న్యాయమూర్తి సస్పెన్షన్   
Namasthe Telangana
సిమ్లా, జూలై 2: మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపులకు పాల్పడిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను (సీజేఎం) హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్‌మిర్ సస్పెండ్ చేశారు. బాధితురాలు కూడా సీజేఎం ర్యాంకు న్యాయమూర్తే కావటం గమనార్హం. మాదకద్రవ్యాల నేరాలపై గత నెల 11 నుంచి 13వరకు మనాలిలో జరిగిన ...

లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్   సాక్షి
లేడీ జడ్జికీ తప్పని లైంగిక వేధింపులు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేనిప్పటికీ విమానంలో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా.... విమానయాన మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి ...   
వెబ్ దునియా
తాను ఇప్పటికీ అగ్గిపెట్టెలను విమానాల్లో తీసుకెళ్తూనే ఉన్నానని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మ‌రోమారు చెప్పారు. తాను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో త‌న‌ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నాన‌ని చెప్పారు. అయితే ప్యారిస్ విమానాశ్రయంలో మాత్రం తనిఖీలు గట్టిగా ఉంటాయని, వాళ్లు తన జేబులు చూసిన ...

'ఇప్పటికీ విమానాల్లో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా'   సాక్షి
అశోక్ గజపతికి చాదస్తం పెరిగిందా   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言