తెలుగువన్
ఆడియో, వీడియో అసలైందా: ఫోరెన్సిక్ తుది నివేదిక రెడీ, ఏసీబీ దూకుడు
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ తుది నివేదిక గురువారం కోర్టుకు అందింది. తుది నివేదికలో వీడియో, ఆడియో వివరాలను విశ్లేషించి పొందుపరిచింది. స్టీఫెన్ సన్ను రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. ఆడియో, వీడియో ఆధారాలను ఫోరెన్సిక్కు పంపించింది. వాటిని ...
ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదికతెలుగువన్
ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ తుది నివేదిక గురువారం కోర్టుకు అందింది. తుది నివేదికలో వీడియో, ఆడియో వివరాలను విశ్లేషించి పొందుపరిచింది. స్టీఫెన్ సన్ను రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. ఆడియో, వీడియో ఆధారాలను ఫోరెన్సిక్కు పంపించింది. వాటిని ...
ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదిక
ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణుల సమావేశం
సాక్షి
కేసీఆర్.. రంజాన్ కానుకలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, మత సామరస్యాన్ని దేశానికి చాటి చెప్పేలా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ముస్లిం సోదరుల గౌరవార్థం ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.26 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ...
రంజాన్ తోఫాAndhrabhoomi
రాజకీయ ఇఫ్తార్లు! - మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందుOneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, మత సామరస్యాన్ని దేశానికి చాటి చెప్పేలా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ముస్లిం సోదరుల గౌరవార్థం ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.26 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ...
రంజాన్ తోఫా
రాజకీయ ఇఫ్తార్లు! - మొహమ్మద్ ఇర్ఫాన్
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు
Oneindia Telugu
రాష్ట్రపతి వద్దకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు కోపమొచ్చింది
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కిరణ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి ఫిర్యాదులపై కఠిన చర్యలు : చంద్రబాబుఆంధ్రజ్యోతి
మీడియా ముందే చర్యలు- బాబు వార్నింగ్News Articles by KSR
పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయండిAndhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కిరణ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి ఫిర్యాదులపై కఠిన చర్యలు : చంద్రబాబు
మీడియా ముందే చర్యలు- బాబు వార్నింగ్
పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయండి
ఆంధ్రజ్యోతి
రేవంత్పై మూడు కేసులు
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 2: జైలు నుంచి విడుదలైన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు రేవంత్రెడ్డి సహా పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలపై కేసులు నమోదయ్యాయి. కుషాయిగూడలో రెండు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఒకటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ర్యాలీకి అనుమతి లేకపోవడంతోపాటు చర్లపల్లి జైలు వద్ద పోలీసులపై ...
రేవంత్ వ్యాఖ్యలపై మూడు కేసులుసాక్షి
రేవంత్ చుట్టూ కేసుల ఉచ్చు!Namasthe Telangana
రేవంత్ రెడ్డిపై మరో మూడు కేసుల నమోదుఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 2: జైలు నుంచి విడుదలైన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు రేవంత్రెడ్డి సహా పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలపై కేసులు నమోదయ్యాయి. కుషాయిగూడలో రెండు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఒకటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ర్యాలీకి అనుమతి లేకపోవడంతోపాటు చర్లపల్లి జైలు వద్ద పోలీసులపై ...
రేవంత్ వ్యాఖ్యలపై మూడు కేసులు
రేవంత్ చుట్టూ కేసుల ఉచ్చు!
రేవంత్ రెడ్డిపై మరో మూడు కేసుల నమోదు
సాక్షి
బ్యాంక్ మేనేజర్ వేధింపులతో రైతు ఆత్మహత్య
Namasthe Telangana
అనంతపురం, నమస్తే తెలంగాణ: అనంతపురంలో బ్యాంకు మేనేజర్ వేధింపులతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు చెల్లించినా పాస్పుస్తకం ఇవ్వకుండా వేధించడంతో బ్యాంకు ఆవరణలోనే పురుగు మందు తాగి కోదండరామిరెడ్డి (28) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో చోటుచేసుకున్నది. ఈ వ్యవహారంపై ...
మ'రుణ' శాసనంసాక్షి
బ్యాంక్ ఎదుట రైతు ఆత్మహత్య, మామ వేధింపులతో కోడలు ఆత్మహత్యOneindia Telugu
ఉరవకొండ: బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని యువరైతు ఆత్మహత్యఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
అనంతపురం, నమస్తే తెలంగాణ: అనంతపురంలో బ్యాంకు మేనేజర్ వేధింపులతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు చెల్లించినా పాస్పుస్తకం ఇవ్వకుండా వేధించడంతో బ్యాంకు ఆవరణలోనే పురుగు మందు తాగి కోదండరామిరెడ్డి (28) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో చోటుచేసుకున్నది. ఈ వ్యవహారంపై ...
మ'రుణ' శాసనం
బ్యాంక్ ఎదుట రైతు ఆత్మహత్య, మామ వేధింపులతో కోడలు ఆత్మహత్య
ఉరవకొండ: బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని యువరైతు ఆత్మహత్య
సాక్షి
పోలవరం కుడికాలువ కాంట్రాక్టర్లపై చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రజ్యోతి
ప.గో, జూలై 02: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం కుడికాలువ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయన సమీక్షించారు. ఎన్ని సార్లు చెప్పినా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకిచ్చిన అడ్వాన్సులు తిరిగివ్వండి.. మరొకరితో పనులు చేయించుకుంటామని పోలవరం కుడికాలువ కాంట్రాక్టర్లపై చంద్రబాబు మండిపడ్డారు.
మాటల్లేవ్.. దండనేప్రజాశక్తి
సహకరించకపోతే రైతులకే నష్టంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ప.గో, జూలై 02: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం కుడికాలువ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయన సమీక్షించారు. ఎన్ని సార్లు చెప్పినా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకిచ్చిన అడ్వాన్సులు తిరిగివ్వండి.. మరొకరితో పనులు చేయించుకుంటామని పోలవరం కుడికాలువ కాంట్రాక్టర్లపై చంద్రబాబు మండిపడ్డారు.
మాటల్లేవ్.. దండనే
సహకరించకపోతే రైతులకే నష్టం
వెబ్ దునియా
తెలంగాణలో మంత్రివర్గ మరమ్మత్తులు... కొత్తవారికి చోటు... కేసీఆర్ ఆలోచన
వెబ్ దునియా
తెలంగాణ మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పలేలా లేదు. కొందరని పదవుల నుంచి తప్పించి అవే పదవులను మరికొందరికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ, మంత్రి వర్గంలో వారికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన ...
టి-మంత్రుల్లో కొందరికి ఉద్వాసన? త్యాగాలకు సిద్ధం కావాలంటూ పార్టీ ముఖ్యులకు ...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పలేలా లేదు. కొందరని పదవుల నుంచి తప్పించి అవే పదవులను మరికొందరికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ, మంత్రి వర్గంలో వారికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన ...
టి-మంత్రుల్లో కొందరికి ఉద్వాసన? త్యాగాలకు సిద్ధం కావాలంటూ పార్టీ ముఖ్యులకు ...
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగానే గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు ...
గుంటూరు : రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యఆంధ్రజ్యోతి
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగానే గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు ...
గుంటూరు : రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
సాక్షి
నాారా లోకేష్ ఓ బర్గర్ బాబు....టెడ్డీబేర్ .. వైసీపీ ఎమ్మెల్యే కమలాకర్
వెబ్ దునియా
టెడ్డీబేర్లతో బర్గర్లు తింటూ ఆడుకోవాల్సిన నారా లోకేష్ ఐపాడ్ చేపట్టుకుని రాజకీయాలపై ట్విట్ చేయడం ఆశ్చర్యంగా ఉందనీ, అతను ట్విట్టర్ బాబు మాత్రమే కాదని, బర్గర్ బాబులా, టెడ్డీబేర్ గా మారారని వైసీపీ ఎమ్మెల్యే కమలాకర్ ఆరోపించారు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఒళ్లు ద్గగర ...
'లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబు, టెడ్డీబేర్'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టెడ్డీబేర్లతో బర్గర్లు తింటూ ఆడుకోవాల్సిన నారా లోకేష్ ఐపాడ్ చేపట్టుకుని రాజకీయాలపై ట్విట్ చేయడం ఆశ్చర్యంగా ఉందనీ, అతను ట్విట్టర్ బాబు మాత్రమే కాదని, బర్గర్ బాబులా, టెడ్డీబేర్ గా మారారని వైసీపీ ఎమ్మెల్యే కమలాకర్ ఆరోపించారు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఒళ్లు ద్గగర ...
'లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబు, టెడ్డీబేర్'
ఆంధ్రజ్యోతి
తలసాని ప్రమాణమా? టి-సర్కారు రాజ్యాంగవ్యతిరేక చర్యలకు కొమ్ముకాస్తున్నారు ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్ నరసింహన్ కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవహార శైలిని నిశితంగా విమర్శిస్తూ... నేరుగా నరసింహన్కే బుధవారం ఓ లేఖ రాశారు. 'నా కుటుంబ నేపథ్యం దృష్ట్యా పరుష పదజాలాన్ని ...
నరసింహన్ చూస్తావా లేదంటే కోర్టుకు వెళతాTeluguwishesh
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్ నరసింహన్ కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవహార శైలిని నిశితంగా విమర్శిస్తూ... నేరుగా నరసింహన్కే బుధవారం ఓ లేఖ రాశారు. 'నా కుటుంబ నేపథ్యం దృష్ట్యా పరుష పదజాలాన్ని ...
నరసింహన్ చూస్తావా లేదంటే కోర్టుకు వెళతా
沒有留言:
張貼留言