2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం   
సాక్షి
సాక్షి, రాజమండ్రి : 'గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య ...

అఖండంగా హారతి   Andhrabhoomi
'అట్టహాసంగా గోదావరి హారతి'   ఆంధ్రజ్యోతి
గంగకు ధీటుగా గోదావరికీ 'నిత్యహారతి'   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు - కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని అనుకోలేదు : సీతారాం ఏచూరి   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. ఇదేఅంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ...

'ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి'   సాక్షి
'తెలుగు రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనమా'   ఆంధ్రజ్యోతి
చంద్రబాబును విచారించాల్సిందే: ఏచూరి   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విజయవాడ : మత్తయ్య కేసులో ఏపీ సీఐడీ అడ్వాన్స్‌ పిటిషన్‌   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జులై 2 : మత్తయ్య కేసులో అడ్వాన్స్‌ పిటిషన్‌ వేసేందుకు ఏపీ సీఐడీ సన్నాహాలు చేసింది. కాల్‌డేటా ఇచ్చేందుకు నెలరోజుల సమయం పడుతుందని నిన్న కోర్టులో సర్వీస్‌ ప్రొవైడర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు విచారణను ఆగస్టు 3కి కోర్టు వాయిదా వేసింది. ఈలోగానే తమకు కాల్‌డేటా కావాలని ఏపీ సీఐడీ అధికారులు కోరుతున్నారు. తదుపరి ...

కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి   సాక్షి
మత్తయ్య కాల్ డేటా ఇవ్వడానికి సమయం కావాలి..   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!   
సాక్షి
న్యూఢిల్లీ: 'లలిత్‌గేట్'లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డెరైక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న ...

రాజధర్మాన్నీ వదిలేశారు   Andhrabhoomi
మోడీ నాకు జాబ్ ఆఫర్ చేశారు: సుష్మా స్వరాజ్ భర్త   Oneindia Telugu
లలిత్ మోదీ ఉద్యోగం ఆఫర్ చేశారు: సుష్మా సర్వాజ్ భర్త కౌశల్   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆరోగ్యం బాగైంది రమ్మంటారా.. ఏసీబీకి సండ్ర లేఖ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారుల కు మరో లేఖ రాశారు. 'వెన్ను, కుడికాలు నొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాను. గతంలో మీరు విచారణకు హాజరుకావాలని కోరితే పదిరోజుల సమయం కావాలని ...

పిలిస్తే వస్తా!   సాక్షి
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా   Namasthe Telangana
ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా: ఎసిబికి సండ్ర మరో లేఖ   Oneindia Telugu
Kandireega   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 17 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రేప్ కేసుల్లో 'రాజీ' వద్దు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 1: అత్యాచారం, అత్యాచార యత్నం వంటి కేసులపై మెతక వైఖరి అవలంబించడం తీవ్ర తప్పిదమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి హేయమైన కృత్యాలలో రాజీ చేయడానికి లేదా మధ్యవర్తిత్వానికి ఎలాంటి అవకాశం లేదని బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ సందర్భంగా మహిళల హుందాతనం, పవిత్రత ...

సుప్రీం హెచ్చరిక!   ఆంధ్రజ్యోతి
రేప్ కేసులలో రాజీ చెల్లదు: సుప్రీం సంచలన తీర్పు   Oneindia Telugu
అత్యాచార కేసుల్లో రాజీ సరికాదు   ప్రజాశక్తి
సాక్షి   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొండచరియలు పడి 38 మంది మృతి   
సాక్షి
డార్జిలింగ్/సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, కలింపాంగ్, కర్సెవోంగ్ సబ్ డివిజన్లలో 38 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడగా 15 మంది గల్లంతయ్యారు. ఒక్క మిరిక్ ప్రాంతంలోనే 21 మంది మృతిచెందగా, 13 మంది ...

విరిగిపడిన కొండచరియలు   Andhrabhoomi
కొండచరియలు విరిగిపడి 18 మంది సజీవ సమాధి   Oneindia Telugu
డార్జిలింగ్‌లో కొండ చరియలు విరిగిపడి 38 మంది మృతి   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సోనియా 380 కోట్లడిగారు.. లలిత్‌ మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 1: ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీలనూ రచ్చకీడ్చారు. లండన్‌లోని తన నివాసంలో వరుణ్‌ తనను కలుసుకున్నారని, అన్ని వ్యవహారాలనూ సోనియాతో 'సెటిల్‌' చేసుకునేలా 'డీల్‌' కుదిర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆరోపించారు. ''కొన్నేళ్ల కిందట వరుణ్‌గాంధీ నన్ను ...

సోనియాతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నాడు   Andhrabhoomi
మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..   సాక్షి
మోడీ యార్కర్: ఎంపీ వరుణ్‌ గాంధీ ఆఫర్‌పై ట్వీట్   Oneindia Telugu
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారీ ర్యాలీపై టీఆర్ఎస్ ఫైర్: రేవంత్‌పై ఏసీబీ నిఘా, వీడియో రికార్డ్!   
Oneindia Telugu
హైదరాబాద్: జాతి విముక్తి కోసం పోరాడిన వ్యక్తికి ఆహ్వానం పలికినట్లు రేవంత్ రెడ్డికి భారీ ర్యాలీ తీయడం విడ్డూరమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్ బుధవారం నాడు మండిపడ్డారు. దొంగకు బెయిల్ వస్తే పండుగనా అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. ప్రజా కోర్టులో రేవంత్ దొంగొనని గట్టు రామచంద్ర రావు ...

రేవంత్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు   ఆంధ్రజ్యోతి
రేవంత్ ర్యాలిని అడ్డుకున్న పోలీసులు   Kandireega
రేవంత్‌ దిష్టి బొమ్మ దహనం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లేడీ డాక్టర్ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి   
Oneindia Telugu
శ్రీనగర్: రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అనుకుంటున్నారా? బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా ...

లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి   సాక్షి
వైద్యురాలి కాలర్‌పై బిజెపి మంత్రి చేయి   ప్రజాశక్తి
మహిళా డాక్టర్‌ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి: మళ్లీ వివాదంలోకి..   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言