2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
చంద్రబాబు - కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని అనుకోలేదు : సీతారాం ఏచూరి   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. ఇదేఅంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ...

'ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి'   సాక్షి
'తెలుగు రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనమా'   ఆంధ్రజ్యోతి
చంద్రబాబును విచారించాల్సిందే: ఏచూరి   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైద్యుల నిర్లక్ష్యానికి రూ. 1.8 కోట్ల పరిహారం   
సాక్షి
చెన్నై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ 18 ఏళ్ల యువతి కంటి చూపు కోల్పోయిన సంఘటనను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితురాలికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది. అయితే తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నై కు చెందిన ఈ అమ్మాయి కంటి చూపు పోవడానికి ...

డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు కంటిచూపు పరిహారం.. రూ. 1.8 కోట్లు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!   
సాక్షి
న్యూఢిల్లీ: 'లలిత్‌గేట్'లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డెరైక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న ...

రాజధర్మాన్నీ వదిలేశారు   Andhrabhoomi
మోడీ నాకు జాబ్ ఆఫర్ చేశారు: సుష్మా స్వరాజ్ భర్త   Oneindia Telugu
లలిత్ మోదీ ఉద్యోగం ఆఫర్ చేశారు: సుష్మా సర్వాజ్ భర్త కౌశల్   ఆంధ్రజ్యోతి
Teluguwishesh   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లేడీ డాక్టర్ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి   
Oneindia Telugu
శ్రీనగర్: రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అనుకుంటున్నారా? బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా ...

లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి   సాక్షి
లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి   తెలుగువన్
వైద్యురాలి కాలర్‌పై బిజెపి మంత్రి చేయి   ప్రజాశక్తి
వెబ్ దునియా   
అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రేప్ కేసుల్లో 'రాజీ' వద్దు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 1: అత్యాచారం, అత్యాచార యత్నం వంటి కేసులపై మెతక వైఖరి అవలంబించడం తీవ్ర తప్పిదమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి హేయమైన కృత్యాలలో రాజీ చేయడానికి లేదా మధ్యవర్తిత్వానికి ఎలాంటి అవకాశం లేదని బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ సందర్భంగా మహిళల హుందాతనం, పవిత్రత ...

సుప్రీం హెచ్చరిక!   ఆంధ్రజ్యోతి
అత్యాచార కేసుల్లో రాజీ సరికాదు   ప్రజాశక్తి
రేప్ కేసులలో రాజీ చెల్లదు: సుప్రీం సంచలన తీర్పు   Oneindia Telugu
సాక్షి   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొండచరియలు పడి 38 మంది మృతి   
సాక్షి
డార్జిలింగ్/సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, కలింపాంగ్, కర్సెవోంగ్ సబ్ డివిజన్లలో 38 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడగా 15 మంది గల్లంతయ్యారు. ఒక్క మిరిక్ ప్రాంతంలోనే 21 మంది మృతిచెందగా, 13 మంది ...

విరిగిపడిన కొండచరియలు   Andhrabhoomi
డార్జిలింగ్‌లో కొండ చరియలు విరిగిపడి 38 మంది మృతి   ప్రజాశక్తి
కొండచరియలు విరిగిపడి 18 మంది సజీవ సమాధి   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సోనియా 380 కోట్లడిగారు.. లలిత్‌ మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 1: ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీలనూ రచ్చకీడ్చారు. లండన్‌లోని తన నివాసంలో వరుణ్‌ తనను కలుసుకున్నారని, అన్ని వ్యవహారాలనూ సోనియాతో 'సెటిల్‌' చేసుకునేలా 'డీల్‌' కుదిర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆరోపించారు. ''కొన్నేళ్ల కిందట వరుణ్‌గాంధీ నన్ను ...

సోనియాతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నాడు   Andhrabhoomi
మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..   సాక్షి
మోడీ యార్కర్: ఎంపీ వరుణ్‌ గాంధీ ఆఫర్‌పై ట్వీట్   Oneindia Telugu
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు..   
సాక్షి
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, అడాగ్ చీఫ్ అనిల్ అంబానీ, ఎయిర్‌బస్ సీఈవో బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 18 లక్షల ...

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు వెల్లువెత్తిన పెట్టుబడులు   ఆంధ్రజ్యోతి
డిజిటల్ ఇండియాకు కార్పొరేట్ దన్ను   Andhrabhoomi
డిజిటల్ ఇండియా: మోడీతో సహా ఎవరేమన్నారు?   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది నోరా...! స్టోరా...!! ఏమిటా కుక్కుకోవడం..? ఎక్కడ..?   
వెబ్ దునియా
ఏమిటీ..? చాటంత నోరేసుకుని అరుస్తున్నావ్.. అంటుంటారు. నిజంగా నోరు చాటంత ఉండదు.. అదేమైనా కడుపా... రామాద్రి చెరువు అలా తింటున్నావ్ అంటుంటారు.. ఇక్కడా నిజంగా కడుపు చెరువంత ఉండదు. ఇవన్ని మన పెద్దల నుంచి వస్తున్న సాధారణ సామెతలు. కానీ అతణ్ణి చూసిన వారెవరైనా అది నోరా...! స్టోరా... ? అని ఆశ్చర్యపోతారు. ఏం ఎందుకు? అది నిజంగా చిన్నసైటు స్టోరే.
నోటితో రికార్డు‌లు సాధిస్తూ‌న్న దినేష్   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెన్నై మెట్రో రైలులో స్టాలిన్, విజయకాంత్ జర్నీ.. అంతా ఓకే, టికెట్ రేట్లు..?   
వెబ్ దునియా
చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలులో బుధవారం పలువురు రాజకీయ నేతలు ప్రయాణించారు. తొలి దశలో ఆలందూరు నుంచి కోయంబేడు మధ్య ప్రారంభమైన మెట్రో రైలులో అనుచరులతో కలసి డీఎంకే నేత ఎంకే స్టాలిన్, మాజీ మేయర్ ఎం.సుబ్రమణ్యమ్‌లు మెట్రో రైలులో జర్నీ చేశారు. మరోవైపు డీఎండీకే వ్యవస్థాపకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్‌ కూడా ...

మెట్రోలో నేతలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言