2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం   
సాక్షి
సాక్షి, రాజమండ్రి : 'గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య ...

అఖండంగా హారతి   Andhrabhoomi
'అట్టహాసంగా గోదావరి హారతి'   ఆంధ్రజ్యోతి
గంగకు ధీటుగా గోదావరికీ 'నిత్యహారతి'   ప్రజాశక్తి
News Articles by KSR   
వెబ్ దునియా   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు - కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని అనుకోలేదు : సీతారాం ఏచూరి   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. ఇదేఅంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ...

'ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి'   సాక్షి
'తెలుగు రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనమా'   ఆంధ్రజ్యోతి
చంద్రబాబును విచారించాల్సిందే: ఏచూరి   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆరోగ్యం బాగైంది రమ్మంటారా.. ఏసీబీకి సండ్ర లేఖ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారుల కు మరో లేఖ రాశారు. 'వెన్ను, కుడికాలు నొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాను. గతంలో మీరు విచారణకు హాజరుకావాలని కోరితే పదిరోజుల సమయం కావాలని ...

పిలిస్తే వస్తా!   సాక్షి
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా   Namasthe Telangana
ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా: ఎసిబికి సండ్ర మరో లేఖ   Oneindia Telugu
Kandireega   
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విజయవాడ : మత్తయ్య కేసులో ఏపీ సీఐడీ అడ్వాన్స్‌ పిటిషన్‌   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జులై 2 : మత్తయ్య కేసులో అడ్వాన్స్‌ పిటిషన్‌ వేసేందుకు ఏపీ సీఐడీ సన్నాహాలు చేసింది. కాల్‌డేటా ఇచ్చేందుకు నెలరోజుల సమయం పడుతుందని నిన్న కోర్టులో సర్వీస్‌ ప్రొవైడర్లు పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు విచారణను ఆగస్టు 3కి కోర్టు వాయిదా వేసింది. ఈలోగానే తమకు కాల్‌డేటా కావాలని ఏపీ సీఐడీ అధికారులు కోరుతున్నారు. తదుపరి ...

కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి   సాక్షి
మత్తయ్య కాల్ డేటా ఇవ్వడానికి సమయం కావాలి..   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కావాలనే కెసిఆర్ గైర్హాజర్: జూపూడి, డిఎస్‌పై షబ్బీర్ విశ్వాసం   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కావాలనే తిరస్కరించారని తెలుగుదేశం పార్టీ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతితో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని అన్నారు. కేసీఆర్‌కు ఏ జ్వరం ...

కేసీఆర్‌ జ్వరమొచ్చిందో ఏమో.. కావాలనే రాలేదనిపిస్తోంది: జూపూడి   వెబ్ దునియా
రాష్ట్రపతితో సమావేశాన్ని కేసీఆర్‌ తిరస్కరించారు...   ఆంధ్రజ్యోతి
కేసీఆర్ కు ఏం జ్వరం వచ్చిందో.. జూపుడి   తెలుగువన్
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్   
సాక్షి
హైదరాబాద్: వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లో గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. నూజివీడు ట్రిపుల్ ...

ఏపీ ఐఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం : మంత్రి గంటా ప్రకటన   వెబ్ దునియా
ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం   ఆంధ్రజ్యోతి
27 నుండి ఏపి ట్రిపుల్ ఐటి కౌనె్సలింగ్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా.. ప్రణబ్‌తోనే బాబు   
ఆంధ్రజ్యోతి
తిరుమల, తిరుపతి, బొల్లారం/హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సర్వమానవాళికీ సుఖశాంతులను ప్రసాదించాల్సిందిగా శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. వర్షాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో బస చేస్తున్న ప్రణబ్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి బుధవారం తిరుమలేశుడి దర్శనానికి బయల్దేరారు. బొల్లారంలోని రాష్ట్రపతి ...

వచ్చిన ప్రతిసారీ మరింత శక్తిని పొందా: రాష్ట్రపతి ప్రణబ్ (ఫోటోలు)   Oneindia Telugu
శ్రీవారి సేవలో రాష్ట్రపతి ప్రణబ్   Namasthe Telangana
శ్రీవారి సేవలో రాష్ట్రపతి.. పుష్కరణి నీళ్లు నెత్తిన చల్లుకుని.. తొలత వరాహ స్వామిని ...   వెబ్ దునియా
సాక్షి   
ప్రజాశక్తి   
అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
డిఎస్‌తో పాటు మరికొందరు!   
Andhrabhoomi
నిజామాబాద్, జూలై 1: కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెరాసలో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ...

టీఆర్‌ఎస్‌లోకి డీఎస్!   సాక్షి
తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్...! టీఆర్ఎస్‌కు నాయ‌కుల క్యూ...!?   వెబ్ దునియా
ఉత్తమ్‌ను రమ్మని డీఎస్ జంప్!   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 46 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రమాదం తర్వాత తొలిసారి సెక్రటేరియట్‌కు ఈటెల: డిజిపికి కెసిఆర్ పరామర్శ(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తొలిసారిగా బుధవారం సెక్రటేరియట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన తర్వాత యశోదా ఆసుపత్రిలో మంతరి ఈటెలకు ...

డిజిపి అనురాగ్‌ శర్మకు మాతృ వియోగం   ప్రజాశక్తి
అనురాగ్ శర్మకు మాతృవియోగం   సాక్షి
డిజిపి అనురాగ్ శర్మ కు మాతృవియోగం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొడుకు భవిష్యత్‌ కోసం కారెక్కనున్న జానారెడ్డి?... ఎంపీ వినోద్ రాయబారం!   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న 'ఆపరేషన్ ఆకర్ష్' పథకానికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ...

జానా ఇంటికి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కొడుకు కోసం జానా పార్టీ మారే చాన్స్: కాంగ్రెస్ ...   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言