ఆంధ్రజ్యోతి
ఇరుకునపడ్డ అరకు ఎంపీ.. తప్పుడు పత్రాలతో 25 కోట్ల రుణం.. కొత్తపల్లి గీతపై సీబీఐ ...
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(వీఐపీఎల్) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక ...
ఆది నుంచి వివాదాస్పదమేసాక్షి
జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?Oneindia Telugu
ఎంపి గీతపై సిబిఐ చార్జిషీట్.. త్వరలో అరెస్టు?Andhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(వీఐపీఎల్) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక ...
ఆది నుంచి వివాదాస్పదమే
జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?
ఎంపి గీతపై సిబిఐ చార్జిషీట్.. త్వరలో అరెస్టు?
సాక్షి
'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: : ఔట్ లుక్ మ్యాగజైన్పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా ...
అవినీతికి పాల్పడితే నిలదీయండి.. క్యారెక్టర్పై నిందలు వేయొద్దు: మహిళాఉద్యోగులుఆంధ్రజ్యోతి
ఔట్లుక్కు స్మిత అగర్వాల్ నోటీస్: ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్తో రాజీవ్ త్రివేదిOneindia Telugu
ఔట్లుక్ పత్రికకు స్మిత సబర్వాల్ నోటీసులు: ఆపై పరువునష్టం దావావెబ్ దునియా
Namasthe Telangana
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: : ఔట్ లుక్ మ్యాగజైన్పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా ...
అవినీతికి పాల్పడితే నిలదీయండి.. క్యారెక్టర్పై నిందలు వేయొద్దు: మహిళాఉద్యోగులు
ఔట్లుక్కు స్మిత అగర్వాల్ నోటీస్: ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్తో రాజీవ్ త్రివేది
ఔట్లుక్ పత్రికకు స్మిత సబర్వాల్ నోటీసులు: ఆపై పరువునష్టం దావా
ఆంధ్రజ్యోతి
ఎగుమతి చేసుకోవచ్చు.. నెస్లేకు బాంబే హైకోర్టు అనుమతి
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 30: నెస్లే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మ్యాగి నూడిల్స్ పై నిషేధం ఉంది. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేశారు.
నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతిOneindia Telugu
నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..వెబ్ దునియా
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 30: నెస్లే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మ్యాగి నూడిల్స్ పై నిషేధం ఉంది. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేశారు.
నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతి
నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం
తెలుగువన్
రేవంత్ రెడ్డి విడుదల ఆలస్యం... కార్యకర్తల అసహనం
వెబ్ దునియా
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల గంటగంటకూ ఆలస్యమవుతోంది. వాస్తవానికి మంగళవారం సాయంత్రమే విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతికంగా కొంత సందిగ్ధత నెలకొనడంతో విడుదలకు జైలు అధికారులు సంశయిస్తున్నారు. అందుకే ఆయన విడుదలలో జాప్యం అవుతోంది. చర్లపల్లి జైలు నుంచి తమ నేత రేవంత్ రెడ్డిని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లాలని ...
రేవంత్రెడ్డి విడుదల నేటికి వాయిదాAndhrabhoomi
రేవంత్ విడుదల బుధవారమేNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల గంటగంటకూ ఆలస్యమవుతోంది. వాస్తవానికి మంగళవారం సాయంత్రమే విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతికంగా కొంత సందిగ్ధత నెలకొనడంతో విడుదలకు జైలు అధికారులు సంశయిస్తున్నారు. అందుకే ఆయన విడుదలలో జాప్యం అవుతోంది. చర్లపల్లి జైలు నుంచి తమ నేత రేవంత్ రెడ్డిని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లాలని ...
రేవంత్రెడ్డి విడుదల నేటికి వాయిదా
రేవంత్ విడుదల బుధవారమే
Oneindia Telugu
కేజ్రివాల్: ఆ సామాన్యుడి కరెంట్ బిల్లు ఇంతా?
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాది సామాన్యుల పార్టీ అని న్యూఢిల్లీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సిఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు మాత్రం సామాన్యంగా లేదు. దీంతో ప్రతిపక్షాలు కేజ్రివాల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రివాల్ ఇంటి ఏప్రిల్, మే నెలల ...
కేజ్రీవాల్ ఇంటికి కరెంట్ బిల్లు రూ.91 వేలు: సామాన్యుడి ఇంటికి అంత కరెంటా?వెబ్ దునియా
సామాన్యుడి కరెంట్ బిల్లు ఎంత?ఆంధ్రజ్యోతి
కేజ్రీవాల్ అసామాన్యుడేనా..ఇంటి కరెంటు బిల్లు రూ.లక్షాPalli Batani
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాది సామాన్యుల పార్టీ అని న్యూఢిల్లీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సిఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు మాత్రం సామాన్యంగా లేదు. దీంతో ప్రతిపక్షాలు కేజ్రివాల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రివాల్ ఇంటి ఏప్రిల్, మే నెలల ...
కేజ్రీవాల్ ఇంటికి కరెంట్ బిల్లు రూ.91 వేలు: సామాన్యుడి ఇంటికి అంత కరెంటా?
సామాన్యుడి కరెంట్ బిల్లు ఎంత?
కేజ్రీవాల్ అసామాన్యుడేనా..ఇంటి కరెంటు బిల్లు రూ.లక్షా
వెబ్ దునియా
చూస్తుండగానే... కాలిబూడిదయ్యారు...ఇండోనేషియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 116
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తోపాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఇళ్లపై కూలిన విమానం..116 మంది మృత్యువాతఆంధ్రజ్యోతి
ఊరి మధ్య కూలిన విమానంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తోపాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఇళ్లపై కూలిన విమానం..116 మంది మృత్యువాత
ఊరి మధ్య కూలిన విమానం
ఆంధ్రజ్యోతి
రేవంత్రెడ్డి విడుదలలో జాప్యం... ఘనస్వాగతం పలికేందుకు తరలివచ్చిన తెలుగు ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 1 : ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్రెడ్డి విడుదలలో కొంత జాప్యం జరుగుతోంది. బెయిల్ ఆర్డర్లో సందిగ్ధత కారణంగా రేవంత్ విడుదలలో జాప్యం అవుతుందని సమాచారం. మొత్తంమీద కొంత ఆలస్యంగానైనా చర్లపల్లి జైలు నుంచి రేవంత్రెడ్డి విడుదల కానున్నారు. నెలరోజుల పాటు జైలులో గడపిన రేవంత్రెడ్డి బుధవారం విడుదల కానున్న ...
రేవంత్కు షరతులతో బెయిల్సాక్షి
రేవంత్ విడుదలకు లాయర్లు పరుగులు: కెసిఆర్ ఫ్లెక్సీలకు చెప్పు దెబ్బలుOneindia Telugu
అన్ని 81 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 1 : ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్రెడ్డి విడుదలలో కొంత జాప్యం జరుగుతోంది. బెయిల్ ఆర్డర్లో సందిగ్ధత కారణంగా రేవంత్ విడుదలలో జాప్యం అవుతుందని సమాచారం. మొత్తంమీద కొంత ఆలస్యంగానైనా చర్లపల్లి జైలు నుంచి రేవంత్రెడ్డి విడుదల కానున్నారు. నెలరోజుల పాటు జైలులో గడపిన రేవంత్రెడ్డి బుధవారం విడుదల కానున్న ...
రేవంత్కు షరతులతో బెయిల్
రేవంత్ విడుదలకు లాయర్లు పరుగులు: కెసిఆర్ ఫ్లెక్సీలకు చెప్పు దెబ్బలు
సాక్షి
ఆర్కేనగర్లో జయలలిత ఘన విజయం
సాక్షి
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు ...
జయలలిత ఘన విజయంAndhrabhoomi
అమ్మ విజయం ఘనం: 1.6 లక్షల మెజారిటీOneindia Telugu
జయలలిత ఘన విజయం.. 1,51252 ఓట్ల మెజారిటీవెబ్ దునియా
Namasthe Telangana
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు ...
జయలలిత ఘన విజయం
అమ్మ విజయం ఘనం: 1.6 లక్షల మెజారిటీ
జయలలిత ఘన విజయం.. 1,51252 ఓట్ల మెజారిటీ
Oneindia Telugu
ఇద్దరు కూమార్తెలు సహా తల్లి ఆత్మహత్య
ప్రజాశక్తి
కర్నూలు నగరంలో ఇద్దరు కుమార్తెలు సహా తల్లి ఆత్మహత్య చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం మృతురాలు సుబ్బలక్ష్మి(34) భర్త రవికుమార్ ప్రియాపచ్చళ్ల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతని రెండవ అన్న ఉదయప్రసాద్ ఓల్డ్టౌన్లో ప్రియాపచ్చళ్ల వ్యాపారానికి డిస్ట్రిబ్యూటర్. వారిది ఉమ్మడి కుటుంబం. సుబ్బలక్ష్మి ...
కంటైనర్ బోల్తా: ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమంOneindia Telugu
తల్లీ కూతుళ్ల ఆత్మహత్యసాక్షి
సెప్టెంబర్లో విశాఖలో విప్ల సదస్సుAndhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కర్నూలు నగరంలో ఇద్దరు కుమార్తెలు సహా తల్లి ఆత్మహత్య చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం మృతురాలు సుబ్బలక్ష్మి(34) భర్త రవికుమార్ ప్రియాపచ్చళ్ల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతని రెండవ అన్న ఉదయప్రసాద్ ఓల్డ్టౌన్లో ప్రియాపచ్చళ్ల వ్యాపారానికి డిస్ట్రిబ్యూటర్. వారిది ఉమ్మడి కుటుంబం. సుబ్బలక్ష్మి ...
కంటైనర్ బోల్తా: ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
సెప్టెంబర్లో విశాఖలో విప్ల సదస్సు
ఆంధ్రజ్యోతి
కేసీఆర్కు ఇప్పుడే జ్వరం వచ్చిందా?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 30: తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర వివాదాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. ఫోన్ట్యాపింగ్ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్ ఎందుకు ...
ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్యవెబ్ దునియా
బాబుకు ఎదురుపడలేకే కెసిఆర్ రాలేదుNews Articles by KSR
కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్నతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 30: తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర వివాదాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. ఫోన్ట్యాపింగ్ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్ ఎందుకు ...
ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్య
బాబుకు ఎదురుపడలేకే కెసిఆర్ రాలేదు
కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్న
沒有留言:
張貼留言