Oneindia Telugu
నాటి నుండి నేటి దాకా..: కేంద్రం జోక్యం అవసరమని చంద్రబాబు
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా సెక్షన్ 8ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని సమాచారం. గవర్నర్ నరసింహన్కు సలహాదారులుగా నియమితులైన అధికారులు మహంతి, శర్మ ఆదివారం ...
కుదరదు....! సెక్షన్ 8 అమలు చేయాల్సిందే...!! గవర్నర్ సలహాదారులతో చంద్రబాబువెబ్ దునియా
గవర్నర్తో ఘర్షణసాక్షి
రంగంలోకి గవర్నర్ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా సెక్షన్ 8ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని సమాచారం. గవర్నర్ నరసింహన్కు సలహాదారులుగా నియమితులైన అధికారులు మహంతి, శర్మ ఆదివారం ...
కుదరదు....! సెక్షన్ 8 అమలు చేయాల్సిందే...!! గవర్నర్ సలహాదారులతో చంద్రబాబు
గవర్నర్తో ఘర్షణ
రంగంలోకి గవర్నర్
వెబ్ దునియా
భార్యా పిల్లల్ని హతమార్చాడు
సాక్షి
బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు ...
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిని తెగనరికిన భర్త.. ఆపై ఆత్మహత్యవెబ్ దునియా
విజయనగరం : కుటుంబ కలహాలతో కడతేర్చాడు...ఆంధ్రజ్యోతి
భార్య, ఇద్దరు కుమారులను నరికాడు...Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు ...
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిని తెగనరికిన భర్త.. ఆపై ఆత్మహత్య
విజయనగరం : కుటుంబ కలహాలతో కడతేర్చాడు...
భార్య, ఇద్దరు కుమారులను నరికాడు...
సాక్షి
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
సాక్షి
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల ...
పాలమూరు ప్రాజెక్టు: అనుమతి లేదన్న జగన్, కేసీఆర్ ఏమంటారు?Oneindia Telugu
పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమం.. అడ్డుకోండి.. ఉమాభారతికి జగన్ లేఖవెబ్ దునియా
కేంద్ర జలవనరుల మంత్రికి వైఎస్ జగన్ లేఖఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల ...
పాలమూరు ప్రాజెక్టు: అనుమతి లేదన్న జగన్, కేసీఆర్ ఏమంటారు?
పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమం.. అడ్డుకోండి.. ఉమాభారతికి జగన్ లేఖ
కేంద్ర జలవనరుల మంత్రికి వైఎస్ జగన్ లేఖ
Oneindia Telugu
ఆ తర్వాతే టీఆర్ఎస్పై కేసు: ట్యాపింగ్పై బాబు వెయిట్ అండ్ సీ?
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్టు, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 120 ఫోన్ల వరకు తెలంగాణ ...
మాట్లాడింది బాబే!సాక్షి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు : ఏపీ సర్కారు నిర్ణయం!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్టు, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 120 ఫోన్ల వరకు తెలంగాణ ...
మాట్లాడింది బాబే!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు : ఏపీ సర్కారు నిర్ణయం!
సాక్షి
మంత్రి ఈటెలకు ప్రముఖుల పరామర్శ
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 14: కరీంనగర్ లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. మంత్రికి రెండు రోజుల విశ్రాంతి అవసరం అని తెలిపారు. పలువురు మంత్రులు ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటెలను పరామర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభ, శాసనమండలి ...
ఈటెలను ఫోన్ లో పరామర్శించిన గవర్నర్సాక్షి
టీ. మంత్రి ఈటెలను పరామర్శించిన ప్రముఖులుఆంధ్రజ్యోతి
ఈటలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 14: కరీంనగర్ లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. మంత్రికి రెండు రోజుల విశ్రాంతి అవసరం అని తెలిపారు. పలువురు మంత్రులు ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటెలను పరామర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభ, శాసనమండలి ...
ఈటెలను ఫోన్ లో పరామర్శించిన గవర్నర్
టీ. మంత్రి ఈటెలను పరామర్శించిన ప్రముఖులు
ఈటలను ఫోన్లో పరామర్శించిన గవర్నర్
ఆంధ్రజ్యోతి
మూసీ నాలాలో బాలుడి గల్లంతు
ఆంధ్రజ్యోతి
సైదాబాద్: ఆడుకునేందుకు అన్నతో కలిసి వెళ్లిన తమ్ముడు ప్రమాదవశాత్తు మూసీ నాలాలో పడి గల్లంతయ్యాడు. మలక్పేట శంకర్నగర్కు చెందిన సూరి, మంగకు ముగ్గురు సంతానం రాజేశ్వరి, వరుణ్(9), తరుణ్(7). సూరి దినసరి కూలీగా, మంగ ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరుణ్ అన్న వరుణ్తో కలిసి ఇంటి సమీపంలోగల మూసీ నాలా వద్ద ఆడుకునేందుకు ఆదివారం ఉదయం ...
మూసీలో బాలుడు గల్లంతుసాక్షి
నాలాలో కొట్టుకుపోయిన 7 ఏళ్ల బాలుడు, ఓల్డ్ మలక్ పేటలో విషాదంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సైదాబాద్: ఆడుకునేందుకు అన్నతో కలిసి వెళ్లిన తమ్ముడు ప్రమాదవశాత్తు మూసీ నాలాలో పడి గల్లంతయ్యాడు. మలక్పేట శంకర్నగర్కు చెందిన సూరి, మంగకు ముగ్గురు సంతానం రాజేశ్వరి, వరుణ్(9), తరుణ్(7). సూరి దినసరి కూలీగా, మంగ ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరుణ్ అన్న వరుణ్తో కలిసి ఇంటి సమీపంలోగల మూసీ నాలా వద్ద ఆడుకునేందుకు ఆదివారం ఉదయం ...
మూసీలో బాలుడు గల్లంతు
నాలాలో కొట్టుకుపోయిన 7 ఏళ్ల బాలుడు, ఓల్డ్ మలక్ పేటలో విషాదం
వెబ్ దునియా
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. బాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. ఓటుకు ...
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...సాక్షి
చంద్రబాబుపై కేసు పెట్టకుంటే లాలూచీ పడినట్టే : పి. మధువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. బాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. ఓటుకు ...
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...
చంద్రబాబుపై కేసు పెట్టకుంటే లాలూచీ పడినట్టే : పి. మధు
సాక్షి
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
సాక్షి
హైదరాబాద్: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపికలో ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి తెరదించింది. మొత్తం పన్నెండు స్ధానాల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్నం సతీష్ ను ఖరారు చేశారు. ఇక్కడ రెండు ...
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పూర్తిఆంధ్రజ్యోతి
టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపికలో ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి తెరదించింది. మొత్తం పన్నెండు స్ధానాల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్నం సతీష్ ను ఖరారు చేశారు. ఇక్కడ రెండు ...
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పూర్తి
టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
సాక్షి
'చంద్రబాబు నేరం అంగీకరించారు'
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- 5 కోట్లు' కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ...
లై డిటెక్టర్ అవసరంలేదు: అంబటి, బాబు వద్దకు సలహాదారులు.. గవర్నర్ స్పందించారా?Oneindia Telugu
ఏపీలో భూమిపూజ.. తెలంగాణలో ధనపూజ..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- 5 కోట్లు' కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ...
లై డిటెక్టర్ అవసరంలేదు: అంబటి, బాబు వద్దకు సలహాదారులు.. గవర్నర్ స్పందించారా?
ఏపీలో భూమిపూజ.. తెలంగాణలో ధనపూజ..
సాక్షి
'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'
సాక్షి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో ...
టీ.ప్రభుత్వం ఆంధ్రా ప్రజలపై వివక్ష చూపుతోంది... శాంతిభద్రతల బాధ్యత గవర్నర్దే ...ఆంధ్రజ్యోతి
గవర్నర్ పై సోమిరైడ్డి ఫైర్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో ...
టీ.ప్రభుత్వం ఆంధ్రా ప్రజలపై వివక్ష చూపుతోంది... శాంతిభద్రతల బాధ్యత గవర్నర్దే ...
గవర్నర్ పై సోమిరైడ్డి ఫైర్
沒有留言:
張貼留言