2015年6月14日 星期日

2015-06-15 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
టెస్ట్‌ల్లో అక్రమ్‌ను దాటేసిన భజ్జీ   
ఆంధ్రజ్యోతి
భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరో ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 416 వికెట్లు పడగొట్టిన భజ్జీ అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో తొమ్మిదో వాడిగా నిలిచాడు. ఈ క్రమంలో పాక్‌ దిగ్గజ పేసర్‌ వసీం అక్రమ్‌ (414)ను వెన్కక్కినెట్టాడు. బంగ్లాతో మ్యాచ్‌లో కయేస్‌ వికెట్‌ తీసిన భజ్జీ ఈ ఫీట్‌ చేశాడు. భారత బౌలర్లలో అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌దేవ్‌ (434) భజ్జీకన్నా ...

ఫతుల్లా టెస్టు: వసీం అక్రంను అధిగమించిన భజ్జీ   Oneindia Telugu
అక్రమ్‌ను దాటేసిన హర్భజన్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
టెస్ట్‌లకూ రిజర్వ్‌ డే ఉండాలి   
ఆంధ్రజ్యోతి
టెస్ట్‌లకు కూడా రిజర్వ్‌ డేను అమలు చేయాలి. ఇది మంచి ఆలోచనే అనుకుంటున్నా. దీనిపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఒక రోజు రిజర్వ్‌ డే ఉంటే ఫలితం మారోలా ఉంటుంది. మూడు సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించిన జట్టుకే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌.. వీరూ పాజీ (సెహ్వాగ్‌)ని తలపించాడు. బౌలర్లు కూడా ...

కోహ్లి కొత్త సూచన   సాక్షి
టెస్టులకూ రిజర్వు డే: కోహ్లి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌-బంగ్లా ఏకైక టెస్ట్‌ డ్రా   
ఆంధ్రజ్యోతి
వరుణుడితో పోరాటంలో టీమిండియానే ఓడిపోయింది. బంగ్లాతో ఏకైక టెస్ట్‌లో కోహ్లీసేన పడిన శ్రమంతా నీటిపాలైంది. వరుసగా ఐదు రోజులూ ఆటకు వర్షం అడ్డుతగలడం భారత్‌ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభించినా.. స్పిన్నర్లు చెలరేగినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు ఈ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఫతుల్లా: బంగ్లాదేశ్‌తో ఏకైక ...

వరుణుడే విజేత   సాక్షి
డ్రా తప్పలేదు   ప్రజాశక్తి
భారత్‌తో టెస్ట్ మ్యాచ్ : ఫాలో ఆన్‌లో పడి డ్రాతో గట్టెక్కిన బంగ్లాదేశ్ జట్టు   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడో వన్డేలో కివీస్ గెలుపు   
సాక్షి
సౌతాంప్టన్ : రాస్ టేలర్ (123 బంతుల్లో 110; 12 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీకి తోడు.. విలియమ్సన్ (113 బంతుల్లో 118; 12 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం బాదడంతో న్యూజిలాండ్‌కు మరో విజయం దక్కింది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఆదివారం ది రోజ్ బౌల్ మైదానంలో జరిగినమూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో చూపిన కివీస్ మూడు ...

ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కివీస్‌ విజయం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వచ్చే సమావేశంలో రవిశాస్త్రిపై నిర్ణయం: గంగూలీ   
సాక్షి
కోల్‌కతా : భారత జట్టు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలా? లేదా? అనే విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. 'వచ్చే సమావేశంలో బీసీసీఐ రవిశాస్త్రిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే భారత జట్టు కోచ్‌గా ఎవరుంటారనేది తేలుతుంది. ఇప్పటికైతే మాకెలాంటి సమాచారం లేదు' అని ...

బోర్డు తర్వాతి సమావేశంలో తేలనున్న రవి భవితవ్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
స్క్వాష్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో హరిందర్‌ ఓటమి   
ఆంధ్రజ్యోతి
క్రైస్ట్‌చర్చ్‌: టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన భారత యువ ఆటగాడు హరిందర్‌ పాల్‌ సంధు క్రైస్ట్‌చర్చ్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌ తుదిమెట్టుపై బోల్తాపడ్డాడు. ఆదివారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ హరిందర్‌ 11-8, 11-12, 9-11, 6-11తో గతేడాది రన్నరప్‌ డెక్లాన్‌ జేమ్స్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. 67 నిమిషాల్లోనే ముగిసిన టైటిల్‌ ఫైట్‌లో తొలి ...

రన్నరప్ హరీందర్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
చాంప్ బోపన్న జంట   
సాక్షి
స్టుట్‌గార్ట్ (జర్మనీ) : నిలకడైన ఆటతీరుతో రాణించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది నాలుగో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి అతను మెర్సిడెస్ కప్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 5-7, 6-2, 10-7తో మూడో సీడ్ అలెగ్జాండర్ పెయా ...

మెర్సిడెజ్‌ కప్‌లో బోపన్న-మెర్జియా జోడీకి టైటిల్‌   ఆంధ్రజ్యోతి
స్టుట్‌గార్ట్‌ ఓపెన్‌ విజేత బోపన్న జోడి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మసీదుల మరమ్మతులకు రూ.కోటి కేటాయించండి'   
సాక్షి
సాక్షి, సిటీ బ్యూరో : మహా నగరంలో పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని మసీదుల మరమ్మతులు,పెయింటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. కోటి నిధుల కేటాయించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. చారిత్రాత్మకమైన మక్కా మసీదు, నాంపల్లిలోని రాయల్ మసీదుల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రత్యేక నిధుల కోసం మరోక ప్రతిపాదన ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
ఆటగాళ్లకు లంచాలు: ఖండించిన పీబీసీ ఛైర్మన్   
thatsCricket Telugu
కరాచీ: గత నెలలో పాకిస్ధాన్‌లో పర్యటించడం కోసం జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ షహర్యార్ ఖాన్ శుక్రవారం ఖండించాడు. పాకిస్ధాన్‌లో పర్యటించనందుకు జింబాబ్వే జట్టు ఖర్చుల నిమిత్తం జింబాబ్వే బోర్డుకు రూ. 3.20 కోట్లు చెల్లించినట్టు ఆయన పేర్కొన్నాడు. కానీ, కొంత మంది ...

లంచం ఇవ్వలేదు   సాక్షి
జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు..!   ఆంధ్రజ్యోతి
ఆ వార్తల్లో నిజం లేదు   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వానొచ్చె.. పట్టు జారె.. డ్రా దిశగా భారత్ బంగ్లా ఏకైక టెస్ట్‌   
ఆంధ్రజ్యోతి
కఠిన పరీక్ష గురించి విన్నాం..! విషమ పరీక్షను చూశాం..! ఆఖరికి అగ్ని పరీక్షనూ ఎదుర్కొన్నాం..! కానీ, నీటి పరీక్ష ఎలా ఉంటుందో భారత ఆటగాళ్లు.. అభిమానులూ తొలిసారి రూచి చూస్తున్నారు..! నిమిషాలు.. గంటలు.. సెషన్లు.. రోజులు గడుస్తున్నా.. టీమిండియాను వాన వదలడం లేదు..! బంగ్లా గడ్డపై భారత్‌కు వరుణుడే ప్రధాన ప్రత్యర్థిలా మారాడు..! ప్రత్యర్థి ఆటగాళ్లతో ...

ఏం వానో...తరుముతున్నది!   సాక్షి
వెంటాడుతున్న వర్షం   Andhrabhoomi
డ్రా దిశగా...   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言