వెబ్ దునియా
చంద్రబాబుకు సొంతింటి కష్టాలు...! జీహెచ్ ఎంసి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం
వెబ్ దునియా
చంద్రబాబు పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటి దెబ్బ పడ్డ చందంగా తయారైంది. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఆయనకు సొంతింటి కష్టాలు వచ్చి పడ్డాయి. హైదరాబాద్ లో తాను నిర్మించుకుంటున్న ఇంటికి అనుమతి పొందలేదు. ముఖ్యమంత్రి కదా ఎవరు ఏం చేస్తారని దైర్యంతో అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెట్టారు. ఇది ప్రస్తుతం ...
అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతివ్వలేదుసాక్షి
అందుకే అనుమతివ్వలేదుప్రజాశక్తి
చంద్రబాబు ఇంటి నిర్మాణంకు అనుమతివ్వలేదు:జీహెచ్ఎంసీNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చంద్రబాబు పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటి దెబ్బ పడ్డ చందంగా తయారైంది. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఆయనకు సొంతింటి కష్టాలు వచ్చి పడ్డాయి. హైదరాబాద్ లో తాను నిర్మించుకుంటున్న ఇంటికి అనుమతి పొందలేదు. ముఖ్యమంత్రి కదా ఎవరు ఏం చేస్తారని దైర్యంతో అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెట్టారు. ఇది ప్రస్తుతం ...
అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతివ్వలేదు
అందుకే అనుమతివ్వలేదు
చంద్రబాబు ఇంటి నిర్మాణంకు అనుమతివ్వలేదు:జీహెచ్ఎంసీ
వెబ్ దునియా
కృష్ణా జలాల పంపిణీ... ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు
వెబ్ దునియా
కృష్ణా నదీ జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చాయి. వాటికి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా జలాల 811 టీఎంసీలలో ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే విధంగా పంపిణీ ఖరారు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ...
కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!సాక్షి
కేంద్రం చేతికి కృష్ణా జలాల నిర్వహణఆంధ్రజ్యోతి
కృష్ణా జలాలు: ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలుOneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కృష్ణా నదీ జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చాయి. వాటికి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా జలాల 811 టీఎంసీలలో ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే విధంగా పంపిణీ ఖరారు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ...
కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!
కేంద్రం చేతికి కృష్ణా జలాల నిర్వహణ
కృష్ణా జలాలు: ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు
వెబ్ దునియా
బాలికను రేప్ చేసి..! చంపేసి.. ట్రంకు పెట్టెలో కుక్కి.. ఆపై పరార్
వెబ్ దునియా
తన కూతరంతటి వయసు ఉంటుంది. ఏడేళ్ళ వయస్సు. అయినా ఆ కామాంధుడికి ఆమెలో రంభో ఊర్వసో కనిపించింది. చిరుతిళ్లు కొనుక్కుందామని దుకాణానికి వెళ్ళుతున్న బాలికపై కన్నేశాడో దుర్మార్గుడు ఇంటిలోకి పిలిచి నోరు కట్టేసి రేప్ చేశాడు. బయటకు వెళ్ళి అసలు విషయం బయట పడుతుందని చంపేసి ఓ ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. ఆపై ఏమి ఎరుగని వాడిలా నటించాడు.
రేప్ చేసి.. చంపేసి.. ట్రంకుపెట్టెలో కుక్కి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. హత్యఆంధ్రజ్యోతి
బాలిక రేప్, హత్యAndhrabhoomi
రేప్ చేసి బాలికను చంపేసి, శవాన్ని బీరావాలో దాచాడుOneindia Telugu
సాక్షి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన కూతరంతటి వయసు ఉంటుంది. ఏడేళ్ళ వయస్సు. అయినా ఆ కామాంధుడికి ఆమెలో రంభో ఊర్వసో కనిపించింది. చిరుతిళ్లు కొనుక్కుందామని దుకాణానికి వెళ్ళుతున్న బాలికపై కన్నేశాడో దుర్మార్గుడు ఇంటిలోకి పిలిచి నోరు కట్టేసి రేప్ చేశాడు. బయటకు వెళ్ళి అసలు విషయం బయట పడుతుందని చంపేసి ఓ ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. ఆపై ఏమి ఎరుగని వాడిలా నటించాడు.
రేప్ చేసి.. చంపేసి.. ట్రంకుపెట్టెలో కుక్కి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య
బాలిక రేప్, హత్య
రేప్ చేసి బాలికను చంపేసి, శవాన్ని బీరావాలో దాచాడు
వెబ్ దునియా
హైదరాబాద్లో సెక్షన్ 8.. గవర్నర్ నోట్.. కేంద్రం అనుమతే తరువాయి?
వెబ్ దునియా
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరకు సెక్షన్ 8ను చుట్టుముట్టింది. ఉమ్మడి రాజధానిలో అధికారాలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారిన గవర్నర్ నరసింహన్... కేంద్రం సూచనల మేరకు సెక్షన్-8పై దృష్టిసారించినట్టు సమాచారం. ఇందులోభాగంగా.. 'ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, చట్టపరమైన కీలక చర్యలపై నన్ను సంప్రదించకుండా ఎలాంటి ...
హైదరాబాద్లో సెక్షన్ 8.. గవర్నర్ సిఫారసు కేసీఆర్ సీరియస్.. న్యాయపోరాటానికి హెచ్చరికఆంధ్రజ్యోతి
సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?సాక్షి
ఓటుకు నోటు, సెక్షన్ 8: టీడీపీ దాడి, గవర్నర్కు టీఆర్ఎస్ బాసటOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరకు సెక్షన్ 8ను చుట్టుముట్టింది. ఉమ్మడి రాజధానిలో అధికారాలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారిన గవర్నర్ నరసింహన్... కేంద్రం సూచనల మేరకు సెక్షన్-8పై దృష్టిసారించినట్టు సమాచారం. ఇందులోభాగంగా.. 'ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, చట్టపరమైన కీలక చర్యలపై నన్ను సంప్రదించకుండా ఎలాంటి ...
హైదరాబాద్లో సెక్షన్ 8.. గవర్నర్ సిఫారసు కేసీఆర్ సీరియస్.. న్యాయపోరాటానికి హెచ్చరిక
సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?
ఓటుకు నోటు, సెక్షన్ 8: టీడీపీ దాడి, గవర్నర్కు టీఆర్ఎస్ బాసట
Oneindia Telugu
చాలు, ఆపండి!: సీఎంలకు కేంద్రమంత్రి, కేటీఆర్తో కేసీఆర్కు సంకేతాలు?
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ...
ఇంక చాలు ఆపండి.. రెండు రాష్ట్రాలతో కేంద్రం వివాదం పెంచుకోవద్దని కేసీఆర్కు ...ఆంధ్రజ్యోతి
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?వెబ్ దునియా
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ...
ఇంక చాలు ఆపండి.. రెండు రాష్ట్రాలతో కేంద్రం వివాదం పెంచుకోవద్దని కేసీఆర్కు ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్
సాక్షి
మత్తయ్య అరెస్ట్పై హైకోర్టు స్టే
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా ...
మత్తయ్యకు ఊరటAndhrabhoomi
మత్తయ్య అరెస్టుపై 24 వరకు హైకోర్టు స్టేNamasthe Telangana
హైకోర్టులో మత్తయ్యకు ఊరటప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా ...
మత్తయ్యకు ఊరట
మత్తయ్య అరెస్టుపై 24 వరకు హైకోర్టు స్టే
హైకోర్టులో మత్తయ్యకు ఊరట
సాక్షి
ఆగస్టులో పట్టిసీమ ట్రయల్
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జూలై నెలాఖరుకు పంప్హౌస్ పనులు పూర్తి చేయడంతోపాటు ఆగస్టు 15కు ట్రయల్ రన్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించి ఇటుకలకోటలో జరుగుతున్న పైపులైన్ ...
ఆగస్టు 15 కల్లా కృష్ణా డెల్టాకు నీళ్లుసాక్షి
పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు నో కామెట్, పట్టిసీమపైనే...Oneindia Telugu
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆగస్టులో ట్రయల్రన్ : సీఎం చంద్రబాబుఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
తెలుగువన్
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జూలై నెలాఖరుకు పంప్హౌస్ పనులు పూర్తి చేయడంతోపాటు ఆగస్టు 15కు ట్రయల్ రన్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించి ఇటుకలకోటలో జరుగుతున్న పైపులైన్ ...
ఆగస్టు 15 కల్లా కృష్ణా డెల్టాకు నీళ్లు
పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు నో కామెట్, పట్టిసీమపైనే...
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆగస్టులో ట్రయల్రన్ : సీఎం చంద్రబాబు
Oneindia Telugu
'సెటిలర్స్'పై కేసీఆర్ కుట్ర: దానం, చంద్రబాబు దరఖాస్తుపై సోమేష్
Oneindia Telugu
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, దీని ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మెజార్టీ వచ్చే వార్డుల విభజన జరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ గురువారం ఆరోపించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం దానం మాట్లాడారు ...
సోమేష్పై గవర్నర్కు గ్రేటర్ కాంగ్రెస్ ఫిర్యాదుఆంధ్రజ్యోతి
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'సాక్షి
గ్రేటర్ కమిషనర్ ను తొలగించాలిNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, దీని ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మెజార్టీ వచ్చే వార్డుల విభజన జరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ గురువారం ఆరోపించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం దానం మాట్లాడారు ...
సోమేష్పై గవర్నర్కు గ్రేటర్ కాంగ్రెస్ ఫిర్యాదు
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'
గ్రేటర్ కమిషనర్ ను తొలగించాలి
సాక్షి
గవర్నర్ ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు: పల్లె
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్కు పడుతుందంటూ ...
కేసీఆర్.. ఓ దుర్యోధనుడు!ఆంధ్రజ్యోతి
ధృతరాష్ట్రుడిలా గవర్నర్Andhrabhoomi
కెసిఆర్ దుర్యోధనుడి వంటి వ్యక్తిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్కు పడుతుందంటూ ...
కేసీఆర్.. ఓ దుర్యోధనుడు!
ధృతరాష్ట్రుడిలా గవర్నర్
కెసిఆర్ దుర్యోధనుడి వంటి వ్యక్తి
సాక్షి
'కేసీఆర్ దొరకని దొంగ'
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దొరకని దొంగని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ తప్పిదాలపై రాష్ట్రపతికి ...
తోడు దొంగలు : బాబు దొరికాడు - కేసీఆర్ దొరకలేదు : భట్టి విక్రమార్కవెబ్ దునియా
కేసీఆర్ దొరకని దొంగ.. భట్టితెలుగువన్
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ దొంగలే: భట్టి విక్రమార్కప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దొరకని దొంగని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ తప్పిదాలపై రాష్ట్రపతికి ...
తోడు దొంగలు : బాబు దొరికాడు - కేసీఆర్ దొరకలేదు : భట్టి విక్రమార్క
కేసీఆర్ దొరకని దొంగ.. భట్టి
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ దొంగలే: భట్టి విక్రమార్క
沒有留言:
張貼留言