పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక : బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
వెబ్ దునియా
రాజకీయ నాయకులు హద్దులుదాటుతున్నారు. మాటలతూటాలు పేల్చుతున్నారు. మొన్నటికిమొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోశారు. టీఎంసీ కార్యకర్తల వైపు ఎవరైనా కొన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తానని, చేయ్యెత్తితో ఎత్తిన చేయిని ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రాజకీయ నాయకులు హద్దులుదాటుతున్నారు. మాటలతూటాలు పేల్చుతున్నారు. మొన్నటికిమొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోశారు. టీఎంసీ కార్యకర్తల వైపు ఎవరైనా కొన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తానని, చేయ్యెత్తితో ఎత్తిన చేయిని ...
సాక్షి
ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన రైలు
సాక్షి
ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం ...
ఫ్లాట్ఫాం పైకి దూసుకొచ్చిన లోకల్ ట్రైన్(వీడియో)Oneindia Telugu
లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ ఎక్కింది!ఆంధ్రజ్యోతి
ముంబయి చర్చిగేట్ స్టేషన్లో ప్రమాదంAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం ...
ఫ్లాట్ఫాం పైకి దూసుకొచ్చిన లోకల్ ట్రైన్(వీడియో)
లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ ఎక్కింది!
ముంబయి చర్చిగేట్ స్టేషన్లో ప్రమాదం
సాక్షి
ప్రజా జీవితంలో పారదర్శకత అవసరం: అద్వానీ
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే వారు ఎవరైనా పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలకు పరోక్షంగా ...
ఆరోపణలొస్తే రాజీనామా: అద్వానీ, రాజేకు పెద్దలు నో!Oneindia Telugu
అద్వానీ వ్యాఖ్యల అంతరార్ధమేమి?ప్రజాశక్తి
ఏదీ.. రాజధర్మం?Andhrabhoomi
వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే వారు ఎవరైనా పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలకు పరోక్షంగా ...
ఆరోపణలొస్తే రాజీనామా: అద్వానీ, రాజేకు పెద్దలు నో!
అద్వానీ వ్యాఖ్యల అంతరార్ధమేమి?
ఏదీ.. రాజధర్మం?
ఆంధ్రజ్యోతి
ఎస్పీ నేత కోళ్ల కేసు ఏమైంది... పోలీసులకు యూపీ గవర్నర్ కార్యాలయం ఫోన్
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సమాజ్వాదీ పార్టీ నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. వీరి అధికారం ముందు ఏకంగా గవర్నర్ కార్యాలయం కూడా తలొగ్గాల్సి వస్తోంది. దీనికి నిదర్శనం తాజాగా ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ కేసు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాంపూర్లోని మొహల్లా బంగ్లాకు చెందిన ఒక ఎస్పీ నేతకు చెందిన డజను ...
మంత్రిగారి గేదెలను వెతికారు..ఆంధ్రజ్యోతి
కోళ్లు పోతే పోలీసులు వెదుకుతారాNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సమాజ్వాదీ పార్టీ నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. వీరి అధికారం ముందు ఏకంగా గవర్నర్ కార్యాలయం కూడా తలొగ్గాల్సి వస్తోంది. దీనికి నిదర్శనం తాజాగా ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ కేసు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాంపూర్లోని మొహల్లా బంగ్లాకు చెందిన ఒక ఎస్పీ నేతకు చెందిన డజను ...
మంత్రిగారి గేదెలను వెతికారు..
కోళ్లు పోతే పోలీసులు వెదుకుతారా
Andhrabhoomi
ప్రధాని వారణాసి పర్యటన రద్దు ( భారీ వర్షాలే కారణం)
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 28: తన నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాని కార్యాలయం నుంచి టెలిఫోన్లో సమాచారం అందినట్లు డివిజనల్ కమిషనర్ ఆర్.ఎం.శ్రీవాత్సవ తెలిపారు. శనివారం రాత్రి నుంచి నిరంతరంగా వర్షం ...
మోదీ వారణాసి పర్యటన రద్దుసాక్షి
ప్రధాని వారణాసి పర్యటన రద్దుఆంధ్రజ్యోతి
మోడీ వారణాసి పర్యటన వాయిదాNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 28: తన నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాని కార్యాలయం నుంచి టెలిఫోన్లో సమాచారం అందినట్లు డివిజనల్ కమిషనర్ ఆర్.ఎం.శ్రీవాత్సవ తెలిపారు. శనివారం రాత్రి నుంచి నిరంతరంగా వర్షం ...
మోదీ వారణాసి పర్యటన రద్దు
ప్రధాని వారణాసి పర్యటన రద్దు
మోడీ వారణాసి పర్యటన వాయిదా
వెబ్ దునియా
అద్భుతంగా పనిచేశాం... 2016లోనూ గెలుపు మాదే : మమతా బెనర్జీ
వెబ్ దునియా
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దీనికి కారణం తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేయడమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అందువల్ల 2016లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆమె జోస్యం చెప్పారు.
2016లోనూ గెలుపు మాదేAndhrabhoomi
బెంగాల్లో మేమే గెలుస్తాం : మమతNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దీనికి కారణం తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేయడమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అందువల్ల 2016లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆమె జోస్యం చెప్పారు.
2016లోనూ గెలుపు మాదే
బెంగాల్లో మేమే గెలుస్తాం : మమత
Oneindia Telugu
రూ. 100 కోట్ల పాము విషం సీజ్: ఆరుగురి అరెస్ట్
Oneindia Telugu
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో రూ.100 కోట్లు విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బైకుంతాపూర్ పరిధిలోని అటవీశాఖాధికారి సంజయ్దత్తా ఈ మేరకు వివరాలను తెలిపారు. అటవీ ప్రాంతంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న ఆరుగురిని తనిఖీ చేయగా వారి ...
వంద కోట్ల పాము విషం స్శాధీనం!News Articles by KSR
వంద కోట్ల విలువైన పాము విషం పట్టివేతఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో రూ.100 కోట్లు విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బైకుంతాపూర్ పరిధిలోని అటవీశాఖాధికారి సంజయ్దత్తా ఈ మేరకు వివరాలను తెలిపారు. అటవీ ప్రాంతంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న ఆరుగురిని తనిఖీ చేయగా వారి ...
వంద కోట్ల పాము విషం స్శాధీనం!
వంద కోట్ల విలువైన పాము విషం పట్టివేత
Oneindia Telugu
ప్రేమించలేదని యువతి నగ్నచిత్రాలు నెట్లో పెట్టాడు
Oneindia Telugu
అగర్తాల: తనను ప్రేమించని కారణంగా మాజీ స్నేహితురాలి నగ్న చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన త్రిపురకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన అరూప్ దేవ్ అనే యువకుడికి ...
ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
అగర్తాల: తనను ప్రేమించని కారణంగా మాజీ స్నేహితురాలి నగ్న చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన త్రిపురకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన అరూప్ దేవ్ అనే యువకుడికి ...
ప్రేమ నిరాకరించిందని.. నగ్న చిత్రాలు పోస్ట్ చేశాడు
సాక్షి
ఆ కేసులో మరో నిందితుడు మరణించాడు
సాక్షి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(ఎంపీపీఈబీ) కుంభకోణంలోని మరో నిందితుడు చనిపోయాడు. గత రాత్రి తనకు ఛాతి నొప్పి ఉందని చెప్పిన నరేంద్ర సింగ్ తోమర్ ఇండోర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో నిందితులై ఉండి చనిపోయివారి సంఖ్య 24కు చేరింది. 2009లో ఎంపీపీఈబీ ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టు పరీక్ష ...
వ్యాపమ్ కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(ఎంపీపీఈబీ) కుంభకోణంలోని మరో నిందితుడు చనిపోయాడు. గత రాత్రి తనకు ఛాతి నొప్పి ఉందని చెప్పిన నరేంద్ర సింగ్ తోమర్ ఇండోర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో నిందితులై ఉండి చనిపోయివారి సంఖ్య 24కు చేరింది. 2009లో ఎంపీపీఈబీ ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టు పరీక్ష ...
వ్యాపమ్ కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల మృతి
వెబ్ దునియా
రక్షాబంధన్ కానుకగా చెల్లెమ్మలకు బీమా పాలసీలు ఇవ్వండి : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి ఆలోచన చేసినా అది విభిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపడుతున్న పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో మేలుచేసేవిగా ఉన్నాయి. స్వచ్ఛభారత్ వల్ల మురికివాడలు పరిశుభ్రవాడలుగా మారుతున్నాయి. జన్ధన్తో అనేక కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతా భాగ్యం దక్కింది. ఇపుడు జన్ సురక్షా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి ఆలోచన చేసినా అది విభిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపడుతున్న పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో మేలుచేసేవిగా ఉన్నాయి. స్వచ్ఛభారత్ వల్ల మురికివాడలు పరిశుభ్రవాడలుగా మారుతున్నాయి. జన్ధన్తో అనేక కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతా భాగ్యం దక్కింది. ఇపుడు జన్ సురక్షా ...
沒有留言:
張貼留言