2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి   
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...

నైజీరియాలో ఆత్మాహుతి బాంబర్ల దాడి... 30 మంది మృతి   వెబ్ దునియా
నైజీరియాలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మాహుతి దాడి   ప్రజాశక్తి
నైజీరియాలో ఆత్మాహుతి పేలుళ్లు: 30మంది మృతి   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్ఫీ పిచ్చి... స్నేహితుడి తలకు తుపాకి గురిపెట్టిన 15 ఏళ్ల బాలుడు... కాల్చి చంపిన ...   
వెబ్ దునియా
సెల్ఫీల పిచ్చి ఇటీవలి కాలంలో ముదురుతోంది. పాకిస్తాన్ లోని లాహోరులో 15 ఏళ్ల బాలుడు సెల్ఫీ కోసం తన మిత్రుడు తలకు ఓ బొమ్మ తుపాకిని గురి పెట్టాడు. అలా తుపాకిని గురిపెట్టి ఉంచి ఫోటోలపై ఫోటోలు తీసుకున్నారు. అంతేకాదు.. ఆ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టి తమాషా చేసుకున్నారు. కానీ ఈ ఫోటోలను ఓ పోలీస్ ఆఫీసర్ చూశాడు. దాన్ని సీరియస్ గా ...

సెల్ఫీ ఖరీదు ప్రాణం..!   సాక్షి
సెల్ఫీ తీసుకుంటుండగా కాల్చి చంపిన పోలీసు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐఎస్ ఘాతుకం: ఉపవాసం ఉండలేదని ఉరితీశారు   
Oneindia Telugu
బీరూట్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన అరాచకాలను కొనసాగిస్తోంది. రంజాన్ వేళ్లల్లో ఉపవాసం ఉండలేదని ఆగ్రహించిన.. ఉగ్రవాదులు ఓ ఇద్దరు యువకులను ఉరితీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ దారుణ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్ లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం ...

ఆకలికి తాళలేక భోజనం చేశారని.. ఉగ్రవాదులు ఉరితీశారు   ఆంధ్రజ్యోతి
రంజాన్ మాసం: పగటిపూట తిన్నారని.. బాలలను ఉరేసిన ఉగ్రవాదులు   వెబ్ దునియా
ఉపవాసం ఉండలేదని ఇద్దరు యువకులను ఉరితీసిన ఐఎస్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పాక్‌పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి   
సాక్షి
న్యూయార్క్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ జకీర్ రెహమాన్ లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్యను కోరుతూ ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ చేసిన డిమాండ్‌కు చైనా అడ్డుకట్ట వేసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ అభ్యర్థన మేరకు ఐరాస ఆంక్షల కమిటీ ఇక్కడ ...

ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్‌ దేశం...   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒబామా ఇఫ్తార్ విందు   
సాక్షి
వాషింగ్టన్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ ముస్లింలతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తోసహా పలు ఇస్లామిక్ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఏ మతానికి చెందిన వారినైనా లక్ష్యంగా ...

అమెరికన్లు ఎవరినీ లక్ష్యంగా చేసుకోరు: ఇఫ్తార్ విందులో ఒబామా   వెబ్ దునియా
ముస్లింలకు ఇఫ్తార్ విందిచ్చిన ఒబామా   Namasthe Telangana
శ్వేతసౌధంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు : ఒబామా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎలుకా మజాకా: విమానాన్ని నిలిపేసింది   
Oneindia Telugu
లండన్: చిన్న చిట్టెలుక ఒక విమాన ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఎవ్వరికి చిక్కకుండా చుక్కలు చూపించింది. విమానంలోని క్యాబిన్ మొత్తం పరుగులు తీస్తూ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతే విమాన ప్రయాణం పూర్తిగా రద్దు చేశారు. అధికారుల కథనం మేరకు - లండన్ లోని బర్మింగ్ హామ్ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ ...

చిన్న ఎలుక.. విమానాన్నే ఆపేసింది!   సాక్షి
విమానాన్ని ఆపిన ఎలుక   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
దక్షిణ టోక్యోలో భారీ భూకంపం   
సాక్షి
టోక్యో (జపాన్): జపాన్ రాజధాని టోక్యో దక్షిణ భాగంలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9 గా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒగాసవారా ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ శాఖ పేర్కొంది. సునామీ వంటి హెచ్చరికలు మాత్రం ఇప్పటివరకు జారీకాలేదు. సుముద్ర ...

టోక్యోలో భారీ భూకంపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనంపై దాడి.. ఆరుగురు ఉగ్రవాదుల హతం   
వెబ్ దునియా
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఆ దేశ పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు బాంబు దాడులతో దాడిచేసి భయానక వాతావరణం సృష్టించారు. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు తీవ్రవాదుల దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ...

అఫ్ఘాన్‌ అగ్నిగుండం   ఆంధ్రజ్యోతి
అఫ్గాన్‌లో తాలిబన్ల పంజా   Andhrabhoomi
ఆఫ్ఘన్‌ పార్లమెంటుపై దాడి   ప్రజాశక్తి
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యోగా మతపరమైంది కాదు: సుష్మ   
సాక్షి
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు.
యోగాకు జాతి, మతం లేదు: సుష్మా స్వరాజ్   ఆంధ్రజ్యోతి
కనీవినీ ఎరుగని ఉత్సాహం   Andhrabhoomi
ప్రపంచానికి భారత్ అపురూప కానుక యోగా   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కోపా అమెరికా కప్‌ క్వార్టర్స్‌లో బ్రెజిల్‌   
ఆంధ్రజ్యోతి
శాంటియాగో: స్టార్‌ ఆటగాడు నెమార్‌ లేకపోయినా కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌-సి పోరులో భాగంగా వెనిజులాతో ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-1తో విజయం సాధించింది. బ్రెజిల్‌ తరఫున తియాగో సిల్వ, రాబెర్టో ఫిర్మినో చెరో గోల్‌ సాధించి జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. వెనిజులా తరఫున 84వ నిమిషంలో ...

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్   సాక్షి
కోపా అమెరికా ఫుట్‌బాల్ క్వార్టర్స్‌కు బ్రెజిల్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言