Oneindia Telugu
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్ జనరల్ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశంఆంధ్రజ్యోతి
ఇక్కడి సంస్థలన్నీ మావే: తెలంగాణ సర్కారుసాక్షి
సంస్థలన్నీ తెలంగాణవేAndhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్ జనరల్ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశం
ఇక్కడి సంస్థలన్నీ మావే: తెలంగాణ సర్కారు
సంస్థలన్నీ తెలంగాణవే
తెలుగువన్
సెక్షన్: 8పై కేంద్రం నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం?
తెలుగువన్
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం ...
పరాకాష్టకు ఏపీ కుట్రలు!Namasthe Telangana
సెక్షన్ 8పై చంద్రబాబుకు షాక్: నిన్న వెంకయ్య, తాజాగా సదానందOneindia Telugu
'గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'సాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం ...
పరాకాష్టకు ఏపీ కుట్రలు!
సెక్షన్ 8పై చంద్రబాబుకు షాక్: నిన్న వెంకయ్య, తాజాగా సదానంద
'గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
సాక్షి
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ
సాక్షి
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని 'భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ...
ఓల్వో బస్సులో ఆరు కిలోల బంగారం మాయంAndhrabhoomi
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కిలోల బంగారు నగల చోరీప్రజాశక్తి
కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నాOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని 'భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ...
ఓల్వో బస్సులో ఆరు కిలోల బంగారం మాయం
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కిలోల బంగారు నగల చోరీ
కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా
వెబ్ దునియా
ఆడియో.. వీడియో టేపులను మాకు అప్పగించండి... ఎన్నికల సంఘం
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా జరిగిన వ్యవహారం కాబట్టి టేపులు, పత్రాల నకళ్లు అవసరమని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీదేవసేన అల్లంరాజు పేరుతో ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ...
రంగంలోకి ఈసీసాక్షి
రేవంత్ కేసు: ఆ టేపులు మాకివ్వండి కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం మెమోఆంధ్రజ్యోతి
ఆ టేపులు మాకివ్వండిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా జరిగిన వ్యవహారం కాబట్టి టేపులు, పత్రాల నకళ్లు అవసరమని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీదేవసేన అల్లంరాజు పేరుతో ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ...
రంగంలోకి ఈసీ
రేవంత్ కేసు: ఆ టేపులు మాకివ్వండి కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం మెమో
ఆ టేపులు మాకివ్వండి
సాక్షి
గవర్నర్ గారూ.. అక్కడేం జరుగుతోంది.? నేడు రాజనాథ్ తో నరసింహన్ భేటీ
వెబ్ దునియా
తెలుగురాష్ట్రాల పోరు మరోమారు ఢిల్లీకి చేరనుంది. తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కేంద్రం ఢిల్లీకి పిలుచుకుంది. అక్కడ పరిస్థితులను వివరించడానికి గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో మండుతున్న ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 ...
నేడు రాజ్నాథ్తో గవర్నర్ భేటీసాక్షి
గవర్నర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన నేడు రాజ్నాథ్తో భేటీ.. సెక్షన్ 8పై స్పష్టత కోరే అవకాశం ...ఆంధ్రజ్యోతి
ఇవాళ కేంద్ర హోంమంత్రితో భేటీ కానున్న గవర్నర్Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగురాష్ట్రాల పోరు మరోమారు ఢిల్లీకి చేరనుంది. తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కేంద్రం ఢిల్లీకి పిలుచుకుంది. అక్కడ పరిస్థితులను వివరించడానికి గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో మండుతున్న ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 ...
నేడు రాజ్నాథ్తో గవర్నర్ భేటీ
గవర్నర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన నేడు రాజ్నాథ్తో భేటీ.. సెక్షన్ 8పై స్పష్టత కోరే అవకాశం ...
ఇవాళ కేంద్ర హోంమంత్రితో భేటీ కానున్న గవర్నర్
వెబ్ దునియా
ఆంధ్రా విద్యార్థులను బస్సులో ఎక్కించుకోవద్దు : టీఎస్ ఆర్టీసీ అధికారుల ఆదేశం!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతి చిన్న విషయం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్-8ను అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి ఏపీలోకి వచ్చే టీఎస్ ...
విద్యార్థులకూ సెగ: తెలంగాణ ఆర్టీసీలో ఏపీ స్టూడెంట్స్కి నో, ఆందోళనOneindia Telugu
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం ఏపీ విద్యార్థులను ఎక్కించుకోని టి.ఆర్టీసీ ...ఆంధ్రజ్యోతి
ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీతెలుగువన్
Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతి చిన్న విషయం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్-8ను అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి ఏపీలోకి వచ్చే టీఎస్ ...
విద్యార్థులకూ సెగ: తెలంగాణ ఆర్టీసీలో ఏపీ స్టూడెంట్స్కి నో, ఆందోళన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం ఏపీ విద్యార్థులను ఎక్కించుకోని టి.ఆర్టీసీ ...
ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీ
Oneindia Telugu
డ్రామాలు ఆపండి: గణేశ్, చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గణేశ్గుప్తా తీవ్రంగా మండిపడ్డారు. ఇక డ్రామాలు ఆపి.. ఈ కేసులో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి అరెస్టు అయితేనే శాంతిభద్రతలు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు ...
ఏపీ సీఎం, మంత్రులపై కేసు నమోదుకు ఆదేశంసాక్షి
చంద్రబాబుపై కేసు నమోదుNamasthe Telangana
చంద్రబాబు, మంత్రులపై కేసుAndhrabhoomi
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గణేశ్గుప్తా తీవ్రంగా మండిపడ్డారు. ఇక డ్రామాలు ఆపి.. ఈ కేసులో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి అరెస్టు అయితేనే శాంతిభద్రతలు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు ...
ఏపీ సీఎం, మంత్రులపై కేసు నమోదుకు ఆదేశం
చంద్రబాబుపై కేసు నమోదు
చంద్రబాబు, మంత్రులపై కేసు
వెబ్ దునియా
సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ...
సెక్షన్ 5, 8ల అమలుకు ఆదేశించండి.... హైకోర్టులో మరో పిటీషన్వెబ్ దునియా
సెక్షన్ 8 అమలు చేయాల్సిందే : ముద్దు కృష్ణమఆంధ్రజ్యోతి
హైకోర్టుకు ఎక్కిన సెక్షన్ 8News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ...
సెక్షన్ 5, 8ల అమలుకు ఆదేశించండి.... హైకోర్టులో మరో పిటీషన్
సెక్షన్ 8 అమలు చేయాల్సిందే : ముద్దు కృష్ణమ
హైకోర్టుకు ఎక్కిన సెక్షన్ 8
Oneindia Telugu
'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు ...
మాకు సంబంధంలేదు: టీడీపీపై కిషన్, సెక్షన్8 సహా తేల్చేసిన బీజేపీOneindia Telugu
ప్రస్తుతం సెక్షన్-8 అవసరం లేదు: కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి
సెక్షన్ 8 అమలు చేస్తే ఉద్రిక్తత- కిషన్ రెడ్డి వాదనNews Articles by KSR
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు ...
మాకు సంబంధంలేదు: టీడీపీపై కిషన్, సెక్షన్8 సహా తేల్చేసిన బీజేపీ
ప్రస్తుతం సెక్షన్-8 అవసరం లేదు: కిషన్రెడ్డి
సెక్షన్ 8 అమలు చేస్తే ఉద్రిక్తత- కిషన్ రెడ్డి వాదన
సాక్షి
ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ఉదయ్సింహ
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 25: ఓటుకు నోటు కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉదయ్ సింహను రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఎసిబి అధికారులు నాగోల్లోని ఉదయ్ సింహ ఇంట్లో జరిపిన దాడుల్లో విదేశీ మద్యం బాటిళ్లు దొరికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో ఎక్సైజ్ అధికారులు ఉదయ్సింహపై 34ఎ ...
ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉదయ సింహసాక్షి
ఎక్సైజ్ అధికారుల కస్టడీకి ఉదయ్సింహఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 25: ఓటుకు నోటు కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉదయ్ సింహను రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఎసిబి అధికారులు నాగోల్లోని ఉదయ్ సింహ ఇంట్లో జరిపిన దాడుల్లో విదేశీ మద్యం బాటిళ్లు దొరికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో ఎక్సైజ్ అధికారులు ఉదయ్సింహపై 34ఎ ...
ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉదయ సింహ
ఎక్సైజ్ అధికారుల కస్టడీకి ఉదయ్సింహ
沒有留言:
張貼留言