Teluguwishesh
ప్రపంచంలోనే మొదటి రోబోల పెళ్లి
Teluguwishesh
ఇక నుండి మనుషులే కాదు.. రోబోలు కూడా పెండ్లిండ్లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి రెండు రోబోలకు జపాన్లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. టోక్యోకు చెందిన మేవా డెన్కీ అనే రోబోల తయారీ సంస్థ శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ఫ్రోయిస్ అనే మగ రోబోకు, యుకిరిని అనే ఆడ రోబోకు పెండ్లి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రెండురోజుల ముందే ...
ఆహా.. నా పెళ్ళియంట...! ఓహో... నా పెళ్ళియంట.. రోబోల పెళ్ళి సందడి...!!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
ఇక నుండి మనుషులే కాదు.. రోబోలు కూడా పెండ్లిండ్లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి రెండు రోబోలకు జపాన్లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. టోక్యోకు చెందిన మేవా డెన్కీ అనే రోబోల తయారీ సంస్థ శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ఫ్రోయిస్ అనే మగ రోబోకు, యుకిరిని అనే ఆడ రోబోకు పెండ్లి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రెండురోజుల ముందే ...
ఆహా.. నా పెళ్ళియంట...! ఓహో... నా పెళ్ళియంట.. రోబోల పెళ్ళి సందడి...!!
సాక్షి
కాలగర్భంలోకి చైనా వాల్!
సాక్షి
బీజింగ్: శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా నిలుస్తూ వచ్చిన చరిత్రాత్మక చైనా గోడ కాలగర్భంలో కలిసిపోతుందా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో నిర్మించిన గ్రేట్ చైనా వాల్ క్రమేపీ అంతరించిపోతోంది. ఇప్పటికే ఈ చైనా వాల్ 30 శాతం మేర కుదించుకుపోయినట్లు తాజాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ...
చైనా వాల్ కనుమరుగు కానున్నదా....యునెస్కో ఏం చెబుతోంది...?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా నిలుస్తూ వచ్చిన చరిత్రాత్మక చైనా గోడ కాలగర్భంలో కలిసిపోతుందా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో నిర్మించిన గ్రేట్ చైనా వాల్ క్రమేపీ అంతరించిపోతోంది. ఇప్పటికే ఈ చైనా వాల్ 30 శాతం మేర కుదించుకుపోయినట్లు తాజాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ...
చైనా వాల్ కనుమరుగు కానున్నదా....యునెస్కో ఏం చెబుతోంది...?
సాక్షి
సెల్ఫీ స్టిక్స్పై డిస్నీ నిషేధం..
సాక్షి
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ వరల్డ్ పార్కుల్లోకి సెల్ఫీ స్టిక్స్ని అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. అనేక దేశాల్లో డిస్నీ వరల్డ్కి చెందిన వినోద కేంద్రాలున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలను సైతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్కుల్లో సందర్శకుల భద్రతా కారణాల రీత్యా సెల్ఫీ స్టిక్స్ని ...
డిస్నీ వరల్డ్లో సెల్ఫీ స్టిక్లు నిషేధం... సెల్ఫీలు తీసుకోవచ్చు...వెబ్ దునియా
డిస్నీ వరల్డ్లో సెల్ఫీస్టిక్స్కు నో ఎంట్రీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ వరల్డ్ పార్కుల్లోకి సెల్ఫీ స్టిక్స్ని అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. అనేక దేశాల్లో డిస్నీ వరల్డ్కి చెందిన వినోద కేంద్రాలున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలను సైతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్కుల్లో సందర్శకుల భద్రతా కారణాల రీత్యా సెల్ఫీ స్టిక్స్ని ...
డిస్నీ వరల్డ్లో సెల్ఫీ స్టిక్లు నిషేధం... సెల్ఫీలు తీసుకోవచ్చు...
డిస్నీ వరల్డ్లో సెల్ఫీస్టిక్స్కు నో ఎంట్రీ
సాక్షి
ఈ రోజు సెకను అదనం
సాక్షి
వాషింగ్టన్: మామూలుగా రోజుకు 24 గంటలు. అయితే ఈ రోజు(జూన్ 30)కు మాత్రం ఒక సెకన్ అదనంగా చేరనుంది. భూమి స్వయం ప్రదక్షిణ సమయం తగ్గుతుండడంతో ఈ లీప్ సెకనును కలుపుతున్నట్లు నాసాకు చెందిన గొడార్డ్ స్పేస్ ఫైట్ సెంటర్ శాస్త్రవేత్త డేనియల్ మాక్మిలన్ తెలిపారు. జూన్ 30కి సాధారణంగా ఉండాల్సిన 86,400 సెకన్లకు ఒక సెకను కలిపి 86,401 సెకన్లుగా ...
ఆ రోజు మీ వాచీలో ఒక్క సెకెను పెంచుకోండిఆంధ్రజ్యోతి
ఈ జూన్ 30కి ఓ సెకను తోడు!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: మామూలుగా రోజుకు 24 గంటలు. అయితే ఈ రోజు(జూన్ 30)కు మాత్రం ఒక సెకన్ అదనంగా చేరనుంది. భూమి స్వయం ప్రదక్షిణ సమయం తగ్గుతుండడంతో ఈ లీప్ సెకనును కలుపుతున్నట్లు నాసాకు చెందిన గొడార్డ్ స్పేస్ ఫైట్ సెంటర్ శాస్త్రవేత్త డేనియల్ మాక్మిలన్ తెలిపారు. జూన్ 30కి సాధారణంగా ఉండాల్సిన 86,400 సెకన్లకు ఒక సెకను కలిపి 86,401 సెకన్లుగా ...
ఆ రోజు మీ వాచీలో ఒక్క సెకెను పెంచుకోండి
ఈ జూన్ 30కి ఓ సెకను తోడు!
Oneindia Telugu
కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహాం: ఆవిష్కరించనున్న వెంకయ్య
Oneindia Telugu
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని జులై 5న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 29న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. NTR 8 Foot statue to be installed in California Park. జులై 1న వాషింగ్టన్ డీసీలో నిర్వహించే ...
కాలిఫోర్నియా పార్కులో జులై 5న అన్నయ్య విగ్రహావిష్కరణ: వెంకయ్య చేతుల మీదుగా..వెబ్ దునియా
అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాం.. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరణతెలుగువన్
జులై 5న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని జులై 5న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 29న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. NTR 8 Foot statue to be installed in California Park. జులై 1న వాషింగ్టన్ డీసీలో నిర్వహించే ...
కాలిఫోర్నియా పార్కులో జులై 5న అన్నయ్య విగ్రహావిష్కరణ: వెంకయ్య చేతుల మీదుగా..
అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాం.. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరణ
జులై 5న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
వెబ్ దునియా
అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కొన్ని సెకన్లకే.. భారీ శబ్దంతో..
వెబ్ దునియా
అమెరికాలో స్పేస్ ఎక్స్ అనే సంస్థకు చెందిన రాకెట్ ఒకటి అంతరిక్షంలోకి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఆకాశంలో భారీ శబ్దంతో పేలిపోయింది. ఫోరిడా రాష్ట్రంలో ఉన్న రాకెట్ కేంద్రంలో నుంచి అంతరిక్షంలోకి ఫాల్కాన్ 9 అనే రాకెట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఎప్పటిలానే కౌండౌన్ ముగిసిన తర్వాత ఆకాశంలోకి దూసుకెళ్లిన ఫాల్కాన్ 9 రాకెట్ కొన్ని సెకన్లకే ...
ప్రయోగించిన సెకన్లకే పేలిపోయిన నాసా రాకెట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో స్పేస్ ఎక్స్ అనే సంస్థకు చెందిన రాకెట్ ఒకటి అంతరిక్షంలోకి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఆకాశంలో భారీ శబ్దంతో పేలిపోయింది. ఫోరిడా రాష్ట్రంలో ఉన్న రాకెట్ కేంద్రంలో నుంచి అంతరిక్షంలోకి ఫాల్కాన్ 9 అనే రాకెట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఎప్పటిలానే కౌండౌన్ ముగిసిన తర్వాత ఆకాశంలోకి దూసుకెళ్లిన ఫాల్కాన్ 9 రాకెట్ కొన్ని సెకన్లకే ...
ప్రయోగించిన సెకన్లకే పేలిపోయిన నాసా రాకెట్
Oneindia Telugu
దైవ నిర్ణయానికి విరుద్ధం: గే మ్యారేజ్పై బాబీ జిందాల్
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాల పైన తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడా, మగ వివాహాలు దైవ నిర్ణయాలు అని చెప్పారు. స్వలింగ ...
'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'సాక్షి
స్వలింగ సంపర్కులు ఎక్కడైనా వివాహం చేసుకోవచ్చు... అమెరికా కోర్టు సంచలన తీర్పువెబ్ దునియా
స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపుప్రజాశక్తి
Namasthe Telangana
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాల పైన తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడా, మగ వివాహాలు దైవ నిర్ణయాలు అని చెప్పారు. స్వలింగ ...
'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'
స్వలింగ సంపర్కులు ఎక్కడైనా వివాహం చేసుకోవచ్చు... అమెరికా కోర్టు సంచలన తీర్పు
స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు
ఏఐఐబీ బ్యాంక్ ఏర్పాటులో ముందడుగు
సాక్షి
బీజింగ్: చైనా నేతృత్వంలోని 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఏర్పాటు దిశలో ముందడుగు పడింది. బ్యాంకు చట్టబద్దతకు సంబంధించి ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై భారత్సహా 50 దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆసియా దేశాల్లో మౌలిక రంగం వృద్ధే లక్ష్యంగా ఈ ...
ఏఐఐబీపై సంతకాలు చేసిన 50 దేశాలుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనా నేతృత్వంలోని 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఏర్పాటు దిశలో ముందడుగు పడింది. బ్యాంకు చట్టబద్దతకు సంబంధించి ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై భారత్సహా 50 దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆసియా దేశాల్లో మౌలిక రంగం వృద్ధే లక్ష్యంగా ఈ ...
ఏఐఐబీపై సంతకాలు చేసిన 50 దేశాలు
ఆ ముగ్గురికీ ఐసీసీ క్లీన్ చిట్
ఆంధ్రజ్యోతి
దుబాయ్: లంచాలు అందుకున్నట్టు లలిత్ మోదీ ఆరోపించిన ఆ ముగ్గురు అంతర్జాతీయ క్రికెటర్లకు ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చింది. తమ దర్యాప్తులో క్రికెటర్లకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించక పోవడంతో ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలికినట్టేనని ఐసీసీ వర్గాల సమాచారం. 'ఒక వేళ క్రికెటర్లు అవినీతికి పాల్పడినట్టు ఏసీఎస్యూకు ఏమైనా సాక్ష్యాలు ...
ఆ ముగ్గురూ.. నిజాయితీపరులుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దుబాయ్: లంచాలు అందుకున్నట్టు లలిత్ మోదీ ఆరోపించిన ఆ ముగ్గురు అంతర్జాతీయ క్రికెటర్లకు ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చింది. తమ దర్యాప్తులో క్రికెటర్లకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించక పోవడంతో ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలికినట్టేనని ఐసీసీ వర్గాల సమాచారం. 'ఒక వేళ క్రికెటర్లు అవినీతికి పాల్పడినట్టు ఏసీఎస్యూకు ఏమైనా సాక్ష్యాలు ...
ఆ ముగ్గురూ.. నిజాయితీపరులు
సాక్షి
బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే కొండచరియల ప్రమాదంలో 14 మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. వరణుడి దెబ్బకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో భారీ వర్షాలు : 21మంది మృతిNamasthe Telangana
బంగ్లాదేశ్లో భారీ వర్షాలకు 21మంది మృతిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే కొండచరియల ప్రమాదంలో 14 మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. వరణుడి దెబ్బకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో భారీ వర్షాలు : 21మంది మృతి
బంగ్లాదేశ్లో భారీ వర్షాలకు 21మంది మృతి
沒有留言:
張貼留言