వెబ్ దునియా
నేరుగా నాతో కనెక్ట్ అవ్వండి... ప్రధాని మోదీ
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను విడుదల చేశారు. తన వివరాలతోపాటు తనతో కనెక్ట్ అయ్యే అవకాశం దీని ద్వారా కలుగుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తన డిజిటల్ ప్రచారాన్ని మరింత విస్తృత చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరుతోనే ఒక మొబైల్ ...
మొబైల్లో నాతో కనెక్ట్ అవ్వండి: మోదీసాక్షి
మోడీ పేరుతో మొబైల్ యాప్: విడుదల చేసిన ప్రధానిOneindia Telugu
'నరేంద్ర మోడీ మొబైల్ యాప్' విడుదలNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను విడుదల చేశారు. తన వివరాలతోపాటు తనతో కనెక్ట్ అయ్యే అవకాశం దీని ద్వారా కలుగుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తన డిజిటల్ ప్రచారాన్ని మరింత విస్తృత చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరుతోనే ఒక మొబైల్ ...
మొబైల్లో నాతో కనెక్ట్ అవ్వండి: మోదీ
మోడీ పేరుతో మొబైల్ యాప్: విడుదల చేసిన ప్రధాని
'నరేంద్ర మోడీ మొబైల్ యాప్' విడుదల
వెబ్ దునియా
రైతుకు ఊరట... మద్దతు ధరలలో పెంపు.. వరికి రూ. 50
వెబ్ దునియా
కేంద్రం రైతుకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ధాన్యం ధరలలో మార్పులు తీసుకు వచ్చింది. వివిధ ధాన్యాలకు మద్దతు ధరలు ప్రకటించింది. అయితే వరి మద్ధతు ధర ఆశించిన స్థాయిలో పెరగలేదు. వివరాలిలా ఉన్నాయి. వరి ధాన్యానికి మద్దతు ధరను కేవలం రూ. 50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలుకు ...
వరి 'మద్దతు' పెంపుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రం రైతుకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ధాన్యం ధరలలో మార్పులు తీసుకు వచ్చింది. వివిధ ధాన్యాలకు మద్దతు ధరలు ప్రకటించింది. అయితే వరి మద్ధతు ధర ఆశించిన స్థాయిలో పెరగలేదు. వివరాలిలా ఉన్నాయి. వరి ధాన్యానికి మద్దతు ధరను కేవలం రూ. 50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలుకు ...
వరి 'మద్దతు' పెంపు
వెబ్ దునియా
హోంశాఖ కార్యదర్శిని కేంద్రం రంగంలోకి దింపుతోందా...?
వెబ్ దునియా
తెలుగు రాష్ర్టాల మధ్య తగువును పరిష్కించేందుకు కేంద్రం తన ప్రతినిధులను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంపై గడిచిన రెండు రోజులుగా తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికితోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మరోవైపు దుమారం రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తెలుగు రాష్ర్టాల మధ్య తగువును పరిష్కించేందుకు కేంద్రం తన ప్రతినిధులను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంపై గడిచిన రెండు రోజులుగా తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికితోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మరోవైపు దుమారం రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ...
Oneindia Telugu
చెప్పుతో కొడతా!: ఎయిర్ హోస్టెస్తో ఎంపీ అనుచితంగా, తిట్లు(వీడియో)
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. పాట్నా నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని చెప్పినందుకు పప్పూ యాదవ్ తన పైన తిట్ల దండకం అందుకున్నాడని ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది.
వివాదంలో మరో ఎంపీసాక్షి
ఎయిర్ హోస్టెస్తో పప్పూయాదవ్ అనుచిత ప్రవర్తనఆంధ్రజ్యోతి
చిక్కుల్లో పప్పూ యాదవ్: ఎయిర్ హోస్టెస్తో అనుచిత ప్రవర్తన... అందుకే రచ్చ...వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. పాట్నా నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని చెప్పినందుకు పప్పూ యాదవ్ తన పైన తిట్ల దండకం అందుకున్నాడని ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది.
వివాదంలో మరో ఎంపీ
ఎయిర్ హోస్టెస్తో పప్పూయాదవ్ అనుచిత ప్రవర్తన
చిక్కుల్లో పప్పూ యాదవ్: ఎయిర్ హోస్టెస్తో అనుచిత ప్రవర్తన... అందుకే రచ్చ...
గ్రామాలు కూడా దాని వెనుకే పడుతున్నాయి
సాక్షి
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పట్టణ వాసులే కాదు.. గ్రామీణవాసులు కూడా దూసుకెళుతున్నారని ఓ సర్వే తెలిపింది. గ్రామీణ భారతంలో గత ఏడాది కాలంలో సామాజిక అనుసంధాన వేదికలు(ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వీచాట్, ఈమెయిల్..మొదలైనవి) ఉపయోగించే వారు వందశాతం పెరిగారని వెల్లడించింది. ప్రస్తుతం 25 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని ...
సోషల్ మీడియా వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో రెట్టింపుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పట్టణ వాసులే కాదు.. గ్రామీణవాసులు కూడా దూసుకెళుతున్నారని ఓ సర్వే తెలిపింది. గ్రామీణ భారతంలో గత ఏడాది కాలంలో సామాజిక అనుసంధాన వేదికలు(ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వీచాట్, ఈమెయిల్..మొదలైనవి) ఉపయోగించే వారు వందశాతం పెరిగారని వెల్లడించింది. ప్రస్తుతం 25 మిలియన్ల మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని ...
సోషల్ మీడియా వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో రెట్టింపు
సాక్షి
క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి
సాక్షి
రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 'ఓటుకు కోట్లు' కేసును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ర్ట అవినీతి నిరోధక శాఖకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు కోట్లు ఆఫర్ చేసి అడ్వాన్స్గా రూ.
ఓటుకు కోట్లు కేసు నిగ్గు తేల్చండి... టీఏసీబీకి ఈసీ ఆదేశంవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 'ఓటుకు కోట్లు' కేసును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ర్ట అవినీతి నిరోధక శాఖకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు కోట్లు ఆఫర్ చేసి అడ్వాన్స్గా రూ.
ఓటుకు కోట్లు కేసు నిగ్గు తేల్చండి... టీఏసీబీకి ఈసీ ఆదేశం
Oneindia Telugu
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్
Oneindia Telugu
చెన్నై: బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మూడు బోగీలలోని ప్రయాణికులు దేవుడా అంటు ఊపిరిపీల్చుకుని రైలు దిగారు. రైలు బయలుదేరడం ఆలస్యం అయినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బుధవారం వేకువ జామున 4.25 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బెంగళూరు-చెన్నయ్ ఎక్సె ...
విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్సాక్షి
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతివెబ్ దునియా
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై రైలుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మూడు బోగీలలోని ప్రయాణికులు దేవుడా అంటు ఊపిరిపీల్చుకుని రైలు దిగారు. రైలు బయలుదేరడం ఆలస్యం అయినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బుధవారం వేకువ జామున 4.25 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బెంగళూరు-చెన్నయ్ ఎక్సె ...
విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతి
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై రైలు
సాక్షి
కేంద్ర మాజీ మంత్రి వాఘేలాపై ఎఫ్ఐఆర్
సాక్షి
న్యూఢిల్లీ: జాతీయ జౌళి సంస్థ(ఎన్టీసీ) భూ స్కాంలో కేంద్ర జౌళి శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్సింగ్ వాఘేలాతోపాటు మరో ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఎన్టీసీ మాజీ సీఎండీ రామచంద్రన్ పిళ్లై ఉన్నారు. సంస్థకు చెందిన ముంబైలోని విలువైన భూములను ఓ ప్రైవేటు కంపెనీకి అతి తక్కువ ధరకు అమ్మిన వ్యవహారంలో వాఘేలా ...
ఎన్టిసి స్థల విక్రయం కేసుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: జాతీయ జౌళి సంస్థ(ఎన్టీసీ) భూ స్కాంలో కేంద్ర జౌళి శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్సింగ్ వాఘేలాతోపాటు మరో ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఎన్టీసీ మాజీ సీఎండీ రామచంద్రన్ పిళ్లై ఉన్నారు. సంస్థకు చెందిన ముంబైలోని విలువైన భూములను ఓ ప్రైవేటు కంపెనీకి అతి తక్కువ ధరకు అమ్మిన వ్యవహారంలో వాఘేలా ...
ఎన్టిసి స్థల విక్రయం కేసు
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? ఎక్కడ కలుగుజేసుకోవాలి..? ఎలా పరిష్కరించాలి?
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఎవరు కారణం..? ఇద్దరు సిఎంలు పట్టు వీడలేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.? ఇప్పటికే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగే వదిలేస్తే ఏమౌతుందో... ఎక్కడ కలుగజేసుకోవాలి? కలుగుజేసుకునే ముందు ఎవరిని పంపాలి? ఇవీ కేంద్రం చేస్తున్న ఆలోచనలు. పైకి ఏమాత్రం పట్టనట్లు కనిపిస్తున్నా.. ఎక్కడ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఎవరు కారణం..? ఇద్దరు సిఎంలు పట్టు వీడలేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.? ఇప్పటికే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగే వదిలేస్తే ఏమౌతుందో... ఎక్కడ కలుగజేసుకోవాలి? కలుగుజేసుకునే ముందు ఎవరిని పంపాలి? ఇవీ కేంద్రం చేస్తున్న ఆలోచనలు. పైకి ఏమాత్రం పట్టనట్లు కనిపిస్తున్నా.. ఎక్కడ ...
సాక్షి
రూ. 1700 కోట్ల కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం
సాక్షి
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (ఎన్ టీసీ) కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ టీసీకి సంబంధించిన రూ. 1700 కోట్ల విలువైన భూముల అమ్మకాలలో నాటి కేంద్ర మంత్రి శంకర్ సింగ్ వాఘేలాతోపాటు ఎన్ టీసీ మాజీ చైర్మన్ రామచంద్ర పిళ్లై హస్తం ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. ఆ క్రమంలోనే బుధవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు ...
1700 కోట్ల కుంభకోణం: మాజీ కేంద్ర మంత్రి ప్రమేయంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (ఎన్ టీసీ) కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ టీసీకి సంబంధించిన రూ. 1700 కోట్ల విలువైన భూముల అమ్మకాలలో నాటి కేంద్ర మంత్రి శంకర్ సింగ్ వాఘేలాతోపాటు ఎన్ టీసీ మాజీ చైర్మన్ రామచంద్ర పిళ్లై హస్తం ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. ఆ క్రమంలోనే బుధవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు ...
1700 కోట్ల కుంభకోణం: మాజీ కేంద్ర మంత్రి ప్రమేయం
沒有留言:
張貼留言