2015年6月24日 星期三

2015-06-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
స్టీఫెన్ సన్ తో కేసీఆర్ అల్లెం బెల్లెం.. ఫామ్ హౌజ్ లో ఏకాంత చర్చలు   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదీదారుడు, కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల సేపు ఏకాంత చర్చలు జరిపారు. తన ఫామ్ హౌజ్ లో బుధవారం ఆయన స్టీఫెన్ ను వెంటబెట్టుకుని ఫామ్ హౌజ్ అంతా కలియతిరిగారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ సమీపంలోని వ్యవసాయం క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ వద్దకు బుధవారం ...

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో భేటీ: కి.మీ. మేర పోలీసు ఆంక్షలు! కేసీఆర్ అల్లం సాగు   Oneindia Telugu
ఫాంహౌస్‌లో కేసిఆర్‌తో స్టీఫెన్‌సన్‌ భేటీ   ప్రజాశక్తి
కేసీఆర్‌తో స్టీఫెన్‌సన్‌ భేటీ   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆధ్యాత్మకవేత్తగా మారిన రాజీవ్ గాంధీ హంతకుడు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సుమారు రెండు దశాభ్దాల క్రితం ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబుని ప్రయోగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ వేలూరు జైల్లో ఉన్నాడు. కాలం ...

రాజీవ్ హంతకుడి ఆధ్యాత్మిక బాట... కాషాయ వస్త్రాలలో మురగేషన్   వెబ్ దునియా
ఆధ్యాత్మికవేత్తగా మారిన రాజీవ్‌ హంతకుడు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సంస్కృత భాషా కోవిదుడు పుల్లెల రామచంద్రుడు కన్నుమూత   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ సంస్కృత భాషా కోవిదుడు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందు తూ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. శ్రీరామచంద్రుడికి భార్య సుబ్బలక్ష్మి, కుమారుడు సత్యనారాయణశాస్త్రి, కూతురు సత్యవతి ...

సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు మృతి.. కేసీఆర్ సంతాపం   వెబ్ దునియా
పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత   సాక్షి
'పుల్లెల'కు నగరంతో విడదీయని బంధం   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాలయ్య ఇలాకాలో ఎన్ని సమస్యలో...! ప్రజాదర్బార్ కు 1300 వినతి పత్రాలు   
వెబ్ దునియా
టాలీవుడ్ అగ్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో సమస్యలు కొలువుదీరాయి. ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యాక్రమం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. కొన్ని వందల సమస్యలను పరిష్కరించాలంటూ వినతులు రావడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రజా దర్బార్ కు 1300 వినతులు అందాయి. ఆయన స్వీకరించిన అర్జీల ...

ప్రజాదర్బార్‌లో 1300 వినతిపత్రాలు స్వీకరించిన బాలకృష్ణ   ఆంధ్రజ్యోతి
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాదర్బార్   Oneindia Telugu
హిందూపురంలో బాలయ్య ప్రజాదర్బార్   సాక్షి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నో కట్ అండ్ పేస్ట్... ఆ టేపులు ఒరిజినలే...! ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ ఎల్‌) అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక ఒకటి సమర్పించారు. ఆడియో, వీడియో టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులేనని ప్రస్తుత పరిశీలనలో తేలినట్లు అందులో వివరించారని తెలిసింది. ఈ మేరకు బుధవారం సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ఓటుకు ...

కేసు క్లైమాక్స్‌కు   సాక్షి
ఆ టేపుల్లో అతుకులేవీ లేవు! 'ఓటుకు నోటు'లో ఎఫ్‌ఎస్ఎల్‌ ప్రాథమిక నివేదిక   ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు: ఏసీబీ కోర్టుకు ఫోరెన్సిక్ రిపోర్ట్, గొంతు ఎవరిదో తేల్చారు   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో వాహనాన్ని నడిపితే రూ. 10 వేలు జరిమానా...   
వెబ్ దునియా
ఇటీవల దేశ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మద్యం మత్తులో వాహనం నడిపే వారికి విధించే శిక్షలను కేంద్ర ప్రభుత్వం కఠినంతరం చేయదలచింది. ఆ ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారికి విధించే జరిమానా మొత్తాన్ని ఐదంతలు పెంచే విధంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు భద్రతా శాఖ నిర్ణయించింది. ఈ కొత్త చట్టం ...

షాకిచ్చారు: డ్రంక్ అండ్ డ్రైవ్, రూ. 10 వేలు ఫైన్   Oneindia Telugu
తాగి నడిపితే భారీ జరిమానా!   సాక్షి
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే పది వేల జరిమానా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వాణిజ్య వ్యాపారంలో భాగంగా జపాన్‌, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు ...

దేశవ్యాప్తంగా మరో 6 కొత్త ఐఐఎంలు   Namasthe Telangana
విశాఖలో ఐఐఎంకు కేంద్ర గ్రీన్ సిగ్నల్   ప్రజాశక్తి
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెక్షన్‌ 8పై అనవసర గొడవ రాష్ట్రాలు కోరితేనే కేంద్రం స్పందిస్తుంది: వెంకయ్య   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): 'సెక్షన్‌ 8పై అనవసర గొడవ జరుగుతోంది. ఇరు రాషా్ట్రల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. అంతమాత్రాన కేంద్రం జోక్యం చేసుకుంటుందా?. ఇరు రాష్ల్రాలు కోరితేనే జోక్యం చేసుకుంటాం' అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బుధవారం తన ...

ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..   సాక్షి
షాక్, అడిగితేనే: రాష్ట్రాల గొడవలో జోక్యం చేసుకోమన్న వెంకయ్య   Oneindia Telugu
అందరికీ ఇళ్లు పథకంపై రేపు విధివిధానాల ప్రకటన : వెంకయ్య   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేంద్రమంత్రి గడ్కరికి తప్పిన ప్రమాదం   
సాక్షి
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్ కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నితిన్‌ గడ్కరీకి తప్పిన ప్రమాదం   ఆంధ్రజ్యోతి
గడ్కరీకి తప్పిన ప్రమాదం... హెలికాఫ్టర్ ను కప్పేసిన రెడ్ కార్పెట్   వెబ్ దునియా
గడ్కరీకి తృటిలో తప్పిన ప్రమాదం   Andhrabhoomi
News Articles by KSR   
Teluguwishesh   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిజెపి ఎంపి దిలీప్‌సింగ్ భూరియా కన్నమూత   
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దిలీప్‌సింగ్ భూరియా కన్నుమూశారు. అనారోగ్యంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేరిన దిలీప్‌సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జాభువ(రాట్లం) పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన 1980 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీజేపీ ఎంపీ దిలీప్‌సింగ్‌ భూరియా కన్నుమూత   ఆంధ్రజ్యోతి
బీజేపీ ఎంపీ భూరియా కన్నుమూత   Namasthe Telangana
బీజేపీ ఎంపి దిలీప్‌సింగ్ భూరియా కన్నుమూత‌   ప్రజాశక్తి
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言