2015年6月27日 星期六

2015-06-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు   
సాక్షి
చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం చెన్నైలో జరిగింది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ...

అక్కినేని నాగేశ్వరరావు గారికి నా అవార్డు అంకితం.. అల్లు అర్జున్   వెబ్ దునియా
బన్నీ అవార్డ్ అక్కినేనికి అంకితం   ఆంధ్రజ్యోతి
ఫిల్మ్‌ఫేర్: మనం చిత్రానికి అవార్డుల పంట, ఉత్తమ నటుడు అల్లు అర్జున్   FIlmiBeat Telugu
Palli Batani   
Neti Cinema   
News Articles by KSR   
అన్ని 34 వార్తల కథనాలు »   


Palli Batani
   
రాణీ సౌమ్యాదేవి కోసం శ్రీదేవి ఒరిజినల్ గోల్డ్... పులి గ్రాఫిక్స్ వారి చేతుల్లోనే   
Palli Batani
ఇళయదళపతి విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం పులి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆలిండియా స్టార్ శ్రీదేవి ఈ చిత్రంలో రాణి సౌమ్యాదేవిగా నటిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఒరిజినల్ బంగారు ఆభరణాలు ధరించడం విశేషం. శ్రీదేవి లుక్స్ కు మంచి రెస్పాన్స్ ...

'పులి' చిత్రంలో శ్రీదేవి ధరించినవి బంగారు ఆభరణాలు..   ఆంధ్రజ్యోతి
ఆగస్టులో వస్తున్న పులి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మోహన్‌బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్‌‌లో సినిమా..   
ఆంధ్రజ్యోతి
తన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక ఈతరంలో తనదైన కామెడితో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించే కామెడీ స్టార్ అల్లరి నరేష్. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ఆసక్తికరంగా ఉంది కదూ! త్వరలోనే ఈ కాంబినేషన్ కార్యరూపం ...

మంచు విష్ణు నిర్మాతగా...మోహన్ బాబు- అల్లరి నరేష్‌ మూవీ   FIlmiBeat Telugu
డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మంచు విష్ణు భారీ చిత్రం   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సందీప్ కిషన్, సీరత్ కపూర్ 'టైగర్‌'... రివ్యూ రిపోర్ట్   
వెబ్ దునియా
టైగర్ నటీనటులు: సందీప్‌ కిషన్‌, సీరత్‌ కపూర్‌, రాహుల్‌ రవీంద్రన్‌ మిగతావారు టీవీ ఆర్టిస్టులు; నిర్మాత: ఎన్‌వి ప్రసాద్‌, దర్శకత్వం: విఐ ఆనంద్‌. పాయింట్‌: ఫ్రెండ్‌షిప్‌ ప్రేమ కంటే గొప్పది. కొత్త హీరోలు తాము నిలదొక్కుకోవడానికి మాస్‌ ఇమేజ్‌ పైనే దృష్టిసారిస్తుంటారు. కొన్నాళ్ళపాటు టైంపాస్‌ సినిమాలు చేసిన సందీప్‌ కిషన్‌ కూడా మాస్‌ కోసం ట్రై చేశాడు.
'టైగర్' మూవీ రివ్యూ   Telugu Times (పత్రికా ప్రకటన)
టైగర్ మూవీ రివ్యూ   సాక్షి
పరువు హంతకులకు కనువిప్పు   ప్రజాశక్తి
FIlmiBeat Telugu   
Neti Cinema   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రియమణితో ఆర్పీ పట్నాయక్‌ చిత్రం..   
ఆంధ్రజ్యోతి
'చిత్రం, నువ్వు`నేను, జయం, దిల్‌, సంతోషం' లాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌కి మ్యూజిక్‌ అందించిన ఆర్‌.పి.పట్నాయక్‌ దర్శకుడిగా మారి 'బ్రోకర్‌' లాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించి, ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో.. అందాలతార ప్రియమణి ప్రధాన పాత్రలో, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రం 'ప్రతిక్షణం'.

ఇంకా మరిన్ని »   


సెట్‌ ఫలితాలు విడుదల   
ప్రజాశక్తి
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి నిర్వహించిన స్టేట్‌ ఎలిజిబిలిట్‌ టెస్ట్‌ (సెట్‌) ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15 న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను శనివారం సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో 12 రీజినల్‌ కేంద్రాలలో ...

'సెట్' ఫలితాలు విడుదల   సాక్షి
సెట్ ఫలితాలు విడుదల చేసిన కడియం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
లంచం: దొరికిపోయిన టాలీవుడ్ సెన్సార్ బోర్డు అధికారి (ఫోటోస్)   
FIlmiBeat Telugu
హైదరాబాద్: తెలుగు సినిమాలకు సెన్సార్ సర్టిపికెట్ జారీ చేసే అధికారి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 'అందాల చందమామ' అనే సినిమా 'యూ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారి శ్రీనివాసరావు రూ. లక్ష డిమాండ్ చేసారు. దీంతో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి సీబీఐని ఆశ్రయించారు. నిర్మాత ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ...

సెన్సార్‌ బోర్డు అధికారి.. సీబీఐకి దొరికిపోయాడు   ఆంధ్రజ్యోతి
సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి   సాక్షి
సిబిఐ వలలో సెన్సార్ బోర్డు అధికారి   Andhrabhoomi
Kandireega   
Palli Batani   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కాలేజీ ప్రొఫెసర్‌గా రమ్యకృష్ణ   
Namasthe Telangana
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి..ఆ తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ ఇపుడు మరో పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజమౌళి దర్వకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న తాజా చిత్రం బాహుబలిలో రమ్యకృష్ణ చాలా ...

ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
ఇపుడు మహేష్ బాబుతో... : బాహుబలి సాంగ్ రీమిక్స్ (వీడియో)   
FIlmiBeat Telugu
హైదరాబాద్: 'బాహుబలి' ట్రైలర్ విడుదలైనప్పటి నుండి రీమిక్స్ లు మొదలైన సంగతి తెలిసిందే. బాహుబలి ట్రైలర్‌తో అవతార్ ట్రైలర్ రీమిక్స్, బాలయ్య లెజెండ్ ట్రైలర్ రీమిక్స్ చేసి వదలడం ఇప్పటికే చూసాం. ఈ రీమిక్సులకు మంచి స్పందన కూడా వచ్చింది. తాజాగా మహేష్ బాబుతో కూడా బాహుబలి సాంగ్ రీమిక్స్ చేసారు. మహేష్ బాబు '1-నేనొక్కడినే' విజువల్స్‌తో బాహుబలి ...

బాహుబలి ఘనవిజయం సాధించాలి మహేష్ బాబు   TELUGU24NEWS
బాహుబలి బ్లాక్ బస్టర్ కావాలి: మహేశ్   సాక్షి
'బాహుబలి' లాంటి కథ వస్తే నటిస్తా... బాహుబలి హిట్ చేస్కోవాలి అందుకే... మహేష్ బాబు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Neti Cinema
   
సెన్సార్‌ పూర్తయిన 'బస్తీ'   
ప్రజాశక్తి
జయసుధ తనయుడు శ్రేయాన్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బస్తీ'. వజ్మన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో వాసు మంతెన నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. జూలై 3న చిత్రాన్ని విడుదల చేయనున్నామని వాసు ...

బస్తీ సెన్సార్ పూర్తి...విడుదలకు సిద్దం   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言