సాక్షి
రెండో హరిత విప్లవం కావాలి
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు ...
రెండో హరిత విప్లవం అవసరంప్రజాశక్తి
దేశంలో మరో హరిత విప్లవం రావాలి: మోదీఆంధ్రజ్యోతి
రెండో హరిత విప్లవం రావాలన్న మోదీAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు ...
రెండో హరిత విప్లవం అవసరం
దేశంలో మరో హరిత విప్లవం రావాలి: మోదీ
రెండో హరిత విప్లవం రావాలన్న మోదీ
సాక్షి
తొలి వన్డే భారత్దే
సాక్షి
బెంగళూరు: బౌలింగ్లో పరాక్రమం చూపెట్టిన భారత మహిళల జట్టు... తొలి వన్డేలో పటిష్టమైన న్యూజిలాండ్ను అద్భుతంగా కట్టడి చేసింది. సమష్టి నైపుణ్యంతో తక్కువ స్కోరును కాపాడుకుంది. బ్యాటింగ్లో జులన్ గోస్వామి (67 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చెలరేగడం... బౌలింగ్లో స్నేహ రాణా (3/26), ఏక్తా బిస్త్ (2/18), హర్మన్ప్రీత్ కౌర్ (2/16) ...
మిథాలీసేన శుభారంభంఆంధ్రజ్యోతి
ఉత్కంఠభరిత పోరులో భారత్ గెలుపుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: బౌలింగ్లో పరాక్రమం చూపెట్టిన భారత మహిళల జట్టు... తొలి వన్డేలో పటిష్టమైన న్యూజిలాండ్ను అద్భుతంగా కట్టడి చేసింది. సమష్టి నైపుణ్యంతో తక్కువ స్కోరును కాపాడుకుంది. బ్యాటింగ్లో జులన్ గోస్వామి (67 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చెలరేగడం... బౌలింగ్లో స్నేహ రాణా (3/26), ఏక్తా బిస్త్ (2/18), హర్మన్ప్రీత్ కౌర్ (2/16) ...
మిథాలీసేన శుభారంభం
ఉత్కంఠభరిత పోరులో భారత్ గెలుపు
సాక్షి
'ఆసియా'లో ఆర్చరీ చిన్నారులు
ఆంధ్రజ్యోతి
విజయవాడ (స్పోర్ట్స్): ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో బెజవాడకు చెందిన ఆర్చరీ చిన్నారుల పేర్లు నమోదయ్యాయి. కిడ్స్ ఆర్చరీ విభాగంలో చెరుకూరి డాలీ శివాని, వర్ణిత్ సాయి, సుశాంత్, వెంకట్ సాయి, నిశాల్, బిల్వేష్ అనే ఆరుగురు చిన్నారులు రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో 6, 7, 8, 9, 10 మీటర్ల విభాగంలో ప్రతిభ కనబరచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ ...
చిన్నారి ఆర్చర్ల రికార్డుAndhrabhoomi
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తెలుగోడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ (స్పోర్ట్స్): ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో బెజవాడకు చెందిన ఆర్చరీ చిన్నారుల పేర్లు నమోదయ్యాయి. కిడ్స్ ఆర్చరీ విభాగంలో చెరుకూరి డాలీ శివాని, వర్ణిత్ సాయి, సుశాంత్, వెంకట్ సాయి, నిశాల్, బిల్వేష్ అనే ఆరుగురు చిన్నారులు రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో 6, 7, 8, 9, 10 మీటర్ల విభాగంలో ప్రతిభ కనబరచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ ...
చిన్నారి ఆర్చర్ల రికార్డు
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తెలుగోడు
సాక్షి
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
సాక్షి
యాంట్వర్ప్ (బెల్జియం): తొలి మూడు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన భారత పురుషుల జట్టు వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్ 'ఎ' చివరి మ్యాచ్లో సర్దార్ సింగ్ బృందం 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ 'ఎ'లో రెండో స్థానంలో ...
ఆసీస్ చేతిలో భారత్ ఓటమిఆంధ్రజ్యోతి
సిరిలో విజృంభణAndhrabhoomi
ఆసీస్ చేతిలో భారీ పరాభవంప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
యాంట్వర్ప్ (బెల్జియం): తొలి మూడు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన భారత పురుషుల జట్టు వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్ 'ఎ' చివరి మ్యాచ్లో సర్దార్ సింగ్ బృందం 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ 'ఎ'లో రెండో స్థానంలో ...
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
సిరిలో విజృంభణ
ఆసీస్ చేతిలో భారీ పరాభవం
సాక్షి
సెరెనాను ఆపతరమా!
సాక్షి
మూడు పదుల వయసు దాటినా వన్నె తగ్గని ఆటతీరుతో అలరిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టింది. సోమవారం మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో ఈ నల్లకలువ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మూడు వారాల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో పూర్తి ఫిట్గా లేకున్నా.
సమరమే... నేటి నుంచే వింబుల్డన్ఆంధ్రజ్యోతి
టైటిలే లక్ష్యంAndhrabhoomi
సెరెనా, జకోవిచ్పై అందరి దృష్టిప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
మూడు పదుల వయసు దాటినా వన్నె తగ్గని ఆటతీరుతో అలరిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టింది. సోమవారం మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో ఈ నల్లకలువ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మూడు వారాల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో పూర్తి ఫిట్గా లేకున్నా.
సమరమే... నేటి నుంచే వింబుల్డన్
టైటిలే లక్ష్యం
సెరెనా, జకోవిచ్పై అందరి దృష్టి
సాక్షి
భారత్- పాక్ క్రికెట్ పునరుద్ధరిస్తాం
సాక్షి
కరాచీ: భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఐసీసీ కొత్త అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఐసీసీ అధ్యక్ష హోదాలో క్రికెట్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. 'భారత్, పాక్ దేశాల అభిమానులు తమ జట్ల మధ్య క్రికెట్ జరగాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం నేను కూడా ...
దాయాదుల సిరీస్ కోసం కృషిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఐసీసీ కొత్త అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఐసీసీ అధ్యక్ష హోదాలో క్రికెట్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. 'భారత్, పాక్ దేశాల అభిమానులు తమ జట్ల మధ్య క్రికెట్ జరగాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం నేను కూడా ...
దాయాదుల సిరీస్ కోసం కృషి
సాక్షి
లలిత్ మోడీ కొత్త ట్వీట్.. ఆ ముగ్గురు క్రికెటర్లు బెట్టింగ్ కింగ్లు
వెబ్ దునియా
దేశం నుంచి పారిపోయి లండన్లో ప్రవాసజీవితం గడుపుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఇపుడు బెట్టింగ్ రాజాలపై దృష్టిసారించి ట్వీట్స్ చేస్తున్నాడు. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పటికే రాజకీయవర్గాల్లో తీవ్రదుమారం రేపుతుండగా, తాజాగా క్రికెట్ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్స్ చేస్తున్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఐపీఎల్ బెట్టింగ్స్ ఓ ...
ఫిక్సింగ్లో రైనా, జడెజా, బ్రావో: బాంబు పేల్చిన లలిత్thatsCricket Telugu
ఐపీఎల్ బెట్టింగ్లో రైనా, జడేజా, బ్రావో..?ఆంధ్రజ్యోతి
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశం నుంచి పారిపోయి లండన్లో ప్రవాసజీవితం గడుపుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఇపుడు బెట్టింగ్ రాజాలపై దృష్టిసారించి ట్వీట్స్ చేస్తున్నాడు. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పటికే రాజకీయవర్గాల్లో తీవ్రదుమారం రేపుతుండగా, తాజాగా క్రికెట్ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్స్ చేస్తున్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఐపీఎల్ బెట్టింగ్స్ ఓ ...
ఫిక్సింగ్లో రైనా, జడెజా, బ్రావో: బాంబు పేల్చిన లలిత్
ఐపీఎల్ బెట్టింగ్లో రైనా, జడేజా, బ్రావో..?
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'
సాక్షి
లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ
సాక్షి
దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లకు రియట్ ఎస్టేట్ దిగ్గజం భారీగా లంచం ఇచ్చినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తమకు లేఖ రాసింది నిజమేనని ఐసీసీ ధృవీకరించింది. ఈ వ్యవహారంపై మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముడుపులు అందుకున్న వారిలో ఇద్దరు భారత్, ఒకరు విండీస్ ఆటగాడున్నట్టు ఆయన చెప్పారు. 'మోదీ మాకు ...
మోదీ 'మెయిల్' నిజమేఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లకు రియట్ ఎస్టేట్ దిగ్గజం భారీగా లంచం ఇచ్చినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తమకు లేఖ రాసింది నిజమేనని ఐసీసీ ధృవీకరించింది. ఈ వ్యవహారంపై మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముడుపులు అందుకున్న వారిలో ఇద్దరు భారత్, ఒకరు విండీస్ ఆటగాడున్నట్టు ఆయన చెప్పారు. 'మోదీ మాకు ...
మోదీ 'మెయిల్' నిజమే
కోపా అమెరికా ఫుట్బాల్ బ్రెజిల్కు పరాగ్వే షాక్
Andhrabhoomi
కొనె్సప్సియన్ (చిలీ), జూన్ 28: పెనాల్టీ షూటౌట్లో విఫలం కావడం బ్రెజిల్కు ఆనవాయితీగా మారింది. కోపా అమెరికా సాకర్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్లో బ్రెజిల్ షూట్'అవుట్'కాగా, బలమైన ప్రత్యర్థికి షాకిచ్చిన పరాగ్వే సెమీస్కు దూసుకెళ్లింది. మ్యాచ్ 15వ నిమిషంలో రాబిన్హో చేసిన గోల్తో బ్రెజిల్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అలవాటు ప్రకారం గోల్ ...
బ్రెజిల్ షూటౌట్..!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొనె్సప్సియన్ (చిలీ), జూన్ 28: పెనాల్టీ షూటౌట్లో విఫలం కావడం బ్రెజిల్కు ఆనవాయితీగా మారింది. కోపా అమెరికా సాకర్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్లో బ్రెజిల్ షూట్'అవుట్'కాగా, బలమైన ప్రత్యర్థికి షాకిచ్చిన పరాగ్వే సెమీస్కు దూసుకెళ్లింది. మ్యాచ్ 15వ నిమిషంలో రాబిన్హో చేసిన గోల్తో బ్రెజిల్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అలవాటు ప్రకారం గోల్ ...
బ్రెజిల్ షూటౌట్..!
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సాక్షి
ఖమ్మం: ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలోని గుత్తికోయలో నివాసముంటున్న కొత్తూరు బంజర తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి మృతిచెందారు. తండాకు చెందిన చందు (9), కిరణ్ (8) ...
ఖమ్మం: చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతిఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం: ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలోని గుత్తికోయలో నివాసముంటున్న కొత్తూరు బంజర తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి మృతిచెందారు. తండాకు చెందిన చందు (9), కిరణ్ (8) ...
ఖమ్మం: చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
沒有留言:
張貼留言