2015年6月28日 星期日

2015-06-29 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
2017 నాటికి కృత్రిమ రక్తం   
సాక్షి
లండన్: మూలకణాలతో ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన కృత్రిమ రక్తాన్ని మరో రెండేళ్లలో మనుషులకు ఎక్కించి పరీక్షించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'ఎన్‌హెచ్‌ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్' వెల్లడించింది. మూలకణాలతో కృత్రిమరక్తం ఉత్పత్తికి గాను యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. పెద్దల నుంచి, బొడ్డు తాడు నుంచి ...

ఇక రక్తదాతల కోసం ఎదురుచూడక్కర్లేదు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ జూన్ 30న ఒక సెకను పెంచుకోవాల్సిందే!   
సాక్షి
వాషింగ్టన్: ఒక రోజుకు ఎన్నిగంటలు, ఎన్ని నిమిషాలు అంటే కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా చెప్పేస్తారు? రోజుకు ఎన్ని సెకన్లు ఉంటాయని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జూన్ 30వ తేదీ మన దీర్ఘకాలిక జ్ఞాపకంలో చెరగని ముద్ర వేసే అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 86, 400 సెకన్లు. కాగా, ఈ జూన్ 30 మాత్రం మామూలు ...

ఆ రోజు మీ వాచీలో ఒక్క సెకెను పెంచుకోండి   ఆంధ్రజ్యోతి
ఈ జూన్ 30కి ఓ సెకను తోడు!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కువైట్ పేలుడు' మృతుల్లో ఇద్దరు భారతీయులు   
సాక్షి
కువైట్ సిటీ: కువైట్ లోని ఇమామ్ సిద్దీఖీ మసీదు వద్ద గత శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ జిల్లా వలీపూర్ నకు చెందిన రిజ్వాన్ హుస్సేన్ (31) మసీదులో వాచ్ మన్ గానూ, అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్ పూర్ నకు చెందిన ఇబ్నే ...

ఐసిస్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి   ఆంధ్రజ్యోతి
కువైట్‌ మసీదు పేలుడు బాధితుల్లో ఇద్దరు భారతీయులు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Palli Batani
   
'మహావంశం' ట్రైలర్‌ లాంచ్‌!   
ప్రజాశక్తి
రహమాన్‌, ప్రియా హెండ్రి జంటగా యూస్రి అబ్దుల్‌ హలీమ్‌ దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన మలై చిత్రాన్ని ఫోకస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై గణేష్‌ నిర్మాతగా తెలుగులో 'మహావంశం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ను ఆదివారం హైదరాబాద్‌ లోని ఫిలిం ఛాంబర్‌ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..ఫోకస్‌ ఫిల్మ్స్‌ అధినేత గణేష్‌ మాట్లాడుతూ ...

త్వరలో మహావంశం   Andhrabhoomi
మహావంశం ట్రైలర్ లాంచ్!   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నరేంద్ర మోడీతో పెట్టుకుంటే అంతే.. లలిత్ మోడీ తాజా ట్వీట్   
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వివాదాస్పద వ్యాపారి అయిన లలిత్ మోడీ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ దఫా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అంటూ కొనియాడారు. ఆయనకు తన సలహా అవసరంలేదని చెప్పుకొచ్చారు. ఆయన ఎప్పుడైతే బ్యాటింగ్‌కు దిగుతారో, అప్పుడు బంతిని స్టేడియం బయటకు ...

'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'   సాక్షి
దీనికేం సమాధానం చెబుతారు?   Andhrabhoomi
లలిత్‌గేట్: 'లండన్‌లో ప్రియాంక- వాద్రాలను కలిశా'   Oneindia Telugu
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దైవ నిర్ణయానికి విరుద్ధం: గే మ్యారేజ్‌పై బాబీ జిందాల్   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాల పైన తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడా, మగ వివాహాలు దైవ నిర్ణయాలు అని చెప్పారు. స్వలింగ ...

'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'   సాక్షి
స్వలింగ సంపర్కుల ఆనందహేల   Namasthe Telangana
స్వలింగ సంపర్కులు ఎక్కడైనా వివాహం చేసుకోవచ్చు... అమెరికా కోర్టు సంచలన తీర్పు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిరియాలో నరమేధం సాగించాం.. ట్యునీషియా - కువైట్‌లలో దాడులు చేశాం : ఇసిస్   
వెబ్ దునియా
సిరియాలో నరమేధం సాగించి, ట్యునీషియా, కువైట్‌లలో దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) శనివారం అధికారికంగా ప్రటించింది. ట్యునీషియాలో దాడికి పాల్పడ్డ సాయుధుడు అబు యాహ్యా అల్ ఖైర్వానీ అని, అతడు ఖలీఫా సామ్రాజ్య సైనికుడు అని తెలిపింది. తమ గ్రూపుకు శత్రువులుగా పరిణమించిన వ్యక్తులను, ...

సిరియాలో నరమేథం   Andhrabhoomi
పలు దేశాల్లో ఐసిస్ మారణకాండ   ఆంధ్రజ్యోతి
సిరియాలో ఐసిస్ నరమేథం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కువైట్ లో బాంబు పేలుళ్లు   
సాక్షి
కువైట్: కువైట్ నగరంలోని ఓ షియా మసీదులో ప్రధానమైన ప్రార్థనల సమయంలో శుక్రవారం (26-06-2015)ఆత్మాహుతి దాడి జరిగింది. రంజాన్ మాసంలోని శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడని భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ చెబుతోంది. కువైట్ లో ...

మసీదులో ఆత్మాహుతి దాడి: 13మంది మృతి   Oneindia Telugu
పేట్రేగిన ఉగ్రవాదులు   Andhrabhoomi
కువైట్ మసీదులో పేలుళ్ళు.. ఎనిమిది మంది మృతి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్రాన్స్‌లో మరోసారి ఐఎస్ దాడులు: తల తెగి పడింది   
Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఆగ్నేయ ఫ్రాన్స్‌ లయోన్‌ నగరం సమీపంలోని గ్రెనోబుల్‌లో ఉన్న ఓ గ్యాస్‌ ఫ్యాక్టరీపై ఐఎస్‌ఐఎస్‌ సంస్థకు చెందిన ఉగ్రవాది దాడికి దిగాడు. కారులో వేగంగా వచ్చిన ఉగ్రవాది నేరుగా ఫ్యాక్టరీలోకి దూసుకుపోయాడు. ఫ్యాక్టరీలో అతను విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు బాంబుల దాడికి పాల్పడ్డాడు.
ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్ర దాడి, ఒకరు మృతి   సాక్షి
ఫ్రాన్స్ గ్యాస్ ఫ్యాక్టరీపై ఉగ్రవాద దాడి   ఆంధ్రజ్యోతి
ఫ్రాన్స్‌పై ఉగ్ర పంజా   Andhrabhoomi
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు   
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే కొండచరియల ప్రమాదంలో 14 మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. వరణుడి దెబ్బకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు : 21మంది మృతి   Namasthe Telangana
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలకు 21మంది మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言