2015年6月30日 星期二

2015-07-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
చూస్తుండగానే... కాలిబూడిదయ్యారు...ఇండోనేషియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 116   
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తోపాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఇళ్లపై కూలిన విమానం..116 మంది మృత్యువాత   ఆంధ్రజ్యోతి
ఊరి మధ్య కూలిన విమానం   సాక్షి
ఇండోనేషియా విమాన ప్రమాదం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చేతబడి పేరుతో స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్   
Oneindia Telugu
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ ...

ఇద్దరు మహిళల తలనరికిన ఐఎస్ఐఎస్   సాక్షి
పెచ్చరిల్లిపోతున్న ఐఎస్ఐఎస్: ఇద్దరు మహిళల గొంతుకోసిన మిలిటెంట్లు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బుల్లెట్ ట్రైన్ లో ఆత్మహత్య: ఇద్దరి మృతి   
Oneindia Telugu
టోక్యో: జపాన్ లో బుల్లెట్ ట్రైన్ లో దారుణం చోటు చేసుకుంది. వాయు వేగంతో వెళుతున్న సమయంలో రైలులో ఒకరు తన శరీరానికి నిప్పంటించుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో ఇద్దరు మరణించగా అనేక మందికి గాయాలైనాయి. మంగళవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యో నుండి ఒకాసా నగరానికి బుల్లెట్ ట్రైన్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఓడావర నగరం ...

బుల్లెట్ ట్రైన్ లో ఆత్మహత్య   సాక్షి
బుల్లెట్ రైలులో వ్యక్తి ఆత్మహత్య.. మరో మహిళ మృతి... స్ఫృహకోల్పోయిన ప్రయాణీకులు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కాబూల్ లో మరోసారి పేలుడు   
సాక్షి
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం (30-06-15) ఆత్మాహుతి దాడి జరిగింది. కారు బాంబుద్వారా దుండగుడు తనను తాను పేల్చుకుని బీభత్సం సృష్టించడంతో భయంకరమైన పేలుడు సంభవించింది. బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా జరిగిన పేలుళ్లతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి ...

కాబూల్‌లో శక్తిమంతమైన పేలుడు   ఆంధ్రజ్యోతి
కాబుల్‌లో భారీ పేలుడు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
23:59:60: నేడు ఒక సెకను అదనం   
Oneindia Telugu
న్యూయార్క్: ఈ రోజు(జూన్‌ 30న) నిడివి అధికారికంగా మరో సెకను పాటు పెరగనుంది. 'లీప్‌' సెకన్‌ జోడింపే ఇందుకు కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వెల్లడించింది. భూ భ్రమణ వేగం క్రమంగా తగ్గుతున్నందువల్ల దానికి అనుగుణంగా సమయాన్ని సరిచేయడానికి ఇదే మార్గమని పేర్కొంది. మాములుగా గడియారంలో 23:59:59 చేరుకున్నాక 00:00:00 సమయాన్ని ...

ఈ రోజు సెకను అదనం   సాక్షి
ఆ రోజు మీ వాచీలో ఒక్క సెకెను పెంచుకోండి   ఆంధ్రజ్యోతి
ఈ జూన్ 30కి ఓ సెకను తోడు!   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పరిస్థితి ఇది   
News Articles by KSR
ప్రపంచ వింతలలో ఒకటిగా నమోదైన చైనా గ్రేట్ వాల్ పై ఆంగ్ల పత్రికలలో ఆసక్తికరమైన కదనం వచ్చింది. ప్రస్తుతం గ్రేట్ వాల్ లోని ముప్పై శాతం గోడ పూర్తిగా ద్వంసమైపోయిందని ఆ కధనాల సారాంశం.గ్రేట్ వాల్ గురించి ప్రపంచం ఏమి అనుకున్నా,స్థానికంగా ఉన్నవారికి దీనిపై పెద్ద అవగాహన లేదన్న అబిప్రాయం ఏర్పడుతోంది. ఈ గోడలోని ఇటుకలను ,రాళ్లను వారు తీసుకు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సెల్ఫీ స్టిక్స్‌పై డిస్నీ నిషేధం..   
సాక్షి
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ వరల్డ్ పార్కుల్లోకి సెల్ఫీ స్టిక్స్‌ని అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. అనేక దేశాల్లో డిస్నీ వరల్డ్‌కి చెందిన వినోద కేంద్రాలున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలను సైతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్కుల్లో సందర్శకుల భద్రతా కారణాల రీత్యా సెల్ఫీ స్టిక్స్‌ని ...

డిస్నీ వరల్డ్‌లో సెల్ఫీ స్టిక్‌లు నిషేధం... సెల్ఫీలు తీసుకోవచ్చు...   వెబ్ దునియా
డిస్నీ వరల్డ్‌లో సెల్ఫీస్టిక్స్‌కు నో ఎంట్రీ   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
విమాన ప్రమాదంలో 116 మంది మృతి   
Namasthe Telangana
జకర్తా: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 116 మంది మృతిచెందారు. మిడాన్ నగరంలోని జనావాసాలపై ఈ వైమానిక దళ రవాణా విమానం కుప్పకూలింది. విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానం కూలిపోయినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. ఈ ప్రమాదంలో మిడాన్ నగర స్థానికులు ముగ్గురు ...

మిలటరీ విమానం కూలి : 30 మంది మృతి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో టీడీఎఫ్ సమావేశం   
సాక్షి
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) సమావేశమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి పథకాలతో పాటుగా ఇతర విషయాల గురించి చర్చించారు. ఎన్నారై భవనంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఎన్నారై విభాగాన్ని ఆహ్వానించారు. ప్రతి ఏడాది ఈ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఇండోనేషియాలో ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 38 మంది మృతి...   
వెబ్ దునియా
ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక విమానం ఇళ్లపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక విమానం మెడాస్ నగరంలో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన రెండు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言