Oneindia Telugu
భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ను కలిశారు.
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయంసాక్షి
నేపాల్కు భారత్ భారీ సహాయంAndhrabhoomi
నేపాల్కు ఆపన్న హస్తం 6వేల కోట్ల సహాయం ప్రకటించిన భారత్ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ను కలిశారు.
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయం
నేపాల్కు భారత్ భారీ సహాయం
నేపాల్కు ఆపన్న హస్తం 6వేల కోట్ల సహాయం ప్రకటించిన భారత్
Oneindia Telugu
దుబాయ్ లో అంతే, ఉమ్మితే రూ. 17 వేలు ఫైన్
Oneindia Telugu
దుబాయ్: దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఈ వివరాలను వెల్లడించింది. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని ...
పోస్టర్ అతికిస్తే రూ. 17 వేలు ఫైన్సాక్షి
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 17 వేలు జరిమానా..వెబ్ దునియా
దుబాయ్ రోడ్లపై ఉమ్మితే ఫైన్ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఈ వివరాలను వెల్లడించింది. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని ...
పోస్టర్ అతికిస్తే రూ. 17 వేలు ఫైన్
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 17 వేలు జరిమానా..
దుబాయ్ రోడ్లపై ఉమ్మితే ఫైన్
సాక్షి
బాబీ జిందాల్ మనోడేనా ?
సాక్షి
హైదరాబాద్: రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న లూసియానా 55వ గవర్నర్, భారత సంతతికి చెందిన యువ రాజకీయ నాయకుడు బాబీ జిందాల్ మనోడేనా ? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సముచిత స్థానం కల్పిస్తారా? వర్ధమాన దేశమైన భారత్ అభివృద్ధికి ఏరకంగానైనా సాయపడే వ్యక్తేనా ? అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ...
జిందాల్ సాహసం!ఆంధ్రజ్యోతి
అమెరికా అధ్యక్ష బరిలో బాబి జిందాల్... నేడో రేపో అధికారిక ప్రకటనవెబ్ దునియా
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మనోడు : జిందాల్ ..జిందాబాద్Palli Batani
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న లూసియానా 55వ గవర్నర్, భారత సంతతికి చెందిన యువ రాజకీయ నాయకుడు బాబీ జిందాల్ మనోడేనా ? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సముచిత స్థానం కల్పిస్తారా? వర్ధమాన దేశమైన భారత్ అభివృద్ధికి ఏరకంగానైనా సాయపడే వ్యక్తేనా ? అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ...
జిందాల్ సాహసం!
అమెరికా అధ్యక్ష బరిలో బాబి జిందాల్... నేడో రేపో అధికారిక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మనోడు : జిందాల్ ..జిందాబాద్
వెబ్ దునియా
లఖ్వీ విడుదల: చైనా అడ్డుకోవడంపై శివసేన మండిపాటు
వెబ్ దునియా
ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ విడుదల చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ డిమాండ్ చేసింది. అయితే భారత నిర్ణయాన్ని చైనా అడ్డుకోవడంపై శివసేన ఫైర్ అయ్యింది. తీవ్రవాదంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుందని శివసేన విమర్శించింది. ఒక చేత్తో టెర్రరిజాన్ని ...
పాక్పై చర్యకు పట్టు: భారత్ను అడ్డుకున్న చైనాOneindia Telugu
పాక్పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండిసాక్షి
ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం...ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ విడుదల చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ డిమాండ్ చేసింది. అయితే భారత నిర్ణయాన్ని చైనా అడ్డుకోవడంపై శివసేన ఫైర్ అయ్యింది. తీవ్రవాదంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుందని శివసేన విమర్శించింది. ఒక చేత్తో టెర్రరిజాన్ని ...
పాక్పై చర్యకు పట్టు: భారత్ను అడ్డుకున్న చైనా
పాక్పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి
ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం...
Oneindia Telugu
పాకిస్తాన్ లో 1000కి చేరిన వడదెబ్బ మృతులు
ప్రజాశక్తి
హైదరాబాద్: పాకిస్తాన్ లో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలి పోతున్నారు. మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ లోని కరాచీ, సింధ్ ప్రావిన్స్ ల్లో ఈ మరణాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే 229 మంది మరణించినట్లు అధికారులు తెలియజేశారు. చనిపోయిన వారిలో వృద్ధులు, పేదలు అధికంగా ఉన్నారు.
వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: పాకిస్తాన్ లో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలి పోతున్నారు. మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ లోని కరాచీ, సింధ్ ప్రావిన్స్ ల్లో ఈ మరణాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే 229 మంది మరణించినట్లు అధికారులు తెలియజేశారు. చనిపోయిన వారిలో వృద్ధులు, పేదలు అధికంగా ఉన్నారు.
వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారు
Andhrabhoomi
ఉగ్రవాదంపై రాజీ వద్దు
Andhrabhoomi
ఖట్మాండు, జూన్ 25: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ఇతో సమావేశం సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా ప్రకటించారు. 26/11 ముంబయిపై ఉగ్రవాద దాడికి సూత్రధారి జక్వీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అవరోధం కలగకూడదని సుష్మా చైనాకు సూచించారు. ఇక్కడ జరుగుతున్న ...
తీరు మారని చైనాసాక్షి
లఖ్వీతో చైనాకు పొంచి ఉన్న ప్రమాదం.. ఎంజే అక్బర్ ఆగ్రహంవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖట్మాండు, జూన్ 25: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ఇతో సమావేశం సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా ప్రకటించారు. 26/11 ముంబయిపై ఉగ్రవాద దాడికి సూత్రధారి జక్వీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అవరోధం కలగకూడదని సుష్మా చైనాకు సూచించారు. ఇక్కడ జరుగుతున్న ...
తీరు మారని చైనా
లఖ్వీతో చైనాకు పొంచి ఉన్న ప్రమాదం.. ఎంజే అక్బర్ ఆగ్రహం
Oneindia Telugu
వైట్హౌజ్లో ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న హిజ్రా
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక భవనం వైట్హౌజ్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. హాజరైన ఓ ట్రాన్స్జెండర్ మహిళ ఒబామా ప్రసంగాన్ని అడ్డుకుని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. వైట్హౌస్లో ఎల్జీబీటీకు సంబంధించి సమావేశం జరుగుతుండగా ఒబమా ప్రసంగాన్ని ట్రాన్స్జండర్ అడ్డుకున్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ...
ఒబామా స్పీచ్ కు అడ్డం తగులుతారాNews Articles by KSR
ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న ట్రాన్స్ జెండర్తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక భవనం వైట్హౌజ్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. హాజరైన ఓ ట్రాన్స్జెండర్ మహిళ ఒబామా ప్రసంగాన్ని అడ్డుకుని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. వైట్హౌస్లో ఎల్జీబీటీకు సంబంధించి సమావేశం జరుగుతుండగా ఒబమా ప్రసంగాన్ని ట్రాన్స్జండర్ అడ్డుకున్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ...
ఒబామా స్పీచ్ కు అడ్డం తగులుతారా
ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న ట్రాన్స్ జెండర్
సాక్షి
పట్టంకడితే 'ఒబామాకేర్'ను రద్దు చేస్తా
సాక్షి
వాషింగ్టన్: అమెరికా 2016 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన భారతీయఅమెరికన్, లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ (44) గురువారం ఆ రాష్ట్రంలోని న్యూఓర్లీన్స్ నగరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనను తాను కార్యసాధకుడిగా ప్రకటించుకున్న జిందాల్...ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎన్నికల బరిలో నిలిచిన ఇతర ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా 2016 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన భారతీయఅమెరికన్, లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ (44) గురువారం ఆ రాష్ట్రంలోని న్యూఓర్లీన్స్ నగరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనను తాను కార్యసాధకుడిగా ప్రకటించుకున్న జిందాల్...ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఎన్నికల బరిలో నిలిచిన ఇతర ...
సాక్షి
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...
నైజీరియాలో బాలిక ఆత్మాహుతిదాడి...10 మంది మృతిఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...
నైజీరియాలో బాలిక ఆత్మాహుతిదాడి...10 మంది మృతి
సాక్షి
బోనులో బంధించి...నీటిలో ముంచి!
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...
ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...Oneindia Telugu
చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు ...వెబ్ దునియా
కొనసాగుతున్న ఐఎస్ఐఎస్ అరాచకాలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...
ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...
చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు ...
కొనసాగుతున్న ఐఎస్ఐఎస్ అరాచకాలు
沒有留言:
張貼留言