2015年6月14日 星期日

2015-06-15 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
చిక్కుల్లో సుష్మా స్వరాజ్   
Andhrabhoomi
క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూడాలనుకుంటున్న లలిత్ మోదీకి మానవతా దృక్పథంతో సాయం చేసా. అది తప్పెలా అవుతుంది? -సుష్మాస్వరాజ్. వేలకోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన పాత్రధారికి సాయం చేయడం నేరం కాదా? అవినీతిరహిత పాలన అందిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమయింది? - కాంగ్రెస్. న్యూఢిల్లీ, జూన్ 14: ఐపిఎల్ ...

బ్రిటన్ మీడియా వెల్లడి; విపక్షాల రాజీనామా డిమాండ్   సాక్షి
మోడీకి సాయం: సుష్మా రాజీనామాకు డిమాండ్, అక్కర్లేదన్న షా   Oneindia Telugu
వీసా వ్యవహారంలో సుష్మాకు అండగా బీజేపీ   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
10tv   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యోగాతో ఎన్నో లాభాలు: జమాయితే నేత మదానీ   
ఆంధ్రజ్యోతి
యోగా చేయడంపై ముస్లింలకు అభ్యంతరాలు లేవని, అయితే అందుకోసం యోగాలో కొన్ని మార్పులు చేయాల్సిఉందని జమాయితే ఉలేమా-ఎ-హింద్‌ నాయకుడు మౌలానా మహమూద్‌ మదానీ చెప్పారు. అయితే, యోగాకు ఒక రంగు పులమడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ''శరీర దారుఢ్యాన్ని పెంచే విద్యగా, ఒక జీవన విధానంగా యోగా వల్ల ఎన్నో ...

సూర్య నమస్కారం తొలగిస్తే యోగా చేస్తాం : మౌలానా మదానీ   వెబ్ దునియా
యోగాకు వ్యతిరేకం కాదు : మౌలానా మహముద్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
జర్నలిస్టు హత్యకేసు ఐదుగురు పోలీసుల సస్పెన్షన్‌   
ప్రజాశక్తి
మీరట్‌/లక్నో: వారం రోజుల క్రితం దారుణంగా హత్యకు గురైన యూపి జర్నలిస్టు జగేంద్రసింగ్‌ కేసులో ఐదుగురు పోలీసులను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రదాన నింధితుడైన మంత్రి రామ్మూర్తి వర్మపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అక్రమ మైనింగ్‌ సంబంధించిన విషయాలు రాసి, వాటిని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మీడియాలో ...

జర్నలిస్ట్ హత్య కేసు: మంత్రిపై ఎఫ్ఐఆర్   సాక్షి
జర్నలిస్ట్ హత్య   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


పాక్, అఫ్గాన్ శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 14: పొరుగు దేశాలకు చెందిన రెండు లక్షలమంది శరణార్థులకు భారత పౌరసత్వం అందించేందుకు తొలి అడుగు పడింది. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఇప్పటివరకు 4,300మంది శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేసింది. కాగా, యుపిఏ-2 హయాంలో కేవలం 1,023మంది మాత్రమే భారత పౌరసత్వం పొందగలిగారు. శరణార్థుల విషయంలో ...

4300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యూపీలో బాలిక సజీవ దహనం   
ఆంధ్రజ్యోతి
యూపీ, జూన్‌ 14 : మామిడి కాయల గొడవ ఒక హత్యకు దారి తీసింది. మైనర్‌ బాలిక సజీవ దహనానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆ ఘటన పెను ధుమారం రేపింది. యూపీలోని ఫతేపూర్‌ జిల్లాలో మైనర్‌ బాలికను కొందరు సజీవ దహనం చేశారు. బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు పెట్రోలు పోసి నిప్పంటించారు. తన తోటలో మామిడి కాయలు కోయకుండా బాలిక తండ్రి ...

మామిడిపండ్ల కోసం బాలిక సజీవదహనం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
పెళ్లి బస్సుకు విద్యుదాఘాతం   
Andhrabhoomi
జైపూర్/ నవాన్‌షహర్, జూన్ 12: రాజస్థాన్‌లో శుక్రవారం ఘోర దుర్ఘటన జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుకు విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. టోంక్ జిల్లాలోని పచేవార్ వద్ద జరిగిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారని, మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్ రేఖా ...

బస్సుకు కరెంట్ షాక్   సాక్షి
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి   Oneindia Telugu
రాజస్థాన్‌లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్యాస్ లీక్‌: 6గురు మృతి, వందమందికి అస్వస్థత   
Oneindia Telugu
లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్‌తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ...

ఆమ్మోనియా ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌...6గురు మృతి,100 మందికి అస్వస్థత   ఆంధ్రజ్యోతి
లూథియానా‌లో గ్యాస్ ట్యాంకర్ లీక్... ఆరుగురు   వెబ్ దునియా
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి   సాక్షి
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యోగాకు అనుకూలించే శరీరమా నీది?: షాకు నితీశ్   
Oneindia Telugu
పాట్నా: యోగే చేసేందుకు సరిపోయే శరీరామా నీది అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రతిరోజూ ఇంట్లో యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న పాట్నాలో జరిగే యోగా డే కార్యక్రమంలో అమిత్ షా ...

అమిత్ షాపై నితీష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?   వెబ్ దునియా
యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భర్త చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో రోకలితో కొట్టి చంపేసిన భార్య   
వెబ్ దునియా
తన భర్త వివాహేత సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ తన భర్తను రోకటి బండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే మదురై జిల్లా వాడిపట్టి గ్రామంలో సెల్వి (35), చెల్లపాండి (38) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ...

రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది   సాక్షి
భర్తను గ్రైండింగ్ స్టోన్ తో హ‌తమార్చి‌న భార్య   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి   
సాక్షి
న్యూఢిల్లీ: రైల్వే రంగంలోకి ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైల్వేలో ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ(రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-రాయ్) ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణ నుంచి రైల్వే విభాగం తప్పుకోవాలని పేర్కొంది. నష్టాల నివారణకు ...

పట్టాలపైకి ప్రైవేటు రైళ్లు   Namasthe Telangana
రైల్వేపై కేంద్రం కన్ను...   10tv
ప్రైవేటు బస్సుల్లాగే ప్రైవేటు రైళ్లూ.. త్వరలో అందుబాటులోకి..   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言