2015年6月24日 星期三

2015-06-25 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
కేరళ ఆయుర్వేదానికి స్టెఫీ ప్రచారం   
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: కేరళ ఆయుర్వేద వైద్యానికి జర్మన్‌ టెన్నిస్‌ లెజెండ్‌ స్టెఫీ గ్రాఫ్‌ ప్రచారకర్తగా వ్యవహరించనుంది. 46 ఏళ్ల స్టెఫీ గ్రాఫ్‌ను ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ సీఎం ఊమెన్‌ చాందీ బుధవారమిక్కడ తెలిపారు. ఈ మేరకు కేరళ పర్యాటక శాఖ, స్టెఫీ గ్రాఫ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. 1980-90 ...

కేరళ బ్రాండ్ అంబాసిడర్‌గా జర్మనీ టెన్నిస్ స్టార్   Oneindia Telugu
కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్   సాక్షి
కేరళ ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్టెఫీగ్రాఫ్‌   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు   
సాక్షి
న్యూఢిల్లీ : ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సైనాకు క్రీడా శాఖ రూ. 9 లక్షలను మంజూరు చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ముగిసే వరకు సైనా ఫిజియోథెరపిస్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఫిజియోగా ...

సైనాకు వ్యక్తిగత ఫిజియో   Andhrabhoomi
సైనాకు రూ.9 లక్షలు   ప్రజాశక్తి
సైనాకు కేంద్రం రూ. 9 లక్షలు ఆర్థిక సాయం... ఫిజియోథెరపిస్ట్‌ నియామకం...   వెబ్ దునియా
Namasthe Telangana   
Telangana99   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెరెనా, జొకోవిచ్‌లకు టాప్ సీడింగ్   
సాక్షి
లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్మెంనట్ సీడింగ్స్ వివరాలను ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా)లకు టాప్ సీడింగ్ లభించింది. వచ్చే సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) పదో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ...

టాప్‌ సీడ్లు జొకో, సెరెనా   ఆంధ్రజ్యోతి
నాదల్‌కు 10వ సీడ్‌ వింబుల్డన్‌ టోర్నీ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంగ్లాదేశ్ టార్గెట్ 318 పరుగులు: టాపార్డర్‌ సూపర్.. ధావన్, ధోనీ ఇన్నింగ్స్‌తో..?   
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ 317 పరుగులు సాధించింది. తొలి రెండు వన్డేల్లో ధీటుగా రాణించలేకపోవడంతో సిరీస్ కోల్పోయిన భారత్, ఎట్టకేలకు పుంజుకుని స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సిరీస్ కోల్పోవడంతో కెప్టెన్‌తో పాటు క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. మూడో వన్డేలో టాపార్డార్ నిలకడగా ...

వైట్‌వాష్‌ తప్పింది   ప్రజాశక్తి
హమ్మయ్య.. చివరికి ఒకటి గెలిచారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
చివరి వన్డేలో భారత్ విజయం, క్లీన్‌స్వీప్‌ ఆశలపై నీళ్లు   
thatsCricket Telugu
మిర్పూర్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కు చివరిదైన మూడో మ్యాచ్‌లో ఊరట విజయం లభించింది. దీంతో బంగ్లా క్లీన్‌స్వీప్‌ ఆశలపై నీళ్లు చల్లింది. మూడో వన్డే విజయంతో ధోనీసేన సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. బుధవారమిక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్‌ 77 పరుగులతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టీమిండియా ...

బంగ్లాదేశ్‌ టార్గెట్ 318 పరుగులు   ఆంధ్రజ్యోతి
భారత్ స్కోర్ 317/6   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బంగ్లాదేశ్ పర్యటన నుంచి బయట పడింది. సీరీస్ క్లీన్ స్వీప్ నుంచి బయట పడింది. చివరి ఒన్డే మ్యాచ్ లో విజయం సాధించి పరువు దక్కించుకుంది. చివరి మ్యాచ్ లో తన స్థాయికి తగిన ఆట ఆడి అభిమానుల ఆగ్రహం నుంచి బయట పడింది. ధోనీసేన సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది.
క్లీన్‌స్వీప్‌ తప్పింది!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆనంద్‌కు మూడో విజయం   
సాక్షి
స్టావెంజర్ (నార్వే) : భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో మూ డో విజయాన్ని సాధించాడు. జాన్ లుడ్విగ్ హామర్ (నార్వే)తో బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆనంద్ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో వాసిలిన్ తొపలోవ్ ...

టైటిల్‌ రేస్‌లో ఆనంద్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
డబ్బు కాజేసి దోపిడీ నాటకం...   
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో : జూబ్లీహిల్స్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ దోపిడీ కేసును కేవలంలో 12 గంటల్లోనే వెస్ట్‌జోన్, జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు చేసిన ఉద్యోగులే ఆ డబ్బును కాజేసి దోపిడీ నాటకం ఆడారని తేల్చారు. నిందితుల నుంచి రూ. 20.61 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం ...

జూబ్లీహిల్స్‌ దోపిడీ కేసును ఛేదించిన వెస్ట్‌జోన్‌ పోలీసులు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ప్రాణాలిస్తాం', 'దూకుతాం': ధోనీ కోసం ఎవరేమన్నారు?   
Oneindia Telugu
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు వన్డేలు ఓడిన భారత జట్టుకు, కెప్టెన్ ధోనికి ఇది మంచి సమయం కాదని చెప్పవచ్చు. అయితే, ఆటగాళ్లు మాత్రం అతనికి అండగా నిలబడుతున్నారు. కెప్టెన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని, ఏ కెప్టెన్ వెనుక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నిలబడతామని, కెప్టెన్ వెనుక వెళ్లకుంటే తుపాకీ గుళ్లకు బలవ్వాల్సిందేనని, మైదానంలో కెప్టెన్ ...

'బయటకు చెప్పలేక పోతున్నారు'- కోహ్లీ   ఆంధ్రజ్యోతి
పరువు కోసం...   సాక్షి
కెప్టెన్ ధోనీ కోరితే మైదానంలో ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమే: అశ్విన్   వెబ్ దునియా
thatsCricket Telugu   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ టీమ్ నుంచి తప్పుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్: జూనియర్ల కోసం..   
వెబ్ దునియా
దేశవాళీ క్రికెట్లో జూనియర్లకు అవకాశం కల్పించడం కోసం ఢిల్లీ జట్టును వీడేందుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జూనియర్లకు అవకాశం ఇవ్వడంతో పాటు.. మరో రాష్ట్రానికి ఆడాలనే ఆలోచనలో సెహ్వాగ్ ఉన్నట్లు సమాచారం. అలాగే ముంబై వెటరన్‌ వసీం జాఫర్‌.. విదర్భ తరఫున ఆడడానికి నిర్ణయించుకున్నాడు.
ఢిల్లీని వదిలేయనున్న వీరూ!   సాక్షి
'ఢిల్లీ'కి సెహ్వాగ్‌ గుడ్‌ బై..!   ఆంధ్రజ్యోతి
ఆహ్వానాలు: ఢిల్లీ జట్టును వీడనున్న సెహ్వాగ్   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言