2015年6月16日 星期二

2015-06-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోంది: దయాకర్‌రెడ్డి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోందని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని, వారందరి అరెస్టుకు ...

కొద్ది గంటల్లో సంచలనం, ప్రధాన వ్యక్తుల అరెస్ట్: టీ-టీడీపీ కొత్తకోట   Oneindia Telugu
'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'   సాక్షి
ఈ రాత్రికే అరెస్ట్ చేయబోతున్నాం!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓటుకు నోటు కేసు : మొదలయిన నోటీసుల పర్వం.. అర్థరాత్రి వేం ఇంట్లో ఏసీబీ హడావుడి   
వెబ్ దునియా
తెలంగాణ ఏసీబీ అధికారులు హడావుడి మొదలు పెట్టారు. రేవంత్, ఇతర నిందితుల విచారణ పూర్తయిన తరువాత మిగిలిన వారికి నోటీసులు ఇచ్చే తదుపరి చర్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై తొలుత దృష్టి సారించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో... ఏసీబీ అధికారులు ...

ఆ 20 మంది ఎవరు?   సాక్షి
ఏసీబీ దూకుడు..   10tv
ఏపీ డెడ్‌లైన్‌కు టి- ప్రతి సవాల్ వేం నరేందర్‌ ఇంటికి అర్ధరాత్రి ఏసీబీ.. సండ్రకు నోటీసులు   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 36 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సెక్షన్ 8 చెల్లకుంటే.. విభజన చట్టమూ చెల్లదు   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ : విభజన చట్టంలోని సెక్షన్‌ 8 చెల్లకుంటే విభజన చట్టం కూడా చెల్లదని, 23 జిల్లాలకు చంద్రబాబే ముఖ్యమంత్రి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సెక్షన్‌ 8పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్షన్‌ 8 చెల్లదని కేసీఆర్‌ పేర్కొంటున్నారు. అది చెల్లకుంటే విభజన చట్టం ...

ఆ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని విభజించారు - దేవినేని ఉమ   ప్రజాశక్తి
చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు   Andhrabhoomi
రాష్ట్ర విభజనా చెల్లదు: దేవినేని కొత్త వాదన, జగన్ సిగ్గులేకుండా   Oneindia Telugu
సాక్షి   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వంద తప్పులు, అరెస్ట్ భయం పట్టుకుంది: చంద్రబాబుపై అంబటి   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుందని ...

'వంద తప్పులు చేస్తున్నారు'   సాక్షి
ఒక తప్పుకు వంద తప్పులు చేస్తున్న బాబు : అంబటి   వెబ్ దునియా
తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢిల్లీలో చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు: కర్నె ప్రభాకర్   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గవర్నర్‌ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామంటే ...

బాబు తప్పించుకోలేరు.. గవర్నర్‌ను బెదిరిస్తున్నారు: కర్నె ప్రభాకర్   వెబ్ దునియా
కేసును పక్కదారి పట్టించేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ : కర్నె ప్రభాకర్‌   ఆంధ్రజ్యోతి
గవర్నర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తారా?   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్‌ కేసులపై సిట్‌.. మత్తయ్య కేసు సీఐడీకి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో దాఖలైన పలు కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని (సిట్‌) నియమించడంతోపాటు, కేసీఆర్‌పై మత్తయ్య నమోదుచేసిన కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కూడా నిర్ణయించింది. టీ సీఎం కేసీఆర్‌కు ...

కెసిఆర్‌పై కేసులు సిఐడికి బదిలీ   Andhrabhoomi
ఏం జరుగుతోంది?: మంత్రులతో బాబు హడావుడి భేటీ, కేసీఆర్‌పై మత్తయ్య కేసు సీఐడీకి   Oneindia Telugu
కేసీఆర్ బెదిరించాడు.. ప్రాణహాని ఉంది... మత్తయ్య ఫిర్యాదు..   వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)   
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
చంద్రబాబు హైకోర్టు కు వెళ్ళవచ్చు కదా   
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో హైకోర్టుకు వెళ్లవచ్చని ఎమ్.ఐ.ఎమ్ అదినేత, అసదుద్దన్ ఒవైసీ సూచిచంఆరు. అలా చేయకుండా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్దంగా ప్రకటనలు చేస్తున్నారని ఓవైసీ విమర్శించారు.హైదరాబాద్ లో విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిది అమలు చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆయన స్పష్టం చేశారు.దీనిని ...

'సెక్షన్ 8ను హైదరాబాదీలు అంగీకరించరు'   సాక్షి
సెక్షన్ 8ను హైదరాబాదీలు ఒప్పుకోరు .. ఓవైసీ   వెబ్ దునియా
సెక్షన్ -8 అమలును హైదరాబాదీలు అంగీకరిచరు: ఓవైసీ   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసులు ఏమీ చేయలేవు, కెసిఆర్‌వి గల్లీ రాజకీయాలు: నారా లోకేష్   
Oneindia Telugu
హైదరాబాద్‌: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ ...

ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్   సాక్షి
చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలైతే.. కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలు: లోకేష్   వెబ్ దునియా
కెసిఆర్‌వి గల్లీ పాలిటిక్స్‌ :నారా లోకేష్‌   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బాబు వల్ల ఆంధ్రాపౌరుడినని చెప్పుకోలేకపోతున్నా'   
సాక్షి
ముంబయి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పనికి తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టను మసకబార్చారని ట్విట్టర్ లో ఆరోపించారు. కేసీఆర్ ముక్కు సూటి తననానికి తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నాని ...

బాబు చేసిన పనికి....ఆంధ్రుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా.. వర్మ ట్వీట్స్..   వెబ్ దునియా
చంద్రబాబు ఆంధ్ర ప్రజల పరువు తీశారు   ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటుపై వర్మ ట్వీట్లు: కేసీఆర్‌‌కు శిరస్సు వంచి వందనం   FIlmiBeat Telugu
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అవినీతికి స్వేచ్ఛ కావాలా?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర విభజన చట్టంలోని ఎనిమిదో సెక్షన్ గురించి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం ఉపనాయకుడు బి వినోద్‌కుమార్, ఢిల్లీలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి విమర్శించారు. వారిద్దరూ మంగళవారం ...

దోపిడీ, అవినీతికి స్వేచ్ఛ కావాలంటున్నారు: చంద్రబాబుపై వినోద్ ఫైర్   Oneindia Telugu
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?   సాక్షి
సెక్షన్ -8 అమలు చేసే పరిస్థితులు లేవు:ఎంపీ వినోద్   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言