2015年6月17日 星期三

2015-06-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
వేం... ఏం నీ సంగతి...? టికెట్టు నీకే ఎందుకు ఇచ్చారు..? ఏసీబీ   
వెబ్ దునియా
'చూడండి నరేందర్ రెడ్డిగారు. మాకు అన్నీ తెలుసు మీరు పొంతన లేని సమాధానాలు చెబితే ఎలా.? ఎంత సంబంధం లేకపోతే రేవంత మీరు పేరు వాడుతారు. అసలు మీకే టిక్కెట్టు ఇప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇంకా ఎవరెవరికి డబ్బులు ఎరగా చూపారు. చెప్పండి' అంటూ ఏసీబీ అధికారులు వేం నరేంధర్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు ఆయనపై 50 ప్రశ్నలు సంధించినట్లు ...

వేం నరేందర్ రెడ్డి అరెస్టు కాలేదు..   10tv
వేం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన ఏసిబి   Andhrabhoomi
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీ   సాక్షి
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 45 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలం రికార్డు   
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 17: ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు 1.40 గంటలపాటు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన ...

గంటన్నరపాటు స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదు   సాక్షి
నోటుకు ఓటు: గవర్నర్‌తో కెసిఆర్, స్టీఫెన్‌సన్ వాంగ్మూలం (పిక్చర్స్)   Oneindia Telugu
గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాంగ్మూలం... ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ..?   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు, సెక్షన్ 8: టీడీపీ దాడి, గవర్నర్‌కు టీఆర్ఎస్ బాసట   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారంపై తాజాగా జరుగుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహాన్‌కు వివరిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహాన్‌పై ఏపీ మంత్రులు విమర్శల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఓటుకు నోటు కేసు నుంచి ...

గవర్నరే బాధ్యత వహించాలి   Andhrabhoomi
శాంతి భద్రతలు గవర్నర్‌కు ఎలా బదిలీ చేస్తారు?   Namasthe Telangana
గవర్నర్‌కి అధికారాలా? సో వాట్?   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌లా నీచంగా చేయలేదు: మోత్కుపల్లి, గవర్నర్‌తో వేగలేం, 3 నిమిషాలే ఉన్నారు ...   
Oneindia Telugu
హైదరాబాద్: గతంలో కూడా పదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడూ చేయలేదని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సీఎంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప, ఇతర రాష్ర్టాల సీఎంలను తిడుతూ బతకాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఛీ కొడుతున్నారు: మోత్కుపల్లి   వెబ్ దునియా
ప్రతీ పాపానికి కారకుడు కేసీఆరే చంద్రబాబును అభాసుపాలు చేయాలనుకుంటున్నారు   ఆంధ్రజ్యోతి
కేసీఆర్‌ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు : మోత్కుపల్లి   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
గంగిరెద్దులా తలూపడం వల్లే సమస్య   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ ...

గంగిరెద్దులా గవర్నర్‌!   ఆంధ్రజ్యోతి
గవర్నర్‌పై స్వరం పెంచిన టిడిపి: గంగిరెద్దులా అంటూ వ్యాఖ్య   Oneindia Telugu
గవర్నర్ ఒక గంగిరెద్దు!   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గవర్నర్ నరసింహన్‌కు రాజ్యాంగం కూడా తెలియదు: నన్నపనేని   
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్‌పై టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. గవర్నర్‌పై విమర్శలు కురిపిస్తున్న వారి జాబితాలో నన్నపనేని కూడా చేరిపోయారు. నరసింహన్‌కు రాజ్యాంగం కూడా తెలియదని... అలాంటి వ్యక్తిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసు ...

హైదరాబాద్‌ : గవర్నర్‌ నరసింహన్‌తో మేం వేగలేం - నన్నపనేని రాజకుమారి   ఆంధ్రజ్యోతి
గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేయాలి :నన్నపనేని   Andhrabhoomi
గవర్నర్ కు రాజ్యాంగం తెలియదు- రాజకుమారి   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్టీఫెన్ కు ఇచ్చిన రూ. 50 లక్షల్లో దొంగనోట్లు?   
వెబ్ దునియా
ఓటుకు కోట్లు కేసులో స్వాధీనం చేసుకున్న నగదులో దొంగ నోట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని నోట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ...

ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దిగజార్చారు: నోటుకు ఓటుపై ఉత్తమ్, '17 మంది ఎమ్మెల్యేల సంగతేమిటి?'   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఓటుకు నోటు వ్యవహారంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రలోభాల వ్యవహారంలో కొందరు పట్టుబడితే.. మరి కొందరు పట్టుబడకుండా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంతో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని ఆయన బుధవారం ...

'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఓటుకు నోటు కేసు చివరివరకూ దర్యాప్తు చెయ్యండి.. ఈ కేసులో జోక్యం చేసుకోం: ఈసీ లేఖ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపడిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో చివరివరకూ దర్యాప్తు కొనసాగించాలని సూచిస్తూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్‌ ఈ కేసుకు ...

కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ   సాక్షి
ఓటుకు నోటు కేసులో నిగ్గు తేల్చండి : ఈసీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు: ఈసీ పరిధిలోకే, ఏసీబీ ఊడిగం చేస్తోందన్న జూపూడి   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో దర్యాప్తుని కొనసాగించాలని ఈసీ (ఎన్నికల కమిషన్) లేఖ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ తప్పబట్టారు. ఈ అంశంపై బుధవారం ఆయన సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిషికేషన్‌ వచ్చిన తర్వాత ఏసీబీ పాత్ర ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను పూల్ చేస్తున్నారని ఆయన ...

మై డియర్ ఖాన్ జీ, క్యా బాత్ కరే తూ: జూపూడి ప్రశ్న, లేఖపై మండిపాటు   వెబ్ దునియా
మాట వినని ఎమ్మెల్యేలను కేసుల్లో ఇరికించారు   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言