ఆంధ్రజ్యోతి
ఎక్సైజ్ పాలసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో సారాను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం మంత్రి పద్మారావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న మద్యం పాలసీకి భిన్నంగా కొత్తగా మద్యం పాలసీ తీసుకురావాలని భావిస్తున్నారు. బార్లకు ...
'గుడుంబాను తరిమేయాల్సిన అవసరం ఉంది'సాక్షి
గుడుంబాతో యువతులు వితంతువులవుతున్నారు.. కేసీఆర్ ఆవేదనవెబ్ దునియా
రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమేయాలి: సీఎంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో సారాను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం మంత్రి పద్మారావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న మద్యం పాలసీకి భిన్నంగా కొత్తగా మద్యం పాలసీ తీసుకురావాలని భావిస్తున్నారు. బార్లకు ...
'గుడుంబాను తరిమేయాల్సిన అవసరం ఉంది'
గుడుంబాతో యువతులు వితంతువులవుతున్నారు.. కేసీఆర్ ఆవేదన
రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమేయాలి: సీఎం
Oneindia Telugu
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో భేటీ: కెసిఆర్పై జూపూడి
Oneindia Telugu
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత ప్రమాదమో నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలియలేదని, ట్యాపింగ్ భయంతోనే ఈరోజు కేసీఆర్ గవర్నర్ను కలిసారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. కెసిఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల ...
'హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదు'సాక్షి
ఫోన్ ట్యాపింగ్: గవర్నర్ నరసింహన్, కేసీఆర్పై జూపూడి ఫైర్వెబ్ దునియా
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో కేసీఆర్ భేటీ:జూపూడిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
News Articles by KSR
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత ప్రమాదమో నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలియలేదని, ట్యాపింగ్ భయంతోనే ఈరోజు కేసీఆర్ గవర్నర్ను కలిసారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు జూపూడి ప్రభాకర రావు అన్నారు. కెసిఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల ...
'హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదు'
ఫోన్ ట్యాపింగ్: గవర్నర్ నరసింహన్, కేసీఆర్పై జూపూడి ఫైర్
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో కేసీఆర్ భేటీ:జూపూడి
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భాస్కర్రావు అనే రైతు వీఆర్వోను సంప్రదిస్తే రూ. 3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ...
గుంటూరు : ఏసీబీ వలలో లగడపాడు వీఆర్వోఆంధ్రజ్యోతి
టైటిల్ డీడ్ కు రూ.3500.. పాస్ పుస్తకానికి రూ. 5 వేలు ఏసీబీకి చిక్కిన లంచావతారంవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భాస్కర్రావు అనే రైతు వీఆర్వోను సంప్రదిస్తే రూ. 3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ...
గుంటూరు : ఏసీబీ వలలో లగడపాడు వీఆర్వో
టైటిల్ డీడ్ కు రూ.3500.. పాస్ పుస్తకానికి రూ. 5 వేలు ఏసీబీకి చిక్కిన లంచావతారం
సాక్షి
పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
సాక్షి
నెల్లూరు: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్జాన్రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో ఓఎస్డీగా ...
నవజీవన్ దోపిడీ సూత్రదారిగా పోలీసు ఓఎస్డీ.. కానిస్టేబుళ్లే ముఠా సభ్యులువెబ్ దునియా
నవజీవన్ రైలు దోపిడీ: పోలీసు ఉన్నతాధికారే సూత్రధారిOneindia Telugu
నెల్లూరు: 'నవజీవన్' నగల దోపిడీ కేసు.. పోలీసుల అదుపులో మార్కాపురం ఓఎస్డీఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
నెల్లూరు: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్జాన్రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో ఓఎస్డీగా ...
నవజీవన్ దోపిడీ సూత్రదారిగా పోలీసు ఓఎస్డీ.. కానిస్టేబుళ్లే ముఠా సభ్యులు
నవజీవన్ రైలు దోపిడీ: పోలీసు ఉన్నతాధికారే సూత్రధారి
నెల్లూరు: 'నవజీవన్' నగల దోపిడీ కేసు.. పోలీసుల అదుపులో మార్కాపురం ఓఎస్డీ
వెబ్ దునియా
నిన్నటిదాకా ఏయ్ ఆటో.. నేడు పైలట్ శ్రీకాంత్..
వెబ్ దునియా
ఆ యువకుడి ప్రస్థానం మొత్తం యువతకే ఆదర్శం. అందరిలా డబ్బులేదని తిట్టుకోలేదు. తనలో ఉన్న ఉత్సాహంతోనే తన చుట్టూ ఉన్న చీకటిని తరిమేశాడు. ఏయ్ ఆటో అనిపించుకున్న నోటితోనే కెప్టెన్ శ్రీకాంత్ అనిపించుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన యువకుడి అసాధారణ కథ ఇది. వివరాలిలా ఉన్నాయి. పేరు శ్రీకాంత్ పంటవానె... ఊరు మహారాష్ట్రలోని నాగపూర్ .
ఆటో డ్రైవర్ పైలెట్ అయ్యిన శుభవేళOneindia Telugu
ఆటో డ్రైవర్.. పైలట్ అయ్యాడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ యువకుడి ప్రస్థానం మొత్తం యువతకే ఆదర్శం. అందరిలా డబ్బులేదని తిట్టుకోలేదు. తనలో ఉన్న ఉత్సాహంతోనే తన చుట్టూ ఉన్న చీకటిని తరిమేశాడు. ఏయ్ ఆటో అనిపించుకున్న నోటితోనే కెప్టెన్ శ్రీకాంత్ అనిపించుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన యువకుడి అసాధారణ కథ ఇది. వివరాలిలా ఉన్నాయి. పేరు శ్రీకాంత్ పంటవానె... ఊరు మహారాష్ట్రలోని నాగపూర్ .
ఆటో డ్రైవర్ పైలెట్ అయ్యిన శుభవేళ
ఆటో డ్రైవర్.. పైలట్ అయ్యాడు
సాక్షి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు ...
పెరిగిన పెట్రోల్... తగ్గిన డీజల్ ధరలువెబ్ దునియా
పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్ఆంధ్రజ్యోతి
పెట్రో ధర పెంపు డీజిల్ తగ్గింపుప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు ...
పెరిగిన పెట్రోల్... తగ్గిన డీజల్ ధరలు
పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్
పెట్రో ధర పెంపు డీజిల్ తగ్గింపు
సాక్షి
'రూ. నాలుగున్నర కోట్లపై దర్యాప్తు చేయాల్సి ఉంది'
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ దాఖలు చేసిన మెమోలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ...
రేవంత్ కు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు..10tv
ఈనెల 29 వరకు రేవంత్రెడ్డి రిమాండ్ పొడిగింపుఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు కేసు.. జూన్ 29వ తేది వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపువెబ్ దునియా
Kandireega
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ దాఖలు చేసిన మెమోలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ...
రేవంత్ కు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు..
ఈనెల 29 వరకు రేవంత్రెడ్డి రిమాండ్ పొడిగింపు
ఓటుకు నోటు కేసు.. జూన్ 29వ తేది వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపు
సాక్షి
ఐదేళ్లలో తెలంగాణలో ఎం-గవర్నెన్స్!
సాక్షి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కు (ఈ-గవర్నెన్స్) స్వస్తి పలికి.. దాని స్థానంలో మొబైల్ గవర్నెన్స్ను (ఎం-గవర్నెన్స్) తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఐదేళ్లలో ఈ-సేవా కేంద్రాల్లోని 316 సేవలను మొబైల్స్కు మళ్లిస్తామన్నారు. దీంతో ప్రభుత్వ సేవలను ఎవరికి వారే తమ ...
స్మార్ట్ తెలంగాణగా అభివృద్ధి : కేటీఆర్Telugu Times (పత్రికా ప్రకటన)
స్మార్ట్ తెలంగాణ గా అభివృద్ధి చేస్తాం:కేటీఆర్ప్రజాశక్తి
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం : కేటీఆర్Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కు (ఈ-గవర్నెన్స్) స్వస్తి పలికి.. దాని స్థానంలో మొబైల్ గవర్నెన్స్ను (ఎం-గవర్నెన్స్) తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఐదేళ్లలో ఈ-సేవా కేంద్రాల్లోని 316 సేవలను మొబైల్స్కు మళ్లిస్తామన్నారు. దీంతో ప్రభుత్వ సేవలను ఎవరికి వారే తమ ...
స్మార్ట్ తెలంగాణగా అభివృద్ధి : కేటీఆర్
స్మార్ట్ తెలంగాణ గా అభివృద్ధి చేస్తాం:కేటీఆర్
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం : కేటీఆర్
ఆంధ్రజ్యోతి
నందలూరు తహసీల్దార్పై వేటు
సాక్షి
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు ...
కడప : నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్ఆంధ్రజ్యోతి
రూ.4 లక్షలు లంచం అడిగిన తాహసిల్దారు సస్పెన్షన్ : ఆర్డీవో విచారణకు ఆర్డర్వెబ్ దునియా
నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు ...
కడప : నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్
రూ.4 లక్షలు లంచం అడిగిన తాహసిల్దారు సస్పెన్షన్ : ఆర్డీవో విచారణకు ఆర్డర్
నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్
Oneindia Telugu
తలసాని వ్యవహారాన్ని తేల్చండి: స్పీకర్కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు ఓ లేఖ రాశారు.
'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'సాక్షి
టీడీపీ ఎమ్మెల్యేతో తెరాస మంత్రిగా ఎలా ప్రమాణం చేయిస్తారు : మర్రి శశిధర్ రెడ్డివెబ్ దునియా
తలసాని రాజీనామా చేశారా? లేదా?Andhrabhoomi
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు ఓ లేఖ రాశారు.
'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'
టీడీపీ ఎమ్మెల్యేతో తెరాస మంత్రిగా ఎలా ప్రమాణం చేయిస్తారు : మర్రి శశిధర్ రెడ్డి
తలసాని రాజీనామా చేశారా? లేదా?
沒有留言:
張貼留言