Oneindia Telugu
నాటి నుండి నేటి దాకా..: కేంద్రం జోక్యం అవసరమని చంద్రబాబు
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా సెక్షన్ 8ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని సమాచారం. గవర్నర్ నరసింహన్కు సలహాదారులుగా నియమితులైన అధికారులు మహంతి, శర్మ ఆదివారం ...
కుదరదు....! సెక్షన్ 8 అమలు చేయాల్సిందే...!! గవర్నర్ సలహాదారులతో చంద్రబాబువెబ్ దునియా
గవర్నర్తో ఘర్షణసాక్షి
రంగంలోకి గవర్నర్ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా సెక్షన్ 8ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని సమాచారం. గవర్నర్ నరసింహన్కు సలహాదారులుగా నియమితులైన అధికారులు మహంతి, శర్మ ఆదివారం ...
కుదరదు....! సెక్షన్ 8 అమలు చేయాల్సిందే...!! గవర్నర్ సలహాదారులతో చంద్రబాబు
గవర్నర్తో ఘర్షణ
రంగంలోకి గవర్నర్
వెబ్ దునియా
భార్యా పిల్లల్ని హతమార్చాడు
సాక్షి
బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు ...
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిని తెగనరికిన భర్త.. ఆపై ఆత్మహత్యవెబ్ దునియా
విజయనగరం : కుటుంబ కలహాలతో కడతేర్చాడు...ఆంధ్రజ్యోతి
భార్య, ఇద్దరు కుమారులను నరికాడు...Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు ...
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిని తెగనరికిన భర్త.. ఆపై ఆత్మహత్య
విజయనగరం : కుటుంబ కలహాలతో కడతేర్చాడు...
భార్య, ఇద్దరు కుమారులను నరికాడు...
Oneindia Telugu
మోడీకి సాయం: సుష్మా రాజీనామాకు డిమాండ్, అక్కర్లేదన్న షా
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతులు లభించేలా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం స్పందించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ భోపాల్ గ్యాస్ కేసులో నిందితుడు ఆండర్సన్, భోఫోర్స్ కుంభకోణానికి పాల్పడ్డ ...
బ్రిటన్ మీడియా వెల్లడి; విపక్షాల రాజీనామా డిమాండ్సాక్షి
చిక్కుల్లో సుష్మా స్వరాజ్Andhrabhoomi
వీసా వ్యవహారంలో సుష్మాకు అండగా బీజేపీఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
10tv
వెబ్ దునియా
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతులు లభించేలా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం స్పందించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ భోపాల్ గ్యాస్ కేసులో నిందితుడు ఆండర్సన్, భోఫోర్స్ కుంభకోణానికి పాల్పడ్డ ...
బ్రిటన్ మీడియా వెల్లడి; విపక్షాల రాజీనామా డిమాండ్
చిక్కుల్లో సుష్మా స్వరాజ్
వీసా వ్యవహారంలో సుష్మాకు అండగా బీజేపీ
సాక్షి
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
సాక్షి
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల ...
పాలమూరు ప్రాజెక్టు: అనుమతి లేదన్న జగన్, కేసీఆర్ ఏమంటారు?Oneindia Telugu
పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమం.. అడ్డుకోండి.. ఉమాభారతికి జగన్ లేఖవెబ్ దునియా
కేంద్ర జలవనరుల మంత్రికి వైఎస్ జగన్ లేఖఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల ...
పాలమూరు ప్రాజెక్టు: అనుమతి లేదన్న జగన్, కేసీఆర్ ఏమంటారు?
పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమం.. అడ్డుకోండి.. ఉమాభారతికి జగన్ లేఖ
కేంద్ర జలవనరుల మంత్రికి వైఎస్ జగన్ లేఖ
వెబ్ దునియా
అమెరికా వెళ్లిన 40 రోజుల్లోనే
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్కుమార్గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్కుమార్గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతివెబ్ దునియా
అమెరికాలో తెలుగు యువకుడి హత్యసాక్షి
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్వాసిని కాల్చి చంపారుOneindia Telugu
ప్రజాశక్తి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్కుమార్గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్కుమార్గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతి
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్వాసిని కాల్చి చంపారు
Oneindia Telugu
ఆ తర్వాతే టీఆర్ఎస్పై కేసు: ట్యాపింగ్పై బాబు వెయిట్ అండ్ సీ?
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్టు, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 120 ఫోన్ల వరకు తెలంగాణ ...
మాట్లాడింది బాబే!సాక్షి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు : ఏపీ సర్కారు నిర్ణయం!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అరెస్టు, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 120 ఫోన్ల వరకు తెలంగాణ ...
మాట్లాడింది బాబే!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు : ఏపీ సర్కారు నిర్ణయం!
ఆంధ్రజ్యోతి
మూసీ నాలాలో బాలుడి గల్లంతు
ఆంధ్రజ్యోతి
సైదాబాద్: ఆడుకునేందుకు అన్నతో కలిసి వెళ్లిన తమ్ముడు ప్రమాదవశాత్తు మూసీ నాలాలో పడి గల్లంతయ్యాడు. మలక్పేట శంకర్నగర్కు చెందిన సూరి, మంగకు ముగ్గురు సంతానం రాజేశ్వరి, వరుణ్(9), తరుణ్(7). సూరి దినసరి కూలీగా, మంగ ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరుణ్ అన్న వరుణ్తో కలిసి ఇంటి సమీపంలోగల మూసీ నాలా వద్ద ఆడుకునేందుకు ఆదివారం ఉదయం ...
మూసీలో బాలుడు గల్లంతుసాక్షి
నాలాలో కొట్టుకుపోయిన 7 ఏళ్ల బాలుడు, ఓల్డ్ మలక్ పేటలో విషాదంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సైదాబాద్: ఆడుకునేందుకు అన్నతో కలిసి వెళ్లిన తమ్ముడు ప్రమాదవశాత్తు మూసీ నాలాలో పడి గల్లంతయ్యాడు. మలక్పేట శంకర్నగర్కు చెందిన సూరి, మంగకు ముగ్గురు సంతానం రాజేశ్వరి, వరుణ్(9), తరుణ్(7). సూరి దినసరి కూలీగా, మంగ ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరుణ్ అన్న వరుణ్తో కలిసి ఇంటి సమీపంలోగల మూసీ నాలా వద్ద ఆడుకునేందుకు ఆదివారం ఉదయం ...
మూసీలో బాలుడు గల్లంతు
నాలాలో కొట్టుకుపోయిన 7 ఏళ్ల బాలుడు, ఓల్డ్ మలక్ పేటలో విషాదం
సాక్షి
మంత్రి ఈటెలకు ప్రముఖుల పరామర్శ
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 14: కరీంనగర్ లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. మంత్రికి రెండు రోజుల విశ్రాంతి అవసరం అని తెలిపారు. పలువురు మంత్రులు ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటెలను పరామర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభ, శాసనమండలి ...
ఈటెలను ఫోన్ లో పరామర్శించిన గవర్నర్సాక్షి
టీ. మంత్రి ఈటెలను పరామర్శించిన ప్రముఖులుఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 14: కరీంనగర్ లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. మంత్రికి రెండు రోజుల విశ్రాంతి అవసరం అని తెలిపారు. పలువురు మంత్రులు ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఈటెలను పరామర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభ, శాసనమండలి ...
ఈటెలను ఫోన్ లో పరామర్శించిన గవర్నర్
టీ. మంత్రి ఈటెలను పరామర్శించిన ప్రముఖులు
సాక్షి
విజయవాడలో విరిగిన కొండ చరియలు
ప్రజాశక్తి
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపై ఉన్న మట్టి జారిపోవటం, నెర్రల్లోకి నీళ్లు చొచ్చుకునిపోవడంతో జర్నలిస్టు కాలనీలోని కొండ అంచు ప్రాంతంలో ఎస్.సాంబశిరావు అనే వ్యక్తి ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
విరిగిపడిన కొండచరియలు: ముగ్గురికి గాయాలుసాక్షి
విజయవాడలో విరిగిపడుతున్న కొండచరియలు.. నలుగురు మహిళల పరిస్థతి విషమంఆంధ్రజ్యోతి
విజయవాడలో ఇళ్లపై రాళ్లుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపై ఉన్న మట్టి జారిపోవటం, నెర్రల్లోకి నీళ్లు చొచ్చుకునిపోవడంతో జర్నలిస్టు కాలనీలోని కొండ అంచు ప్రాంతంలో ఎస్.సాంబశిరావు అనే వ్యక్తి ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
విరిగిపడిన కొండచరియలు: ముగ్గురికి గాయాలు
విజయవాడలో విరిగిపడుతున్న కొండచరియలు.. నలుగురు మహిళల పరిస్థతి విషమం
విజయవాడలో ఇళ్లపై రాళ్లు
వెబ్ దునియా
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. బాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. ఓటుకు ...
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...సాక్షి
చంద్రబాబుపై కేసు పెట్టకుంటే లాలూచీ పడినట్టే : పి. మధువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. బాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. ఓటుకు ...
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...
చంద్రబాబుపై కేసు పెట్టకుంటే లాలూచీ పడినట్టే : పి. మధు
沒有留言:
張貼留言