ఆంధ్రజ్యోతి
ఎక్సైజ్ పాలసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో సారాను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం మంత్రి పద్మారావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న మద్యం పాలసీకి భిన్నంగా కొత్తగా మద్యం పాలసీ తీసుకురావాలని భావిస్తున్నారు. బార్లకు ...
గుడుంబాతో యువతులు వితంతువులవుతున్నారు.. కేసీఆర్ ఆవేదనవెబ్ దునియా
'గుడుంబాను తరిమేయాల్సిన అవసరం ఉంది'సాక్షి
రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమేయాలి: సీఎంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో సారాను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం మంత్రి పద్మారావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న మద్యం పాలసీకి భిన్నంగా కొత్తగా మద్యం పాలసీ తీసుకురావాలని భావిస్తున్నారు. బార్లకు ...
గుడుంబాతో యువతులు వితంతువులవుతున్నారు.. కేసీఆర్ ఆవేదన
'గుడుంబాను తరిమేయాల్సిన అవసరం ఉంది'
రాష్ట్రం నుంచి గుడుంబాను తరిమేయాలి: సీఎం
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్: గవర్నర్ నరసింహన్, కేసీఆర్పై జూపూడి ఫైర్
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్పై గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్పై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత దాటినా ...
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో భేటీ: కెసిఆర్పై జూపూడిOneindia Telugu
'హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదు'సాక్షి
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో కేసీఆర్ భేటీ:జూపూడిఆంధ్రజ్యోతి
News Articles by KSR
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్పై గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్పై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత దాటినా ...
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో భేటీ: కెసిఆర్పై జూపూడి
'హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదు'
ట్యాపింగ్ భయంతోనే గవర్నర్తో కేసీఆర్ భేటీ:జూపూడి
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భాస్కర్రావు అనే రైతు వీఆర్వోను సంప్రదిస్తే రూ. 3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ...
టైటిల్ డీడ్ కు రూ.3500.. పాస్ పుస్తకానికి రూ. 5 వేలు ఏసీబీకి చిక్కిన లంచావతారంవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామ వీఆర్వో సురేష్ రూ. 3,500 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భాస్కర్రావు అనే రైతు వీఆర్వోను సంప్రదిస్తే రూ. 3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ...
టైటిల్ డీడ్ కు రూ.3500.. పాస్ పుస్తకానికి రూ. 5 వేలు ఏసీబీకి చిక్కిన లంచావతారం
సాక్షి
'రూ. నాలుగున్నర కోట్లపై దర్యాప్తు చేయాల్సి ఉంది'
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ దాఖలు చేసిన మెమోలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ...
రేవంత్ కు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు..10tv
ఈనెల 29 వరకు రేవంత్రెడ్డి రిమాండ్ పొడిగింపుఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు కేసు.. జూన్ 29వ తేది వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపువెబ్ దునియా
Kandireega
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ దాఖలు చేసిన మెమోలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ...
రేవంత్ కు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు..
ఈనెల 29 వరకు రేవంత్రెడ్డి రిమాండ్ పొడిగింపు
ఓటుకు నోటు కేసు.. జూన్ 29వ తేది వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపు
Oneindia Telugu
తలసాని వ్యవహారాన్ని తేల్చండి: స్పీకర్కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు ఓ లేఖ రాశారు.
'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'సాక్షి
టీడీపీ ఎమ్మెల్యేతో తెరాస మంత్రిగా ఎలా ప్రమాణం చేయిస్తారు : మర్రి శశిధర్ రెడ్డివెబ్ దునియా
తలసాని రాజీనామా చేశారా? లేదా?Andhrabhoomi
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు ఓ లేఖ రాశారు.
'తలసాని ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వండి'
టీడీపీ ఎమ్మెల్యేతో తెరాస మంత్రిగా ఎలా ప్రమాణం చేయిస్తారు : మర్రి శశిధర్ రెడ్డి
తలసాని రాజీనామా చేశారా? లేదా?
ఆంధ్రజ్యోతి
నందలూరు తహసీల్దార్పై వేటు
సాక్షి
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు ...
రూ.4 లక్షలు లంచం అడిగిన తాహసిల్దారు సస్పెన్షన్ : ఆర్డీవో విచారణకు ఆర్డర్వెబ్ దునియా
కడప : నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్ఆంధ్రజ్యోతి
నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు ...
రూ.4 లక్షలు లంచం అడిగిన తాహసిల్దారు సస్పెన్షన్ : ఆర్డీవో విచారణకు ఆర్డర్
కడప : నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్
నందలూరు తహసీల్దార్ సస్పెన్షన్
Oneindia Telugu
ఉత్తర్వులు అందాయి.. విధుల్లోకి చేర్చుకోండి
సాక్షి
హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని ...
ఏపీ విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : మంత్రి రావెలఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని ...
ఏపీ విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : మంత్రి రావెల
వెబ్ దునియా
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. చంపేస్తామంటున్నారు. రక్షణ కల్పించండి.. ఎస్పీకి ...
వెబ్ దునియా
'ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా పెద్దలకు ఇష్టంలేదు. మా బతుకు మేము బతుకుతామని చెప్పాం.. అయినా వినడం లేదు... చంపేస్తామని బెదరిస్తున్నారు. ఇప్పటికే ఇంటిలోని పర్నిచర్ ధ్వంసం చేశారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి' అంటూ ఓ ప్రేమ జంట గుంటూరు రూరల్ ఎస్పీని ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురానికి చెందిన శ్యాం కుమార్ రియల్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
'ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా పెద్దలకు ఇష్టంలేదు. మా బతుకు మేము బతుకుతామని చెప్పాం.. అయినా వినడం లేదు... చంపేస్తామని బెదరిస్తున్నారు. ఇప్పటికే ఇంటిలోని పర్నిచర్ ధ్వంసం చేశారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి' అంటూ ఓ ప్రేమ జంట గుంటూరు రూరల్ ఎస్పీని ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురానికి చెందిన శ్యాం కుమార్ రియల్ ...
ఆంధ్రజ్యోతి
ముడుపుల గుట్టు ఇదీ!.. కేంద్రానికి టి-సర్కారు నివేదిక నోటీసుల జాబితాలో బాబు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాషా్ట్రలతోపాటు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ముడుపుల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు సమగ్ర నివేదిక అందజేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తూ దొరికిపోయిన కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, 'ఇతర' ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాషా్ట్రలతోపాటు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ముడుపుల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు సమగ్ర నివేదిక అందజేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తూ దొరికిపోయిన కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, 'ఇతర' ...
వెబ్ దునియా
వరద బీభత్సం... పుర వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్ల సంచారం..
వెబ్ దునియా
జార్జియా రాజధాని నగరం బిలిసిలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో అక్కడ ఉన్న జంతు ప్రదర్శనశాలలో నుంచి సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, మొసళ్లు వీధుల్లో విహరిస్తున్నాయి. ప్రజలు ప్రాణాలను పిడికిట్లో పట్టుకుని భయపడుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అక్కడ విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఈ వరద నీరు జంతువుల ...
వరదలు: జూ నుంచి రోడ్లపైకి జంతువులు(వీడీయో)Oneindia Telugu
వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జార్జియా రాజధాని నగరం బిలిసిలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో అక్కడ ఉన్న జంతు ప్రదర్శనశాలలో నుంచి సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, మొసళ్లు వీధుల్లో విహరిస్తున్నాయి. ప్రజలు ప్రాణాలను పిడికిట్లో పట్టుకుని భయపడుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అక్కడ విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఈ వరద నీరు జంతువుల ...
వరదలు: జూ నుంచి రోడ్లపైకి జంతువులు(వీడీయో)
వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు
沒有留言:
張貼留言