2015年6月25日 星期四

2015-06-26 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
గవర్నర్ గారూ.. అక్కడేం జరుగుతోంది.? నేడు రాజనాథ్ తో నరసింహన్ భేటీ   
వెబ్ దునియా
తెలుగురాష్ట్రాల పోరు మరోమారు ఢిల్లీకి చేరనుంది. తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కేంద్రం ఢిల్లీకి పిలుచుకుంది. అక్కడ పరిస్థితులను వివరించడానికి గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో మండుతున్న ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 ...

నేడు రాజ్‌నాథ్‌తో గవర్నర్ భేటీ   సాక్షి
ఇవాళ కేంద్ర హోంమంత్రితో భేటీ కానున్న గవర్నర్   Namasthe Telangana
గవర్నర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన నేడు రాజ్‌నాథ్‌తో భేటీ.. సెక్షన్ 8పై స్పష్టత కోరే అవకాశం ...   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
Teluguwishesh   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అయ్యారే... కురువృద్ధుడు అద్వానీకి మరో అవమానం.   
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీలో మోదీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. తన గురువు అయిన లాల్ కృష్ణ అద్వానీని కూడా లెక్క చేయడం లేదు. ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేసిన పాపానికి ఆయనకు మరోమారు తీరని అవమానం జరిగింది. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అద్వానీ కనిపించలేదు. ఈ కార్యక్రమానికి అద్వానీకి ఆహ్వానం అందలేదని ...

పెద్దాయనను పక్కన పెట్టేశారా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం   
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు.
నేపాల్‌కు భారత్ భారీ సహాయం   Andhrabhoomi
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయం   సాక్షి
ఎమర్జెన్సీ.. అదో చీకటి కాలం.. ఎన్నో స్మృతులను మిగిల్చింది : నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టిన ఆ నలుగురు లేడీ మినిస్టర్స్...   
వెబ్ దునియా
'అచ్చే దిన్' అంటూ ఏడాది పాలన ముగిసిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంబరంగా చెప్పుకున్నారు. అంతకుముందు విదేశీ పర్యటనలతో మోదీ.... మోదీ... మోదీ అంటూ జైకొట్టించుకున్నారు. ఇక దేశంలో మచ్చలేని పాలనను అందించే ప్రభుత్వానికి నాయకుడైన మోదీకి తిరుగులేదనుకున్నారు అంతా. అనూహ్యంగా ఆయన చుట్టూ ఇప్పుడు సమస్యల వలయం ...

ఆ నలుగురు!   Andhrabhoomi
నలుగురు అమ్మల కలకలం   ఆంధ్రజ్యోతి
'ఆ ముగ్గురూ రాజీనామా చేయాల్సిందే'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమరావతిని పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తాం... వెంకయ్య   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచడానికి కేంద్రం సంపూర్ణ సహాయసహకారాలను అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఢిల్లీలో గురువారం తనను కలసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తదితరులకు ఆయన హామీ ...

అమరావతికి కేంద్రం అండ   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
పాత నోట్ల చలామణి గడువుడి సెంబర్‌ 31 వరకు పొడిగింపు   
ఆంధ్రజ్యోతి
ముంబై : 2005కు ముందు ముద్రించిన పాత కరెన్సీ నోట్ల చలామణిని రిజర్వు బ్యాంకు ఈ సంవత్సరం డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ఇలా గడువు పొడిగించడం ఇది వరసగా మూడో సారి. నిజానికి ఈ నెలాఖరులోగానే ఈ నోట్లు ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయడం లేదా సమీపంలోని బ్యాంకుల శాఖల్లో మార్చుకోవడం చేయాలని ఆర్‌బిఐ ఇంత ...

కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు   సాక్షి
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడగింపు   Namasthe Telangana
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పెంపు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లలిత్‌గేట్: 'సీఎం పదవికి రాజే రాజీనామా చేయాల్సిందే'   
Oneindia Telugu
జైపూర్: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని విదేశాలకు పంపేందుకు సహకరించారనే ఆరోపణలతో రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ తన విమర్శలను తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత సచిన్ పైలట్ లలిత్ మోడీ వ్యవహారంపై ప్రధాని మోడీ, వసుంధర రాజేలపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లలిత్ మోడీ ...

ఆ సంతకం నాదే!   Andhrabhoomi
మాలో కళంకితులెవరూ లేరు!   సాక్షి
లలిత్‌మోదీకి మద్దతుగా వసుంధర లేఖను బయట పెట్టిన జైరాం రమేష్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ. 7 లక్షలు: ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయారు   
Oneindia Telugu
రుద్రపూర్: నగదు చోరీ చెయ్యడానికి వెళ్లిన దుండగులు వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకుని మాయం అయిన సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉదయ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ లో జరిగిన ఈ సంఘటనతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు హడలిపోయారు. పంత్ నగర్ లోని అశోక్ లేలాండ్ కంపెనీ మెయిన్ గేట్ దగ్గర ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది.
ఏటీఎం మిషన్.. మిషన్నే ఎత్తుకెళ్ళిన దొంగలు   వెబ్ దునియా
ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


బస్సును ఢీకొన్న ట్యాంకర్.. 18 మంది దుర్మరణం   
సాక్షి
ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సును వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొనడంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. షోలాపూర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టాగ్లు: road accident, maharashtra, bus, tanker, 18 died, ...

మహారాష్టల్రో 20మంది దుర్మరణం   Andhrabhoomi
ఘోర ప్రమాదం: బస్సు-కంటైనర్ ఢీ, 20మంది మృతి   Oneindia Telugu
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జులై 28 వ తేది బెంగళూరు ఎన్నికలు: కోడ్ అమలు   
Oneindia Telugu
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలోని 198 వార్డులలో జులై 28వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఐటీ, బీటీ సిటిలో ఒకే రోజు అన్ని వార్డులలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కర్ణాటక ఎన్నికల కమీషనర్ పీ.ఎన్. శ్రీనివాసాచారి వివరాలు వెల్లడించారు.
మోగిన నగారా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言