2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'   
సాక్షి
న్యూఢిల్లీ : తాను లండన్ లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి ...

లలిత్ మోడీది రోజుకో మాట, పూటకో పేరు: గౌడ   Oneindia Telugu
లండన్‌లో ప్రియాంకను కలిశా - లలిత్ మోడీ లేటెస్ట్ గూగ్లీ   ఆంధ్రజ్యోతి
లలిత్‌ మోడీతో ప్రియాంక గాంధీ మాట్లాడడం నేరం కాదు: రణ్ దీప్ సూర్జీవాలా   వెబ్ దునియా
Andhrabhoomi   
ప్రజాశక్తి   
Teluguwishesh   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మసీదులో ఆత్మాహుతి దాడి: 13మంది మృతి   
Oneindia Telugu
కువైట్ సిటీ: కువైట్‌‌ రాజధానిలోని షియా ముస్లింల వర్గానికి చెందిన మసీదులో ఆత్మాహతి దాడి జరిగింది. రంజాన్‌ సందర్భంగా నగరంలోని అల్‌-ఇమామ్‌-అల్‌-సాదిఖ్‌ మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా.. ఆత్మాహుతి ...

కువైట్ మసీదులో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి   సాక్షి
కువైట్ మసీదులో పేలుళ్ళు.. ఎనిమిది మంది మృతి   ఆంధ్రజ్యోతి
పేట్రేగిన ఉగ్రవాదులు   Andhrabhoomi
Namasthe Telangana   
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్రాన్స్‌లో మరోసారి ఐఎస్ దాడులు: తల తెగి పడింది   
Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఆగ్నేయ ఫ్రాన్స్‌ లయోన్‌ నగరం సమీపంలోని గ్రెనోబుల్‌లో ఉన్న ఓ గ్యాస్‌ ఫ్యాక్టరీపై ఐఎస్‌ఐఎస్‌ సంస్థకు చెందిన ఉగ్రవాది దాడికి దిగాడు. కారులో వేగంగా వచ్చిన ఉగ్రవాది నేరుగా ఫ్యాక్టరీలోకి దూసుకుపోయాడు. ఫ్యాక్టరీలో అతను విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు బాంబుల దాడికి పాల్పడ్డాడు.
ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్ర దాడి, ఒకరు మృతి   సాక్షి
ఫ్రాన్స్ గ్యాస్ ఫ్యాక్టరీపై ఉగ్రవాద దాడి   ఆంధ్రజ్యోతి
ఫ్రాన్స్‌పై ఉగ్ర పంజా   Andhrabhoomi
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పలు దేశాల్లో ఐసిస్ మారణకాండ   
ఆంధ్రజ్యోతి
సిరియా, జూన్ 26: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఒకే రోజు పలు దేశాల్లో భయంకరమైన మారణకాండ సృష్టించారు. కువైట్, టునీసియా, ఫ్రాన్స్, సిరియాలో బాంబు దాడులతో భీభత్సం సృష్టించారు. ఈ భీకర దాడుల్లో ఒక్కరోజే 146 మంది సామాన్య ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో.. ఐసీస్ ఉగ్రవాదులు కుర్దిష్‌లను ...

సిరియాలో నరమేథం   Andhrabhoomi
సిరియాలో కాల్పులకు తెగబడ్డ ఐసిస్... 145 మంది మృతి   వెబ్ దునియా
సిరియాలో ఐసిస్ నరమేథం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


విమానం కూలి 9 మంది మృతి   
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో విమానం కూలి 9 మంది మరణించారు. విహార యాత్ర కోసం వెళ్తుండగా అలెస్కా ఆగ్నేయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. హాలెండ్ అమెరికా లైన్ కు చెందిన ఈ సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మరణించినట్టు నిర్ధారించాయి. కాగా మృతదేహాలను ...

అమెరికాలో కూలిన విమానం : 9మంది మృతి   Andhrabhoomi
అమెరికాలో విమానం కూలి 9 మంది మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చేతల మనిషిని, ప్రజలను విభజించను: బాబీ జిందాల్   
Oneindia Telugu
న్యూయార్క్: వివిధ దేశాల నుంచి వచ్చి ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారంతా అమెరికన్లేనని, జాతిమతాల పేరుతో వారిని వేరుగా పరిగణించడం తగదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ అన్నారు. న్యూఓర్లిన్స్ నుంచి గురువారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 'నా పేరు బాబీ జిందాల్. నేను లూసియానా ...

ఒబామా ఆరోగ్య పథకాన్ని రద్దు చేస్తా : బాబీ జిందాల్ హామీ   వెబ్ దునియా
పట్టంకడితే 'ఒబామాకేర్'ను రద్దు చేస్తా   సాక్షి
ఒబామా తెచ్చిన హెల్త్ కేర్ ప్లాన్ రద్దు   Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి   
Palli Batani   
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడు దేశాల్లో ఉగ్ర దాడులు, 41 మంది మృతి   
సాక్షి
సౌసీ/కువైట్/పారిస్: ప్రపంచ దేశాలను పెను ముప్పుగా మారిన ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారం చెలరేగిపోయారు. మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో దాడులకు తెగబడ్డారు. 41 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఫ్రాన్స్, కువైట్, ట్యునీసియా దేశాల్లో దాడులు చేశారు. ట్యునీసియాలోని పర్యాటక పట్టణం సౌసీలో రెండు హోటళ్లపై ...

ఉగ్రదాడిలో 27 మంది మృతి   ప్రజాశక్తి
ఉగ్రదాడులకు 53 మంది బలి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తండ్రితో అక్రమసంబంధం.. 8 మంది పిల్లల హత్య... ఆమెకు ఉరి తప్పదా.. 2న తీర్పు   
వెబ్ దునియా
ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతోకాకుండా తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుని 8 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరందరినీ పురిట్లోనే చంపేసింది. ఫ్రాన్స్ దేశంలోని డువే నగరంలో చోటుచేసుకున్న ఈ అసాధారణ లైంగిక కేసు ఆ దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి వచ్చే నెల రెండో తేదీన తుదితీర్పు ...

'తండ్రి'వల్ల పుట్టారని 8 మందిని చంపేసింది   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్   
సాక్షి
లండన్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో విచిత్రమైన ఘాతుకానికి పాల్పడ్డారు. అల్ కాయిదా, జైష్ అల్ ఇస్లామ్ గ్రూపులకు చెందిన 12 మంది ఉగ్రవాదుల తలలు నరికి చంపేశారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సిరియా రాజధాని డమాస్కస్ లో ఈ వీడియో చిత్రీకరించారు. ఈ 12 మందిని ఇంటర్వ్యూ చేసి, కెమెరా ముందు పెరేడ్ చేయించి.. తర్వాత తలలు ...

వారు నరికితే తలలు తెగి పడ్డాయి....! 12 మంది ప్రత్యర్థి గ్రూపు సభ్యులను నరికిన ఐసిస్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిడ్నీ - దుబాయ్ విమానం: కొలంబో లో ల్యాండి   
Oneindia Telugu
కొలంబో: విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది.
అత్యవసరంగా విమానం దింపివేత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言