2015年6月28日 星期日

2015-06-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన రైలు   
సాక్షి
ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం ...

ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన లోకల్ ట్రైన్(వీడియో)   Oneindia Telugu
లోకల్ ట్రైన్ ప్లాట్‌ఫామ్ ఎక్కింది!   ఆంధ్రజ్యోతి
ముంబయి చర్చిగేట్ స్టేషన్‌లో ప్రమాదం   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రజా జీవితంలో పారదర్శకత అవసరం: అద్వానీ   
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే వారు ఎవరైనా పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలకు పరోక్షంగా ...

ఆరోపణలొస్తే రాజీనామా: అద్వానీ, రాజేకు పెద్దలు నో!   Oneindia Telugu
ఏదీ.. రాజధర్మం?   Andhrabhoomi
అద్వానీ వ్యాఖ్యల అంతరార్ధమేమి?   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక : బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే   
వెబ్ దునియా
రాజకీయ నాయకులు హద్దులుదాటుతున్నారు. మాటలతూటాలు పేల్చుతున్నారు. మొన్నటికిమొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోశారు. టీఎంసీ కార్యకర్తల వైపు ఎవరైనా కొన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తానని, చేయ్యెత్తితో ఎత్తిన చేయిని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సంస్కరణలకు ఆద్యుడు పీవీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి కాపాడి ప్రపంచదేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొనియాడారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీనే అని కీర్తించారు. ఆది వారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో ...

విభజన బిల్లులో సెక్షన్ 8ను పొందుపరుస్తున్నపుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారు : దిగ్విజయ్   వెబ్ దునియా
ఓటుకునోటు వ్యవహారంపై సీబీఐవిచారణ జరిపించాలి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ ...   ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు తీవ్రంగా పరిగణించాల్సిన అంశం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తైవాన్ మ్యూజిక్ పార్టీలో అగ్నిప్రమాదం   
సాక్షి
తైపీ: తైవాన్ రాజధాని తైపీలోని ఓ వాటర్ పార్కులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. 'కలర్ ప్లే ఏసియా' కార్యక్రమంలో భాగంగా వేదిక మీద నుంచి నిర్వాహకులు విసిరిన ఒక రకమైన రంగుల పొడి ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీసింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సుమారు వెయ్యి మందిలో 519 మంది కాలిన గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు.
తైవాన్‌లో పేలుడు: 500మందికి గాయాలు(వీడియో)   Oneindia Telugu
తైవాన్‌ పార్క్‌లో అగ్నిప్రమాదం   ప్రజాశక్తి
తైవాన్ లో పేలుడు, 200 మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పుష్కరం.. ముహూర్తమే అయోమయం   
సాక్షి
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అనే దానిపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక ముహుర్తం ఆమోదించి ఏర్పాట్లు చేస్తుండగా...ఇద్దరు ప్రముఖ సిద్ధాంతులు వేర్వేరు ముహుర్తాలు నిర్ణయించడం విశేషం. ఈ మూడు ముహుర్తాలతో భక్తులలో అయోమయం నెలకొంది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతుల ముహూర్తం ప్రకారం పుష్కరాలు జూలై 14న ...

పుష్కరాలు: కేసీఆర్‌కు బాబు సర్కార్ ఆహ్వానం, అప్పుడే వచ్చాయట!   Oneindia Telugu
గోదావరికి పుష్కర కళ.. రాజమండ్రిలో ఇదీ షెడ్యూల్..   ఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పీవీ జయంతి వేడుకలు   
సాక్షి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంతి వేడుకలను ఆదివారం (28-06-15) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు పీవీకి ఘనంగా ...

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీ జయంతి వేడుకలు   Namasthe Telangana
భారత్‌ ఆగ్రగామిగే ఎదిగేందుకు పీవీ సంస్కరణలే కారణం   ప్రజాశక్తి
పీవీ జయంతి వేడుకలకు డుమ్మా కొట్టిన కేసీఆర్.. మండిపడిన కాంగ్రెస్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
అన్ని 24 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ప్రధాని వారణాసి పర్యటన రద్దు ( భారీ వర్షాలే కారణం)   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 28: తన నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాని కార్యాలయం నుంచి టెలిఫోన్‌లో సమాచారం అందినట్లు డివిజనల్ కమిషనర్ ఆర్.ఎం.శ్రీవాత్సవ తెలిపారు. శనివారం రాత్రి నుంచి నిరంతరంగా వర్షం ...

మోదీ వారణాసి పర్యటన రద్దు   సాక్షి
ప్రధాని వారణాసి పర్యటన రద్దు   ఆంధ్రజ్యోతి
నేడు వారణాసి పర్యటనకు ప్రధాని మోదీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉన్నత విద్యామండలి అంశంలో తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని అన్నారు.
మీ వద్ద సమాచారం, విద్యార్థుల భవిష్యత్తుతో వద్దు: కేసీఆర్‌కు గంటా, మీడియా ముందే ...   Oneindia Telugu
టి సర్కార్ సహకరించడం లేదు   Andhrabhoomi
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?   
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ నోటిసులిస్తుందనే భయంతోనే జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో ...

పవన్.. బాబుకు పెయిడ్ ఆర్టిస్టువా?: అంబటి, పతివ్రతలు లేరన్న జూపూడీ   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : అంబటి రాంబాబు విమర్శలు   వెబ్ దునియా
చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్ట్ గా పవన్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言