2015年6月17日 星期三

2015-06-18 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
యెమెన్ ఉగ్ర పంజా... 279 మంది చిన్నారుల మృతి   
వెబ్ దునియా
యెమెన్ లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో ఇప్పటి వరకు 279 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ (యూనిసెఫ్) బుధవారం వెల్లడించింది. మరో 402 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. గడిచిన 10 వారాల కాలవ్యవధిలో వీరంతా మృతి చెందారని పేర్కొంది. అయితే గతేడాది దేశంలో జరిగిన ఘర్షణల్లో 74 మంది ...

యొమెన్‌లో ఏం జ‌రుగుతోంది...279 మంది చిన్నారులు మృతి   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   


మెక్సికోలో ఉగ్రవాదుల దాడులు...ఏడుగురు మృతి   
ఆంధ్రజ్యోతి
మెక్సికోలో, జూన్‌ 17 : మెక్సికోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిచికాన్‌లోని అపాత్‌జింగాన్‌ ప్రాంతంలో స్ర్కాప్‌ మెటల్‌ వాహనానికి కాపలాగా ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసులతో సహా ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి ...

ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు మృతి   Andhrabhoomi
ఉగ్రవాదుల కాల్పులలో ఏడుగురు మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రివాల్వర్ గేమ్: యువకుడి మృతి, మరణ శిక్ష   
Oneindia Telugu
వాషింగ్టన్: ఇద్దరు యువకులు రివాల్వర్ తో కాల్చుకునే ఆట ఆడటానికి సిద్దం అయ్యారు. అయితే వారి ఆట ఇద్దరి జీవితాలను సర్వనాశనం చేసింది. ఒకరు బుల్లెట్ తూటాకు బలి అయ్యారు. ఒకతను మరణ శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం జరిగిన ఈ సంఘటన ...

రష్యన్ రౌలెట్ట్ గేమ్... బుల్లెట్లు ఉన్నాయా..? లేవా..? కాల్చుకుని చూద్దాం..!   వెబ్ దునియా
తుపాకీతో ఆట.. యువకుడి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అస్మాల్... ఓ మంచి బాలుడు..! ఉగ్రవాదిగా మారి ఆత్మాహుతితో అరాచకం   
వెబ్ దునియా
అతనిని మించిన బుద్ధిమంతుడు ఆప్రాంత యువకుల్లో మరొకరు ఉండరు.. స్కూలు ఇళ్ళు. స్నేహితులు లేరు.. షికార్లు లేదు..బుద్ధిగా చదువుకోవడం తప్ప మరోటి తెలియదు. కానీ అతను ఉగ్రవాదిగా మారాడు. ఆత్మాహుతితో మారణహోమం సృష్టించాడు. అతనే బ్రిటన్ కు చెందిన అస్మాల్.. వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ లోని యార్క్ షైర్ ప్రాంతవాసి అస్మాల్ చాలా మంచి ...

ఉగ్రవాది అవ్వాలనుకున్నాడు.. అయ్యాడు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఛార్మి-పూరీ క్లోజ్‌గా... చిరు సినిమాపై కామెంట్... ఛార్మి ఓవరాక్షన్‌కు బ్రేక్‌ ...   
వెబ్ దునియా
నటి ఛార్మి ఇటీవలే జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్‌లో పూరీ కార్యాలయంలో సొంత ఆఫీసులా బిహేవ్‌ చేసింది. అక్కడి స్టాఫ్‌ను స్వంత మనుషుల్లా పిలిస్తూ అది చేయండి... ఇది ఇలా చేయండని సలహాలు ఇచ్చింది. దీంతో పూరీ ఈమెకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చాడని తెలిసింది. అందుకు తగినట్లుగానే నితిన్‌ సినిమా ఆగిపోవడంలో చార్మి ప్రమేయం వుందని వార్త ...

ఛార్మి సారీ చెప్పింది...   ఆంధ్రజ్యోతి
తెలుగు రాష్ట్రాల్లో వేడి.. నేడు కేంద్ర బృందం రాక   Teluguwishesh
నితిన్ పై ఛార్మి నిన్న కామెంట్... ఈ రోజు క్షమాపణ   FIlmiBeat Telugu
Neti Cinema   
అన్ని 23 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో భారత సంతతి డాక్టర్‌ 'గడసల్లి' కాల్చివేత   
ఆంధ్రజ్యోతి
హ్యూస్టన్‌, జూన్‌ 15: భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ సురేశ్‌ గడసల్లి(53) టెక్సాస్‌లోని ఒడెస్సాలో హత్యకు గురయ్యారు. ప్రపంచంలోనే తొలిసారిగా.. ఏకకాలంలో గుండెకు రక్త ప్రసరణ పునరుద్ధరణ, స్టెంట్‌ మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌గా సురేశ్‌ ప్రఖ్యాతి గడించారు. సురేశ్‌ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన ...

భారత వైద్యుడి కాల్చివేత: స్నేహితుడే హంతకుడు   Oneindia Telugu
ఇంతకీ ఏం జరిగిందంటే..?   సాక్షి
అమెరికాలో గన్ కల్చర్: స్నేహితుడే టాప్ ఇండియన్ డాక్టర్ని చంపేశాడు!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైమానిక దాడులు.. 71 మంది మృతి   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ సైన్యం ఉగ్రవాదులపై పంజా విసిరింది. అనూహ్య దాడులు చేసి వారిని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా కొందరు ...

ఇరాక్ లోని వైమానిక దాడుల్లో 71 మంది మృతి   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎవరెస్ట్ ఎత్తులో మార్పు లేదు.. కానీ పక్కకు జరిగిందంతే : చైనా సర్వే సంస్థ   
వెబ్ దునియా
నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఎవరెస్ట్ శిఖరం కొంతమేరకు కుంగిందని, అలాగే, కాస్తంత పక్కకు జరిగిందంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై చైనా సర్వేయింగ్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌ భూకంప తాకిడికి ప్రపంచంలో ఎత్తయిన మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరం కుంగిపోయిందంటూ వచ్చిన వార్తలను ఆ సంస్థ కొట్టిపారేసింది. నేపాల్‌ భూకంపం ...

భూకంపం ప్రభావం నైరుతి దిశగా ఎవరెస్ట్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆత్మాహుతి దాడి..11 మంది మృతి   
సాక్షి
అబుజా: నైజిరియాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మానవబాంబు దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడిని చూసి ఒక్కసారిగా ప్రభుత్వ బలగాలు ఉలిక్కిపడ్డాయి. బోకో హారానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మానవ బాంబులుగా తయారై వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారుల ప్రాథమిక సమాచారం.
నైజిరియాలో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి   Namasthe Telangana
నైజీరియాలో ఆత్మహుతి దాడి... 11 మంది మృతి   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఒక కండిషన్‌తో దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం'   
Oneindia Telugu
సియోల్: అమెరికాతో సంయుక్త విన్యాసాలకు స్వస్తి చెబితే దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ దారు జంగ్, ఉత్తర కొరియా యొక్క దివంగత నేత కిమ్ జోంగ్ ఇల్‌లు కలిసి ఇరు దేశాల మధ్య సయోధ్య, సహకారం కు సంబంధించి ఉమ్మడి ప్రకటన విడుదల చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర ...

ఇస్లాంకు.. అతివాదానికి సంబంధమే లేదు: ఫ్రాన్స్ ప్రధాని వాల్స్   వెబ్ దునియా
అమెరికాను దూరం పెడితే చర్చలకు సిద్ధమే   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言